బడ్జెట్‌- 2026

Telangana News: మెట్రో విస్తరణ, సెమీ కండక్టర్‌‌ను పట్టించుకోలేదన్న భట్టి.. హైస్పీడ్ రైలు ఇచ్చామన్న కిషన్ రెడ్డి
మెట్రో విస్తరణ, సెమీ కండక్టర్‌‌ను పట్టించుకోలేదన్న భట్టి.. హైస్పీడ్ రైలు ఇచ్చామన్న కిషన్ రెడ్డి
Chandrababu on Union Budget: అమరావతి, తిరుపతి మీదుగా హై స్పీడ్ రైలు కారిడార్లు.. బడ్జెట్ స్వాగతించిన చంద్రబాబు
అమరావతి, తిరుపతి మీదుగా హై స్పీడ్ రైలు కారిడార్లు.. బడ్జెట్ స్వాగతించిన చంద్రబాబు

బడ్జెట్ కేటాయింపు (₹ crore)

Ministry 2024-25 (Lakh Cr) 2025-26 (Lakh Cr) 2026-27 (Lakh Cr) FY27 vs FY26
Defence 6.22 6.81 7.85 15.2%
Road Transport And Highways 5.48 5.47 5.98 9.3%
Home Affairs 2.19 2.33 2.55 9.4%
Education 1.21 1.29 1.39 7.8%
Health 0.87 0.99 1.04 5.0%

ఆదాయపు పన్ను స్లాబ్‌లు

Tax Rate Old Regime (Amount in Lakh) New Regime (FY26)
Nil upto 2.5 L upto 4 L
5% 2.5 L to 5 L 4 L to 8 L
10% - 8 L to 12 L
15% - 12 L to 16 L
20% 5 L to 10 L 16 L to 20 L
25% - 20 L to 24 L
30% Above 10 L Above 24 L
Advertisement
Budget 2024

లైవ్ అప్‌డేట్స్

2026 -27 బడ్జెట్ - రూ.53 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ

ఆర్థికమంత్రికి లేఖలు

‘భారతదేశం గ్రీన్ ట్రాన్సిషన్ విధానంలో ముందుకు సాగుతున్నందున, పునరుత్పాదక శక్తి, గ్రీన్ మొబిలిటీపై ఫోకస్ చేయడంతో పాటు, ట్రాన్సిషన్ ఫైనాన్స్, సర్క్యులారిటీ, పటిష్ట ESG రిపోర్టింగ్ ఎకోసిస్టమ్‌కు ప్రాధాన్యత కల్పించేలా డీకార్బనైజేషన్‌కు సమగ్ర విధానాన్ని కలిగి ఉండటం అత్యవసరం.’

చంద్రకాంత్ బెనర్జీDirector General, CII

‘భారతదేశం గ్రీన్ ట్రాన్సిషన్ విధానంలో ముందుకు సాగుతున్నందున, పునరుత్పాదక శక్తి, గ్రీన్ మొబిలిటీపై ఫోకస్ చేయడంతో పాటు, ట్రాన్సిషన్ ఫైనాన్స్, సర్క్యులారిటీ, పటిష్ట ESG రిపోర్టింగ్ ఎకోసిస్టమ్‌కు ప్రాధాన్యత కల్పించేలా డీకార్బనైజేషన్‌కు సమగ్ర విధానాన్ని కలిగి ఉండటం అత్యవసరం.’

‘కేంద్ర బడ్జెట్‌ 2026 సమయంలో దేశ ఆర్థిక, ఆర్థిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు తగ్గ ప్రతిభను గుర్తించడంలో సైతం ఇన్వెస్టిమెంట్ అత్యంత కీలకం.  కలిసి ఉండాలి. డిజిటలైజేషన్, సస్టైనబిలిటీ రిపోర్టింగ్, AIతో పాటు మారుతున్న ప్రపంచవ్యాప్త నిబంధనల కారణంగా అకౌంటింగ్, ఆర్థిక రంగం వేగంగా పరివర్తన చెందుతోంది.’

మహమ్మద్ సాజిద్ ఖాన్Director – India, ACCA

‘కేంద్ర బడ్జెట్‌ 2026 సమయంలో దేశ ఆర్థిక, ఆర్థిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు తగ్గ ప్రతిభను గుర్తించడంలో సైతం ఇన్వెస్టిమెంట్ అత్యంత కీలకం. కలిసి ఉండాలి. డిజిటలైజేషన్, సస్టైనబిలిటీ రిపోర్టింగ్, AIతో పాటు మారుతున్న ప్రపంచవ్యాప్త నిబంధనల కారణంగా అకౌంటింగ్, ఆర్థిక రంగం వేగంగా పరివర్తన చెందుతోంది.’

‘భారత్‌లో 2026-27 బడ్జెట్‌ వేళ విద్యా రంగం కీలక దశలో ఉంది. విద్యకు చేరువవ్వడం, మౌలిక సదుపాయాల కల్పనలో స్థిరమైన పురోగతి కనిపించినా, ఇప్పుడు క్వాలిటీ, విద్యలో ఫలితాలు, భవిష్యత్ సన్నద్ధతపై ఫోకస్ చేయాలి. ఈ బడ్జెట్ మన సంకల్పాన్ని ప్రభావవంతమైన ఫలితంగా మార్చడానికి, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా, అందరికీ అందుబాటులో ఉండే విద్యా వ్యవస్థను నిర్మించే  అవకాశాన్ని అందిస్తుంది.’

యశ్ మెహతాCEO, ABP Education

‘భారత్‌లో 2026-27 బడ్జెట్‌ వేళ విద్యా రంగం కీలక దశలో ఉంది. విద్యకు చేరువవ్వడం, మౌలిక సదుపాయాల కల్పనలో స్థిరమైన పురోగతి కనిపించినా, ఇప్పుడు క్వాలిటీ, విద్యలో ఫలితాలు, భవిష్యత్ సన్నద్ధతపై ఫోకస్ చేయాలి. ఈ బడ్జెట్ మన సంకల్పాన్ని ప్రభావవంతమైన ఫలితంగా మార్చడానికి, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా, అందరికీ అందుబాటులో ఉండే విద్యా వ్యవస్థను నిర్మించే అవకాశాన్ని అందిస్తుంది.’

‘2026 కేంద్ర బడ్జెట్‌లో జనరల్ ఇన్సూరెన్స్ రంగం కీలకంగా మారుతుంది. ఇది కేవలం వేగవంతమైన వ్యాపార విస్తరణ స్థాయి నుండి స్థిరమైన, క్రమశిక్షణతో కూడిన వృద్ధి వైపు మళ్లుతోంది. కఠినమైన నియంత్రణ, మెరుగైన క్లెయిమ్స్ నిర్వహణ, పెరుగుతున్న వినియోగదారుల అంచనాలు.. ఈ రంగాన్ని మరింత పారదర్శకంగా, మూలధన సామర్థ్యం కలిగిన వ్యవస్థగా మారుస్తున్నాయి.’

నవీన్ చంద్ర ఝాMD & CEO, SBI General Insurance

‘2026 కేంద్ర బడ్జెట్‌లో జనరల్ ఇన్సూరెన్స్ రంగం కీలకంగా మారుతుంది. ఇది కేవలం వేగవంతమైన వ్యాపార విస్తరణ స్థాయి నుండి స్థిరమైన, క్రమశిక్షణతో కూడిన వృద్ధి వైపు మళ్లుతోంది. కఠినమైన నియంత్రణ, మెరుగైన క్లెయిమ్స్ నిర్వహణ, పెరుగుతున్న వినియోగదారుల అంచనాలు.. ఈ రంగాన్ని మరింత పారదర్శకంగా, మూలధన సామర్థ్యం కలిగిన వ్యవస్థగా మారుస్తున్నాయి.’

‘బ్లాక్‌చెయిన్, వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA)లను భారత్ వేగంగా స్వీకరించడం మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ స్థాయిని, పెరుగుతున్న రిటైల్ వినియోగదారుల భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ బడ్జెట్ వినియోగదారులను రక్షించేలా, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేలా, బాధ్యతాయుతమైన మార్కెట్ వృద్ధికి మద్దతిచ్చేలా.. సరైన నియంత్రణలు, పన్ను విధానాల ద్వారా VDA వ్యవస్థను బలోపేతం చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది.’

ఎస్‌బీ శేఖర్Head of APAC, Binance

‘బ్లాక్‌చెయిన్, వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA)లను భారత్ వేగంగా స్వీకరించడం మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ స్థాయిని, పెరుగుతున్న రిటైల్ వినియోగదారుల భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ బడ్జెట్ వినియోగదారులను రక్షించేలా, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేలా, బాధ్యతాయుతమైన మార్కెట్ వృద్ధికి మద్దతిచ్చేలా.. సరైన నియంత్రణలు, పన్ను విధానాల ద్వారా VDA వ్యవస్థను బలోపేతం చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది.’

మనీష్ షాMD & CEO, Godrej Capital

"‘భారత్ ఆర్థిక పరిపుష్టి తర్వాత దశలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఫైనాన్స్, క్రెడిట్ లభ్యత, స్థిరత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాలి. నగదు అందుబాటులోకి రావడం మెరుగైనప్పటికీ సామాన్య గృహాలు, MSMEలు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామికవేత్తల నగదు ప్రవాహలకు అనుగుణంగా ఫైనాన్స్‌ను మరింత చౌకగా, సరళంగా, అందుబాటులో ఉండేలా చేయడంలోనే అసలైన అవకాశం ఉంది.’ "

‘కేంద్ర బడ్జెట్లో మరింత స్థిరమైన, సమానమైన విధానపరమైన మద్దతు ద్వారా జీవిత బీమాను దీర్ఘకాలిక పొదుపు, రిటైర్మెంట్ పరిష్కారంగా బలోపేతం చేసే ఛాన్స్ ఉంది. బీమా ప్రీమియంలపై GST మినహాయింపు వంటి నిర్ణయాలు ఈ రంగం వృద్ధికి బలమైన పునాదిని వేశాయి. ఈ బడ్జెట్ ఆలోచనాత్మకమైన, ఫలితాల ద్వారా బీమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుంది.’

తరుణ్ చుగ్MD & CEO, Bajaj Life Insurance

‘కేంద్ర బడ్జెట్లో మరింత స్థిరమైన, సమానమైన విధానపరమైన మద్దతు ద్వారా జీవిత బీమాను దీర్ఘకాలిక పొదుపు, రిటైర్మెంట్ పరిష్కారంగా బలోపేతం చేసే ఛాన్స్ ఉంది. బీమా ప్రీమియంలపై GST మినహాయింపు వంటి నిర్ణయాలు ఈ రంగం వృద్ధికి బలమైన పునాదిని వేశాయి. ఈ బడ్జెట్ ఆలోచనాత్మకమైన, ఫలితాల ద్వారా బీమా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుంది.’

‘మొదటిసారి లోన్ తీసుకునేవారికి, రుణాలు సరిగ్గా అందని వర్గాలకు అధికారిక లోన్ సదుపాయాలను మరింత చేరువ చేసే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నాం. సంప్రదాయ బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో లేని గృహాలకు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తక్కువ వడ్డీతో కూడిన, సేఫ్ లోన్స్ కీలక పాత్ర పోషిస్తాయి.’

జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్MD, Muthoot Finance

‘మొదటిసారి లోన్ తీసుకునేవారికి, రుణాలు సరిగ్గా అందని వర్గాలకు అధికారిక లోన్ సదుపాయాలను మరింత చేరువ చేసే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నాం. సంప్రదాయ బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో లేని గృహాలకు, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తక్కువ వడ్డీతో కూడిన, సేఫ్ లోన్స్ కీలక పాత్ర పోషిస్తాయి.’

రంగాల వారీగా కేటాయింపులు

Budget 2026 Relief For Taxpayers: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్! ITR సవరణకు గడువు పొడిగింపు, మరిన్ని ఉపశమనాలు!
పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్! ITR సవరణకు గడువు పొడిగింపు, మరిన్ని ఉపశమనాలు!
Union Budget 2026 : బడ్జెట్ 2026 హైలైట్స్.. పన్ను స్లాబ్‌లలో మార్పుల్లేవు.. TCS, TDS సడలింపులతో ఊరట
బడ్జెట్ 2026 హైలైట్స్.. పన్ను స్లాబ్‌లలో మార్పుల్లేవు.. TCS, TDS సడలింపులతో ఊరట
Budget 2026 Income Tax: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలు- కీలక మార్పులు చేసిన నిర్మల
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలు- కీలక మార్పులు చేసిన నిర్మల
Budget 2026 Income Tax Expectations: పాత పన్ను విధానం వర్సెస్ కొత్త పన్ను విధానం ఎంపికలో అయోమయం ఈసారైనా ముగుస్తుందా
పాత పన్ను విధానం వర్సెస్ కొత్త పన్ను విధానం ఎంపికలో అయోమయం ఈసారైనా ముగుస్తుందా
Union Budget 2026 : పాడి, కోళ్ల పెంపకం, తోటలపై బడ్జెట్ 2026 ఫోకస్.. వ్యవసాయ బడ్జెట్ 2026లో నిర్మల కీలక ప్రకటనలు
పాడి, కోళ్ల పెంపకం, తోటలపై బడ్జెట్ 2026 ఫోకస్.. వ్యవసాయ బడ్జెట్ 2026లో నిర్మల కీలక ప్రకటనలు
PM Kisan Samman Nidhi: బడ్జెట్‌లో రైతులకు శుభవార్త వస్తుందా? పీఎం కిసాన్ యోజన నగదు పెరిగే అవకాశం !
బడ్జెట్‌లో రైతులకు శుభవార్త వస్తుందా? పీఎం కిసాన్ యోజన నగదు పెరిగే అవకాశం !
Budget 2026 :వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్, టెక్నాలజీ స్వీకరించడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి! బడ్జెట్ 2026పై నిపుణుల సూచనలు
వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్, టెక్నాలజీ స్వీకరించడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి! బడ్జెట్ 2026పై నిపుణుల సూచనలు
KCC Loan Limit : రైతులకు 5 లక్షల వరకు రుణం వస్తుందా? ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందంటే
రైతులకు 5 లక్షల వరకు రుణం వస్తుందా? ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందంటే
Budget 2026 Expectations: బడ్జెట్ 2026లో వేటికి అధిక ప్రాధాన్యత.. రక్షణ రంగంలో కీలక ప్రకటనలు.. లేటెస్ట్ సర్వే
బడ్జెట్ 2026లో వేటికి అధిక ప్రాధాన్యత.. రక్షణ రంగంలో కీలక ప్రకటనలు.. లేటెస్ట్ సర్వే
Budget 2026 Defence Expectations: AI వార్‌ఫేర్ నుంచి ఎగుమతుల వరకు, అధిక కేటాయింపులను కోరుకుంటున్న రక్షణ శాఖ  
AI వార్‌ఫేర్ నుంచి ఎగుమతుల వరకు, అధిక కేటాయింపులను కోరుకుంటున్న రక్షణ శాఖ  
Railway Budget 2026: దేశంలో తొలి రైల్వే బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు? అప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?
దేశంలో తొలి రైల్వే బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు? అప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా?
Railway Budget 2026: రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో పాటు ఎప్పటి నుంచి ప్రవేశపెడుతున్నారు? ఇంతకు ముందు దానిని ఎందుకు విడిగా ఉంచారో తెలుసా?
రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో పాటు ఎప్పటి నుంచి ప్రవేశపెడుతున్నారు? ఇంతకు ముందు దానిని ఎందుకు విడిగా ఉంచారో తెలుసా?
Railway Budget 2026: బుల్లెట్ ట్రైన్, వందే భారత్ స్లీపర్ రైళ్లు, స్టేషన్ల అభివృద్ధి- రైల్వే బడ్జెట్‌పై భారీ అంచనాలు
బుల్లెట్ ట్రైన్, వందే భారత్ స్లీపర్ రైళ్లు, స్టేషన్ల అభివృద్ధి- రైల్వే బడ్జెట్‌పై భారీ అంచనాలు
బడ్జెట్‌ 2026లో ఆటో రంగానికి శుభవార్తలు.. EVలు, ఈ బస్సులు, ప్రమాద క్లెయిమ్‌లపై ట్యాక్స్‌ మినహాయింపు
Union Budget 2026: ఆటో ఇండస్ట్రీకి గ్రీన్‌ సిగ్నల్‌ - CNGలో బయోగ్యాస్‌ బ్లెండింగ్‌, బ్యాటరీలు చౌక
Union Budget 2026: యాక్సిడెంట్‌ క్లెయిమ్‌ వడ్డీపై ట్యాక్స్‌ లేదు, TDS కూడా పూర్తిగా తొలగింపు
రోడ్డు ప్రమాద బాధితులకు పెద్ద ఊరట - మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్‌లపై ట్యాక్స్‌ పూర్తిగా రద్దు
Budget 2026 Expectations: బడ్జెట్‌ 2026లో స్పష్టమైన పాలసీలు,  కొనుగోళ్ల ఊపు కొనసాగే ప్రోత్సాహాలు కోరుతున్న ఆటో పరిశ్రమ
బడ్జెట్‌ 2026లో స్పష్టమైన పాలసీలు, కొనుగోళ్ల ఊపు కొనసాగే ప్రోత్సాహాలు కోరుతున్న ఆటో పరిశ్రమ
Budget 2026 Expectations: బడ్జెట్‌ 2026లో ఆటో, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ కోరుకుంటున్నదేంటీ? స్థిరమైన రవాణా భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఏం చేయాలి?
బడ్జెట్‌ 2026లో ఆటో, ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ కోరుకుంటున్నదేంటీ? స్థిరమైన రవాణా భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఏం చేయాలి?
Union Budget 2026: పన్ను విధానంలో మార్పులు, ఆరోగ్య బీమాపై ఫోకస్.. కేంద్ర బడ్జెట్ 2026 పై ఎన్నో ఆశలు
పన్ను విధానంలో మార్పులు, ఆరోగ్య బీమాపై ఫోకస్.. కేంద్ర బడ్జెట్ 2026 పై ఎన్నో ఆశలు
Real Estate Sector Budget 2026: పన్ను మినహాయింపులు ఆశిస్తున్న రియల్‌ ఎస్టేట్ రంగం! ఈ బడ్జెట్‌ గృహ డిమాండ్‌ను పరుగులు పెట్టిస్తుందా? 
పన్ను మినహాయింపులు ఆశిస్తున్న రియల్‌ ఎస్టేట్ రంగం! ఈ బడ్జెట్‌ గృహ డిమాండ్‌ను పరుగులు పెట్టిస్తుందా? 

లేటెస్ట్ స్టోరీ

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్! ITR సవరణకు గడువు పొడిగింపు, మరిన్ని ఉపశమనాలు!
బడ్జెట్ 2026 హైలైట్స్.. పన్ను స్లాబ్‌లలో మార్పుల్లేవు.. TCS, TDS సడలింపులతో ఊరట
కీలక పారిశ్రామిక కారిడార్ల సమీపంలో 5 యూనివర్సిటీ టౌన్‌షిప్స్.. బడ్జెట్‌లో విద్యకు ప్రాధాన్యం
తగ్గనున్న ఆర్థిక లోటు, పెరగనున్న మూలధన వ్యయం! బడ్జెట్‌లో నిర్మల కీలక ప్రకటన!
నిర్మల ప్రసంగిస్తున్నప్పుడు బల్ల గుద్ది ప్రశంసించిన ప్రధాని మోదీ! వైరల్ అవుతున్న హావభావాలు!
ఆరోగ్య భారత్‌ కోసం బయోఫార్మా హబ్! తగ్గనున్న షుగర్‌, క్యాన్సర్‌ మందులు! బడ్జెట్‌లో హెల్త్‌ సెక్టార్‌కు వచ్చింది ఇదే! 
పాడి, కోళ్ల పెంపకం, తోటలపై బడ్జెట్ 2026 ఫోకస్.. వ్యవసాయ బడ్జెట్ 2026లో నిర్మల కీలక ప్రకటనలు
ఏ వస్తువులు చౌక? వేటి ఖరీదు పెరిగింది? బడ్జెట్ 2026లో కొత్త పన్ను శ్లాబులను ప్రకటించిన నిర్మలా సీతారామన్!
బడ్జెట్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్, సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లు పతనం
ముగిసిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం - స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ బిగ్ ఎఫెక్ట్ - 2026 - 27 బడ్జెట్ హైలెట్స్ ఇవే
2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ‘ఖేలో ఇండియా మిషన్’.. క్రీడల్లో శాశ్వత మార్పుకు కేంద్రం బ్లూప్రింట్
విద్య నుంచి ఉపాధి దిశగా కేంద్రం కీలక ముందడుగు! AIతో యువతకు కొత్త అవకాశాలు?
హైదరాబాద్‌కు దూసుకొస్తున్న బులెట్‌ ట్రైన్.. తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ప్లాన్ ప్రకటన.. దీని ఉద్దేశం ఏంటంటే
బడ్జెట్ 2026 - ఆంధ్రప్రేదశ్‌ సహా దక్షిణ భారతదేశానికి భారీ ఊతం! అరుదైన భూమి కారిడార్లతో సరికొత్త శకం!
సంస్కరణలు కొనసాగిస్తూ మూడు కర్తవ్యాలతో బడ్జెట్‌.. ప్రసంగంలో నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు
సెమీ కండక్టర్ మిషన్ 2.0 ప్రకటించిన నిర్మలా సీతారామన్.. భారీగానే నిధులు కేటాయింపు
ఆర్థిక మంత్రి ప్రసంగంలో 'సంత్ రవిదాస్' ప్రస్తావన! ఎవరీ రవిదాస్?

బడ్జెట్‌ టైమ్‌లైన్

2025-26

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. దాంతో  వరుసగా 8 కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. ఇందులో 7 వార్షిక బడ్జెట్‌లు, గత ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన ఒక తాత్కాలిక బడ్జెట్ ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా పూర్తి పదవీకాలం పూర్తి చేసుకున్న దేశంలో తొలి మహిళా నేత ఆమె. కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానాన్ని ఆమె ప్రవేశపెట్టడం తెలిసిందే.

నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెట్టనున్నారు. దాంతో వరుసగా 8 కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. ఇందులో 7 వార్షిక బడ్జెట్‌లు, గత ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన ఒక తాత్కాలిక బడ్జెట్ ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా పూర్తి పదవీకాలం పూర్తి చేసుకున్న దేశంలో తొలి మహిళా నేత ఆమె. కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానాన్ని ఆమె ప్రవేశపెట్టడం తెలిసిందే.

Read More

2024-25

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ సారి బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెట్టారు. దాంతో వరుసగా 7 కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలిచారు. ఇందులో 6 వార్షిక బడ్జెట్‌లు, ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన ఒక తాత్కాలిక బడ్జెట్ ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా పూర్తి పదవీకాలం పూర్తి చేసుకున్న దేశంలో తొలి మహిళా నేత ఆమె. కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానాన్ని ఆమె ప్రవేశపెట్టడం తెలిసిందే.

నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ సారి బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెట్టారు. దాంతో వరుసగా 7 కేంద్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలిచారు. ఇందులో 6 వార్షిక బడ్జెట్‌లు, ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన ఒక తాత్కాలిక బడ్జెట్ ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా పూర్తి పదవీకాలం పూర్తి చేసుకున్న దేశంలో తొలి మహిళా నేత ఆమె. కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానాన్ని ఆమె ప్రవేశపెట్టడం తెలిసిందే.

Read More

2023-24

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ ‘అమృత్ కాల్’ వృద్ధిపై దృష్టి సారించింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఈ బడ్జెట్ లో పలు అంశాలను పొందుపరిచారు. ఈ బడ్జెట్ కు ‘అభివృద్ధికి సప్తబుుషి’, లేదా ‘అభివృద్ధికి ఏడు స్తంభాలు’ అనే పేరు పెట్టారు. అందులో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధిలో చివరి మైలుకు చేరుకోవడం, మౌలిక సదుపాయాల పెట్టుబడి, హరిత వృద్ధి, యువశక్తి, పూర్తి స్థాయిలో సామర్థ్యాలను వాడుకోవడం వంటి వాటిని సూచిస్తుంది. అలాగే, ఈ బడ్జెట్ లో భారతీయ రైల్వేలకు రికార్డు స్థాయిలో రూ.2.4 ట్రిలియన్ల బడ్జెట్ కేటాయింపులు చేశారు.

నిర్మలా సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ ‘అమృత్ కాల్’ వృద్ధిపై దృష్టి సారించింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఈ బడ్జెట్ లో పలు అంశాలను పొందుపరిచారు. ఈ బడ్జెట్ కు ‘అభివృద్ధికి సప్తబుుషి’, లేదా ‘అభివృద్ధికి ఏడు స్తంభాలు’ అనే పేరు పెట్టారు. అందులో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధిలో చివరి మైలుకు చేరుకోవడం, మౌలిక సదుపాయాల పెట్టుబడి, హరిత వృద్ధి, యువశక్తి, పూర్తి స్థాయిలో సామర్థ్యాలను వాడుకోవడం వంటి వాటిని సూచిస్తుంది. అలాగే, ఈ బడ్జెట్ లో భారతీయ రైల్వేలకు రికార్డు స్థాయిలో రూ.2.4 ట్రిలియన్ల బడ్జెట్ కేటాయింపులు చేశారు.

Read More

2022-23

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించారు. ఇందులో రూ.10 లక్షల కోట్ల మూలధన పెట్టుబడిని 33 శాతానికి పెంచారు. దీంతో వృద్ధి సామర్థ్యం, ఉద్యోగాల కల్పనను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం, అలాగే గ్లోబల్ హెడ్ విండ్ లకు వ్యతిరేకంగా పరిపుష్టిని అందించడం వంటి వాటిపై దృష్టి సారించారు.

నిర్మలా సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించారు. ఇందులో రూ.10 లక్షల కోట్ల మూలధన పెట్టుబడిని 33 శాతానికి పెంచారు. దీంతో వృద్ధి సామర్థ్యం, ఉద్యోగాల కల్పనను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం, అలాగే గ్లోబల్ హెడ్ విండ్ లకు వ్యతిరేకంగా పరిపుష్టిని అందించడం వంటి వాటిపై దృష్టి సారించారు.

Read More

2021-22

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ కొవిడ్ సంక్షోభం తర్వాత వచ్చింది. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం ఎక్కువగా ఇందులో దృష్టి సారించారు. టీకా కోసం నిధుల కేటాయింపులను రూ.35,000 కోట్లకు పెంచింది. బడ్జెట్ లో పెట్రోల్ పై లీటరుకు రూ.2.5 అగ్రి ఇన్ ఫ్రా సెస్ ను, డీజిల్ పై రూ.4 విధించింది.

నిర్మలా సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ కొవిడ్ సంక్షోభం తర్వాత వచ్చింది. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడం ఎక్కువగా ఇందులో దృష్టి సారించారు. టీకా కోసం నిధుల కేటాయింపులను రూ.35,000 కోట్లకు పెంచింది. బడ్జెట్ లో పెట్రోల్ పై లీటరుకు రూ.2.5 అగ్రి ఇన్ ఫ్రా సెస్ ను, డీజిల్ పై రూ.4 విధించింది.

Read More

2020-21

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ లో.. ఏడాదికి రూ.15 లక్షల వరకూ సంపాదిస్తున్న వారి కోసం కొత్త ఆదాయపు పన్ను రేట్లను ప్రతిపాదించారు. అయితే, ఇది ఆప్షనల్. పన్ను చెల్లింపు దారులు వారికి ఇష్టం వచ్చిన ఎంపిక ప్రకారం పన్ను నిర్మాణాన్ని ఎంచుకోవచ్చు. అలాగే, వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

నిర్మలా సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన ఈ బడ్జెట్ లో.. ఏడాదికి రూ.15 లక్షల వరకూ సంపాదిస్తున్న వారి కోసం కొత్త ఆదాయపు పన్ను రేట్లను ప్రతిపాదించారు. అయితే, ఇది ఆప్షనల్. పన్ను చెల్లింపు దారులు వారికి ఇష్టం వచ్చిన ఎంపిక ప్రకారం పన్ను నిర్మాణాన్ని ఎంచుకోవచ్చు. అలాగే, వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలపై రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

Read More

2019-20

ఈ ఏడాది బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ సమర్పించారు. ఇందులో మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపును అందించడం, విద్య, ఆరోగ్య సంరక్షణ MSMEలకు మద్దతు పెంచేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పాన్, ఆధార్ కార్డులను మార్చుకునేలా చేసింది.

నిర్మలా సీతారామన్

ఈ ఏడాది బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ సమర్పించారు. ఇందులో మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపును అందించడం, విద్య, ఆరోగ్య సంరక్షణ MSMEలకు మద్దతు పెంచేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పాన్, ఆధార్ కార్డులను మార్చుకునేలా చేసింది.

Read More

2019-20

ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సమర్పించిన బడ్జెట్ లో రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలతో తక్షణ ఉపశమనం అందించడంపై దృష్టి సారించారు. అలాగే, రైతులకు ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆదాయానికి పూర్తి పన్ను రాయితీని వర్తింపచేశారు.

పీయూష్ గోయల్

ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ సమర్పించిన బడ్జెట్ లో రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలతో తక్షణ ఉపశమనం అందించడంపై దృష్టి సారించారు. అలాగే, రైతులకు ఏడాదికి రూ.5 లక్షల వరకూ ఆదాయానికి పూర్తి పన్ను రాయితీని వర్తింపచేశారు.

Read More

2018-19

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను సమర్పించారు. ప్రజలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఈ బడ్జెట్ లో  ప్రారంభించారు. ఇందులో GST, పెద్ద నోట్ల రద్దు తర్వాత MSME పరిశ్రమలకు ఊతమిచ్చేలా ప్రతిపాదనలు చేర్చారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగానికి 2022 నాటికి రూ.3,794 కోట్ల మూలధన మద్దతు, పరిశ్రమ సబ్సిడీని బడ్జెట్ లో కేటాయించారు.

అరుణ్ జైట్లీ

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను సమర్పించారు. ప్రజలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఈ బడ్జెట్ లో ప్రారంభించారు. ఇందులో GST, పెద్ద నోట్ల రద్దు తర్వాత MSME పరిశ్రమలకు ఊతమిచ్చేలా ప్రతిపాదనలు చేర్చారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగానికి 2022 నాటికి రూ.3,794 కోట్ల మూలధన మద్దతు, పరిశ్రమ సబ్సిడీని బడ్జెట్ లో కేటాయించారు.

Read More

2017-18

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 3 ప్రధాన సంస్కరణలతో కూడిన బడ్జెట్ ను సమర్పించారు. అవి బడ్జెట్ సమర్పించే తేదీ మార్చడం, రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ తో విలీనం చేయడం, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల రద్దు.

అరుణ్ జైట్లీ

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 3 ప్రధాన సంస్కరణలతో కూడిన బడ్జెట్ ను సమర్పించారు. అవి బడ్జెట్ సమర్పించే తేదీ మార్చడం, రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ తో విలీనం చేయడం, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల రద్దు.

Read More

2016-17

భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన ఈ బడ్జెట్ పేదలకు సహాయం చేసేందుకు 3 ప్రధాన పథకాలను హైలైట్ చేసింది. అవి ప్రధాన మంత్రి ఫసల్ యోజన, ఆరోగ్య బీమా పథకం, BPL (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు) కుటుంబాలకు LPG కనెక్షన్స్ అందించేలా చొరవ చూపారు.

అరుణ్ జైట్లీ

భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన ఈ బడ్జెట్ పేదలకు సహాయం చేసేందుకు 3 ప్రధాన పథకాలను హైలైట్ చేసింది. అవి ప్రధాన మంత్రి ఫసల్ యోజన, ఆరోగ్య బీమా పథకం, BPL (దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు) కుటుంబాలకు LPG కనెక్షన్స్ అందించేలా చొరవ చూపారు.

Read More

2015-16

ఈ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించారు. ఇందులో రక్షణ, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు పెంచడానికి, ఆర్థిక ఏకీకరణ, ప్రణాళికేతర వ్యయాన్ని పెంచడం లక్ష్యంగా దృష్టి సారించారు.

అరుణ్ జైట్లీ

ఈ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించారు. ఇందులో రక్షణ, అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాలు పెంచడానికి, ఆర్థిక ఏకీకరణ, ప్రణాళికేతర వ్యయాన్ని పెంచడం లక్ష్యంగా దృష్టి సారించారు.

Read More

2014-15

ఈ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సమర్పించారు. ఎన్నికల ఏడాదిలో ఆర్థిక స్థిరత్వం కొరకు ఉద్దేశించిన ఈ బడ్జెట్ లో ఎలాంటి పన్ను మార్పులు లేవు. అయితే, తయారీ రంగానికి ఊతం ఇచ్చేలా ఎక్సైజ్ సుంకం కోతలను విధించారు.

పి.చిదంబరం

ఈ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సమర్పించారు. ఎన్నికల ఏడాదిలో ఆర్థిక స్థిరత్వం కొరకు ఉద్దేశించిన ఈ బడ్జెట్ లో ఎలాంటి పన్ను మార్పులు లేవు. అయితే, తయారీ రంగానికి ఊతం ఇచ్చేలా ఎక్సైజ్ సుంకం కోతలను విధించారు.

Read More

2013-14

ధనవంతులు, పెద్ద కంపెనీలపై విధించిన కొత్త పన్నుల నుంచి అధిక రాబడితో నిధులను సమకూర్చుకునేలా, ఈ ఆర్థిక ఏడాదికి పెరిగిన ఖర్చులను చేర్చేలా ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక లోటు తగ్గించడం, దశాబ్దంలో దేశ ఆర్థిక మందగమనం నుంచి వృద్ధిని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇందులో అంశాలను పొందుపరిచారు.

పి.చిదంబరం

ధనవంతులు, పెద్ద కంపెనీలపై విధించిన కొత్త పన్నుల నుంచి అధిక రాబడితో నిధులను సమకూర్చుకునేలా, ఈ ఆర్థిక ఏడాదికి పెరిగిన ఖర్చులను చేర్చేలా ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక లోటు తగ్గించడం, దశాబ్దంలో దేశ ఆర్థిక మందగమనం నుంచి వృద్ధిని పునరుద్ధరించడమే లక్ష్యంగా ఇందులో అంశాలను పొందుపరిచారు.

Read More

2012-13

ఈ బడ్జెట్ ను ప్రణబ్ ముఖర్జీ సమర్పించారు. ఇది ప్రణాళికా వ్యయాన్ని పెంచడం సహా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచింది. ఇందులో సేవా పన్ను రేటును 10 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. అలాగే, దేశీయ తయారీ, ఎగుమతులను పెంచేలా బడ్జెట్ లో అంశాలు పొందుపరిచారు.

ప్రణబ్ ముఖర్జీ

ఈ బడ్జెట్ ను ప్రణబ్ ముఖర్జీ సమర్పించారు. ఇది ప్రణాళికా వ్యయాన్ని పెంచడం సహా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కూడా పెంచింది. ఇందులో సేవా పన్ను రేటును 10 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. అలాగే, దేశీయ తయారీ, ఎగుమతులను పెంచేలా బడ్జెట్ లో అంశాలు పొందుపరిచారు.

Read More

2011-12

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించిన బడ్జెట్ ఆర్థిక స్థిరత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. విద్యపై 24 శాతం, ఆరోగ్యంపై 20 శాతం వ్యయం పెరిగింది.

ప్రణబ్ ముఖర్జీ

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించిన బడ్జెట్ ఆర్థిక స్థిరత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. విద్యపై 24 శాతం, ఆరోగ్యంపై 20 శాతం వ్యయం పెరిగింది.

Read More

2010-11

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ బడ్జెట్ సమర్పించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించడం, ఉద్యోగాలు సృష్టించడానికి, గ్రామీణుల జీవనోపాధి వృద్ధి చెందేలా కేటాయింపుల కోసం నొక్కి చెప్పారు. ఇది బాండ్లకు బదులుగా ఇంధనం, ఎరువులకు నగదు రాయితీలను అందించడం ద్వారా సరళీకృతం చేసింది.

ప్రణబ్ ముఖర్జీ

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ బడ్జెట్ సమర్పించారు. మౌలిక సదుపాయాలు పెంపొందించడం, ఉద్యోగాలు సృష్టించడానికి, గ్రామీణుల జీవనోపాధి వృద్ధి చెందేలా కేటాయింపుల కోసం నొక్కి చెప్పారు. ఇది బాండ్లకు బదులుగా ఇంధనం, ఎరువులకు నగదు రాయితీలను అందించడం ద్వారా సరళీకృతం చేసింది.

Read More

2009-10

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించిన ఈ బడ్జెట్ ఆర్థిక సంక్షోభం సమయంలో దేశంలోని బలహీన వర్గాలను కాపాడుతూ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. విద్య, మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధిపై పెరిగిన వ్యయంతో వ్యాపారులు,వ్యక్తులకు సంబంధించి పన్ను తగ్గింపులను ఇందులో పొందుపరిచారు.

ప్రణబ్ ముఖర్జీ

భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించిన ఈ బడ్జెట్ ఆర్థిక సంక్షోభం సమయంలో దేశంలోని బలహీన వర్గాలను కాపాడుతూ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది. విద్య, మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధిపై పెరిగిన వ్యయంతో వ్యాపారులు,వ్యక్తులకు సంబంధించి పన్ను తగ్గింపులను ఇందులో పొందుపరిచారు.

Read More

2009-10

ఎన్నికలకు ముందు, ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మధ్యంతర బడ్జెట్ సమర్పించారు. ఈ బడ్జెట్ ప్రత్యేకంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికా వ్యయాన్ని పెంచింది. అలాగే, గృహ రుణాలు, విద్యలకు సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపులను పెంచింది. ఇది మధ్య తరగతి వారికి మేలు చేకూర్చింది.

ప్రణబ్ ముఖర్జీ

ఎన్నికలకు ముందు, ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మధ్యంతర బడ్జెట్ సమర్పించారు. ఈ బడ్జెట్ ప్రత్యేకంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికా వ్యయాన్ని పెంచింది. అలాగే, గృహ రుణాలు, విద్యలకు సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపులను పెంచింది. ఇది మధ్య తరగతి వారికి మేలు చేకూర్చింది.

Read More

2008-09

ఈ ఏడాది బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పి.చిదంబర్ ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు వ్యవసాయ రుణాల మాఫీ, ఆదాయపు పన్ను మినహాయింపులు, కొత్త ఐఐటీలు, యూనివర్శిటీలపై దృష్టి సారించే బడ్జెట్ ను సమర్పించారు.

పి.చిదంబరం

ఈ ఏడాది బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పి.చిదంబర్ ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు వ్యవసాయ రుణాల మాఫీ, ఆదాయపు పన్ను మినహాయింపులు, కొత్త ఐఐటీలు, యూనివర్శిటీలపై దృష్టి సారించే బడ్జెట్ ను సమర్పించారు.

Read More

2007-08

ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ ఏడాది సమర్పించిన బడ్జెట్ గ్రామీణ ప్రాంతాల స్థితిగతులను మెరుగుపరిచింది. NREGA కవరేజీ, నీటి పారుదలకు సంబంధించి నిధుల కేటాయింపుతో అభివృద్ధి జరిగింది. ఇంకా విద్యపై కేటాయింపులు 34 శాతం పెరిగాయి.

పి.చిదంబరం

ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ ఏడాది సమర్పించిన బడ్జెట్ గ్రామీణ ప్రాంతాల స్థితిగతులను మెరుగుపరిచింది. NREGA కవరేజీ, నీటి పారుదలకు సంబంధించి నిధుల కేటాయింపుతో అభివృద్ధి జరిగింది. ఇంకా విద్యపై కేటాయింపులు 34 శాతం పెరిగాయి.

Read More

2006-07

ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పి.చిదంబరం సమర్పించారు. ఇందులో ‘మౌలానా ఆజాద్ ఫౌండేషన్’కు రెట్టింపు నిధులతో విద్యపై దృష్టి సారించారు. అలాగే, మైనారిటీ పథకాలకు మద్దతు పెరిగింది. ఇక, ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలకు భారీగా పెట్టుబడులు సమకూరాయి.

పి.చిదంబరం

ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పి.చిదంబరం సమర్పించారు. ఇందులో ‘మౌలానా ఆజాద్ ఫౌండేషన్’కు రెట్టింపు నిధులతో విద్యపై దృష్టి సారించారు. అలాగే, మైనారిటీ పథకాలకు మద్దతు పెరిగింది. ఇక, ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలకు భారీగా పెట్టుబడులు సమకూరాయి.

Read More

2005-06

ఆర్థిక మంత్రి పి.చిదంబరం సమర్పించిన ఈ బడ్జెట్ దేశీయ కంపెనీలు, వ్యక్తులకు పన్ను తగ్గింపులతో వృద్ధిని పెంచింది. అలాగే, పెట్టుబడులను సైతం ఆకర్షించింది. కస్టమ్ సుంకాలు కూడా తగ్గించబడ్డాయి. విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలపై బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి.

పి.చిదంబరం

ఆర్థిక మంత్రి పి.చిదంబరం సమర్పించిన ఈ బడ్జెట్ దేశీయ కంపెనీలు, వ్యక్తులకు పన్ను తగ్గింపులతో వృద్ధిని పెంచింది. అలాగే, పెట్టుబడులను సైతం ఆకర్షించింది. కస్టమ్ సుంకాలు కూడా తగ్గించబడ్డాయి. విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలపై బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి.

Read More

2004-05

ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ సమర్పించిన మధ్యంతర బడ్జెట్ NDA ప్రభుత్వ ‘పాంచ్ ప్రాధాన్యతలు’ను ఉద్ఘాటించింది. అవి పేదరికం తగ్గింపు, వ్యవసాయ ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక ఏకీకరణ, సమర్థవంతమైన ఉత్పాదకత ప్రాధాన్యాన్ని ప్రస్తావించింది.

జశ్వంత్ సింగ్

ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ సమర్పించిన మధ్యంతర బడ్జెట్ NDA ప్రభుత్వ ‘పాంచ్ ప్రాధాన్యతలు’ను ఉద్ఘాటించింది. అవి పేదరికం తగ్గింపు, వ్యవసాయ ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక ఏకీకరణ, సమర్థవంతమైన ఉత్పాదకత ప్రాధాన్యాన్ని ప్రస్తావించింది.

Read More

2003-04

ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ సమర్పించారు. ఇందులో కీలకమైన పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) పెంచడం సహా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే, టెక్స్ టైల్ పరిశ్రమను పునరుద్ధరించేందుకు పాలిస్టర్ పై ఎక్సైజ్ సుంకం కోతలు విధించారు.

జశ్వంత్ సింగ్

ఈ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ సమర్పించారు. ఇందులో కీలకమైన పంటలకు కనీస మద్దతు ధరలను (MSP) పెంచడం సహా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చింది. అలాగే, టెక్స్ టైల్ పరిశ్రమను పునరుద్ధరించేందుకు పాలిస్టర్ పై ఎక్సైజ్ సుంకం కోతలు విధించారు.

Read More

2002-03

ఈ ఏడాది యశ్వంత్ సిన్హా సమర్పించిన బడ్జెట్ లో వ్యవసాయం, చక్కెర, ఔషధాలపై నియంత్రణ ఎత్తివేతపై ప్రస్తావించారు.

యశ్వంత్ సిన్హా

ఈ ఏడాది యశ్వంత్ సిన్హా సమర్పించిన బడ్జెట్ లో వ్యవసాయం, చక్కెర, ఔషధాలపై నియంత్రణ ఎత్తివేతపై ప్రస్తావించారు.

Read More

2001-02

యశ్వంత్ సిన్హా మౌలిక సదుపాయాలు, సాంకేతికత, గ్రామీణాభివృద్ధిని పెంచే లక్ష్యంతో ఈ బడ్జెట్ సమర్పించారు. ఇది కార్పొరేట్ పన్ను నిర్మాణాన్ని సులభతరం చేయడం సహా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది.

యశ్వంత్ సిన్హా

యశ్వంత్ సిన్హా మౌలిక సదుపాయాలు, సాంకేతికత, గ్రామీణాభివృద్ధిని పెంచే లక్ష్యంతో ఈ బడ్జెట్ సమర్పించారు. ఇది కార్పొరేట్ పన్ను నిర్మాణాన్ని సులభతరం చేయడం సహా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది.

Read More

2000-01

ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సమర్పించిన ఈ మిలీనియం బడ్జెట్ ఆర్థిక నియంత్రణపై దృష్టి సారించింది. అలాగే, ఇ - గవర్నెన్స్, పన్ను మినహాయింపుల ద్వారా ఐటీ రంగాన్ని ప్రోత్సహించింది.

యశ్వంత్ సిన్హా

ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సమర్పించిన ఈ మిలీనియం బడ్జెట్ ఆర్థిక నియంత్రణపై దృష్టి సారించింది. అలాగే, ఇ - గవర్నెన్స్, పన్ను మినహాయింపుల ద్వారా ఐటీ రంగాన్ని ప్రోత్సహించింది.

Read More

1999-2000

ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 1999 వరకు, ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్ ను సమర్పించేవారు. 1999లో ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ సమర్పించాలని సిన్హా ప్రతిపాదించారు.

యశ్వంత్ సిన్హా

ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 1999 వరకు, ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్ ను సమర్పించేవారు. 1999లో ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ సమర్పించాలని సిన్హా ప్రతిపాదించారు.

Read More

1998-99

ఎన్డీఏ నేతృత్వంలోని ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా.. 1998, జూన్ 1న సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

యశ్వంత్ సిన్హా

ఎన్డీఏ నేతృత్వంలోని ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా.. 1998, జూన్ 1న సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read More

1997-98

ఈ బడ్జెట్ ను భారత మీడియా.. ‘డ్రీమ్ బడ్జెట్’ అని కూడా పిలుస్తుంది. 1997, ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రి పి.చిదంబరం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను రేట్లు తగ్గించడం సహా, కార్పొరేట్ పన్నులపై సర్ ఛార్జీని తొలగించడం, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించడం వంటి ఆర్థిక సంస్కరణలను ఈ బడ్జెట్ లో పొందుపరిచారు.

పి.చిదంబరం

ఈ బడ్జెట్ ను భారత మీడియా.. ‘డ్రీమ్ బడ్జెట్’ అని కూడా పిలుస్తుంది. 1997, ఫిబ్రవరి 28న ఆర్థిక మంత్రి పి.చిదంబరం లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆదాయపు పన్ను రేట్లు తగ్గించడం సహా, కార్పొరేట్ పన్నులపై సర్ ఛార్జీని తొలగించడం, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించడం వంటి ఆర్థిక సంస్కరణలను ఈ బడ్జెట్ లో పొందుపరిచారు.

Read More

1996-97

1996, మార్చి 19న ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఆ ఏడాది సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

పి.చిదంబరం

1996, మార్చి 19న ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఆ ఏడాది సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read More

1995-96

నరసింహారావు హయాంలో ఇదే చివరి సాధారణ బడ్జెట్. మన్మోహన్ సింగ్ 1995, మార్చి 15న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

మన్మోహన్ సింగ్

నరసింహారావు హయాంలో ఇదే చివరి సాధారణ బడ్జెట్. మన్మోహన్ సింగ్ 1995, మార్చి 15న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Read More

1994-95

1994, ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కేంద్ర బడ్జెట్ సమర్పించారు.

మన్మోహన్ సింగ్

1994, ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ కేంద్ర బడ్జెట్ సమర్పించారు.

Read More

1993-94

1993, ఫిబ్రవరి 27న ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తన సాధారణ మూడో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

మన్మోహన్ సింగ్

1993, ఫిబ్రవరి 27న ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తన సాధారణ మూడో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read More

1992-93

1992, ఫిబ్రవరి 29న మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తన రెండో బడ్జెట్ సమర్పించారు.

మన్మోహన్ సింగ్

1992, ఫిబ్రవరి 29న మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తన రెండో బడ్జెట్ సమర్పించారు.

Read More

1991-92

1991, జులై 24న పీవీ నరసింహారావు ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. భారతదేశ చరిత్రలో ‘ల్యాండ్ మార్క్’ బడ్జెట్ గా వర్ణించబడే దేశ తొలి బడ్జెట్ ను మన్మోహన్ సింగ్ సమర్పించారు. సంస్కరణల శ్రేణికి మాజీ ఆర్బీఐ గవర్నర్ నాంది పలికారు.

మన్మోహన్ సింగ్

1991, జులై 24న పీవీ నరసింహారావు ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. భారతదేశ చరిత్రలో ‘ల్యాండ్ మార్క్’ బడ్జెట్ గా వర్ణించబడే దేశ తొలి బడ్జెట్ ను మన్మోహన్ సింగ్ సమర్పించారు. సంస్కరణల శ్రేణికి మాజీ ఆర్బీఐ గవర్నర్ నాంది పలికారు.

Read More

1990-91

1990, మార్చి 19న థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. అనంతరం ఎఫ్ఎం మధు దండావతే కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

మధు దండావతే

1990, మార్చి 19న థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు వీపీ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. అనంతరం ఎఫ్ఎం మధు దండావతే కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read More

1989-90

నూతన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శంకర్రావ్ చవాన్ 1989, ఫిబ్రవరి 28న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు.

శంకర్రావ్ చవాన్

నూతన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శంకర్రావ్ చవాన్ 1989, ఫిబ్రవరి 28న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు.

Read More

1988-89

1988, ఫిబ్రవరి 29న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఆర్థిక మంత్రి ఎన్.డీ.తివారీ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే, ఆ ఏడాదికి మాత్రమే ఆయన బడ్జెట్ సమర్పించారు.

ఎన్.డీ.తివారీ

1988, ఫిబ్రవరి 29న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఆర్థిక మంత్రి ఎన్.డీ.తివారీ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే, ఆ ఏడాదికి మాత్రమే ఆయన బడ్జెట్ సమర్పించారు.

Read More

1987-88

ఫిబ్రవరి 28, 1987న దేశ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

రాజీవ్ గాంధీ

ఫిబ్రవరి 28, 1987న దేశ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Read More

1986-87

1986, ఫిబ్రవరి 28న వీపీ మళ్లీ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

వీపీ సింగ్

1986, ఫిబ్రవరి 28న వీపీ మళ్లీ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

Read More

1985-86

1985, మార్చి 16న అప్పటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

వీపీ సింగ్

1985, మార్చి 16న అప్పటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్ లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

Read More

1984-85

1984, ఫిబ్రవరి 29న అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తన చివరి బడ్జెట్ సమర్పించారు.

ప్రణబ్ ముఖర్జీ

1984, ఫిబ్రవరి 29న అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ.. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో తన చివరి బడ్జెట్ సమర్పించారు.

Read More

1983-84

1983, ఫిబ్రవరి 28న ప్రణబ్ ముఖర్జీ భారతదేశ సాధారణ బడ్జెట్ సమర్పించారు.

ప్రణబ్ ముఖర్జీ

1983, ఫిబ్రవరి 28న ప్రణబ్ ముఖర్జీ భారతదేశ సాధారణ బడ్జెట్ సమర్పించారు.

Read More

1982-83

1982, ఫిబ్రవరి 27న అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు.

ప్రణబ్ ముఖర్జీ

1982, ఫిబ్రవరి 27న అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు.

Read More

1981-82

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 28, 1981న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్.వెంకట్రామన్ పార్లమెంట్ లో సమర్పించారు.

ఆర్.వెంకట్రామన్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 28, 1981న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్.వెంకట్రామన్ పార్లమెంట్ లో సమర్పించారు.

Read More

1980-81

ఈ ఏడాది సాధారణ కేంద్ర బడ్జెట్ ను అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్.వెంకట్రామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. భారత ప్రధానిగా ఇందిరా గాంధీ ఉన్నారు.

ఆర్.వెంకట్రామన్

ఈ ఏడాది సాధారణ కేంద్ర బడ్జెట్ ను అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్.వెంకట్రామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. భారత ప్రధానిగా ఇందిరా గాంధీ ఉన్నారు.

Read More

1979-80

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి చరణ్ సింగ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం 7వ ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించింది. యూనియన్ ఎక్సైజ్ ఛార్జీల్లో రాష్ట్రాల వాటా 20 నుంచి 40 శాతానికి రెట్టింపు కావడం, దాని వల్ల కలిగే ప్రభావాలను అంచనా వేసింది.

చరణ్ సింగ్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి చరణ్ సింగ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం 7వ ఆర్థిక సంఘం సిఫార్సులను ఆమోదించింది. యూనియన్ ఎక్సైజ్ ఛార్జీల్లో రాష్ట్రాల వాటా 20 నుంచి 40 శాతానికి రెట్టింపు కావడం, దాని వల్ల కలిగే ప్రభావాలను అంచనా వేసింది.

Read More

1978-79

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం.పటేల్ సమర్పించారు.

ముఖ్యాంశం: దేశంలో అక్రమ కార్యకలాపాలు అరికట్టేందుకు 1978 జనవరి 16 నాటికి రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను తొలగించాలని జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించిన నెల లోపే ఈ బడ్జెట్ ను సమర్పించారు. దీన్ని పటిష్టంగా అమలు చేసేలా ఈ బడ్జెట్ ప్రసంగం సాగింది.

హిరుభాయ్ ఎం.పటేల్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం.పటేల్ సమర్పించారు. ముఖ్యాంశం: దేశంలో అక్రమ కార్యకలాపాలు అరికట్టేందుకు 1978 జనవరి 16 నాటికి రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను తొలగించాలని జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించిన నెల లోపే ఈ బడ్జెట్ ను సమర్పించారు. దీన్ని పటిష్టంగా అమలు చేసేలా ఈ బడ్జెట్ ప్రసంగం సాగింది.

Read More

1977-78

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం.పటేల్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక విధానాలు, కార్యక్రమాల్లో ప్రాథమిక మార్పు ఆవశ్యకతపై ప్రస్తావించారు.

హిరుభాయ్ ఎం.పటేల్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం.పటేల్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక విధానాలు, కార్యక్రమాల్లో ప్రాథమిక మార్పు ఆవశ్యకతపై ప్రస్తావించారు.

Read More

1976-77

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సుబ్రమణ్యం సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో గతేడాదితో పోలిస్తే లోటు బడ్జెట్ రూ.490 కోట్లుగా అంచనా వేయబడింది. గతేడాది అంచనా లోటు రూ.247 కోట్లుగా ఉంది.

చిదంబరం సుబ్రమణ్యం

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సుబ్రమణ్యం సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో గతేడాదితో పోలిస్తే లోటు బడ్జెట్ రూ.490 కోట్లుగా అంచనా వేయబడింది. గతేడాది అంచనా లోటు రూ.247 కోట్లుగా ఉంది.

Read More

1975-76

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సుబ్రమణ్యం సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆదాయం రూ.10,521 కోట్లు, వ్యయం రూ.10,768 కోట్లుగా అంచనా వేయగా.. రూ.247 కోట్లు లోటును మిగిల్చింది.

చిదంబరం సుబ్రమణ్యం

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి చిదంబరం సుబ్రమణ్యం సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆదాయం రూ.10,521 కోట్లు, వ్యయం రూ.10,768 కోట్లుగా అంచనా వేయగా.. రూ.247 కోట్లు లోటును మిగిల్చింది.

Read More

1974-75

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ తో భారతదేశ ఆదాయపు పన్ను వ్యవస్థ పునర్నిర్మాణానికి వేదికను సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా, గరిష్ట ఉపాంత ఆదాయపు పన్ను రేటును 97.75 శాతం నుంచి 75 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

యశ్వంతరావు చవాన్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ తో భారతదేశ ఆదాయపు పన్ను వ్యవస్థ పునర్నిర్మాణానికి వేదికను సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా, గరిష్ట ఉపాంత ఆదాయపు పన్ను రేటును 97.75 శాతం నుంచి 75 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read More

1973-74

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ ఏడాది ఆర్థిక లోటు రూ.550 కోట్లుగా ఉండగా.. ఈ బడ్జెట్ ను ‘బ్లాక్ బడ్జెట్’ అని పిలుస్తారు. భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయం అది.

యశ్వంతరావు చవాన్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ ఏడాది ఆర్థిక లోటు రూ.550 కోట్లుగా ఉండగా.. ఈ బడ్జెట్ ను ‘బ్లాక్ బడ్జెట్’ అని పిలుస్తారు. భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయం అది.

Read More

1972-73

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు.
 
ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమాన్ని వేగవంతం చేసేలా కేంద్ర ప్రాయోజిత ప్రణాళికా పథకాలకు కేటాయింపులు పెంచింది. వీటికి రూ.1455 నుంచి రూ.1787కి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

యశ్వంతరావు చవాన్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమాన్ని వేగవంతం చేసేలా కేంద్ర ప్రాయోజిత ప్రణాళికా పథకాలకు కేటాయింపులు పెంచింది. వీటికి రూ.1455 నుంచి రూ.1787కి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

Read More

1971-72

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూపాయల్లో కొనుగోలు చేసే అన్ని విమానయాన టికెట్లపై 20 శాతం అదనపు పన్ను రేటు విధించింది.

యశ్వంతరావు చవాన్

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూపాయల్లో కొనుగోలు చేసే అన్ని విమానయాన టికెట్లపై 20 శాతం అదనపు పన్ను రేటు విధించింది.

Read More

1970-71

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి అయిన ఇందిరాగాంధీ సమర్పించారు.

ముఖ్యాంశం: స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా నేతగా (నిర్మలా సీతారామన్ 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు) ఖ్యాతి గాంచారు.

ఇందిరాగాంధీ

ఈ ఏడాది బడ్జెట్ ను భారత ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి అయిన ఇందిరాగాంధీ సమర్పించారు. ముఖ్యాంశం: స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా నేతగా (నిర్మలా సీతారామన్ 2019-20 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు) ఖ్యాతి గాంచారు.

Read More

1969-70

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్‌లో, కొత్త పారిశ్రామిక సంస్థలు, నౌకలకు పన్ను సెలవు రాయితీని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్‌లో, కొత్త పారిశ్రామిక సంస్థలు, నౌకలకు పన్ను సెలవు రాయితీని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Read More

1968-69

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు.

ముఖ్యాంశం: పన్ను చెల్లింపుదారులు ‘స్పౌజ్ అలవెన్స్’ అనే విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గమనించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఈ విధానాన్ని రద్దు చేసింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు. ముఖ్యాంశం: పన్ను చెల్లింపుదారులు ‘స్పౌజ్ అలవెన్స్’ అనే విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గమనించిన ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఈ విధానాన్ని రద్దు చేసింది.

Read More

1967-68

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత దాదాపు రూ.68 కోట్ల లోటును అంచనా వేశారు.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత దాదాపు రూ.68 కోట్ల లోటును అంచనా వేశారు.

Read More

1966-67

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి సచింద్ర చౌదురి సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ కింద ఖర్చు రూ.2,407 కోట్లు ఉండగా.. ఆదాయం రూ.2,617 కోట్లుగా ఉంది. రూ.210 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది.

సచింద్ర చౌదురి

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి సచింద్ర చౌదురి సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ కింద ఖర్చు రూ.2,407 కోట్లు ఉండగా.. ఆదాయం రూ.2,617 కోట్లుగా ఉంది. రూ.210 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది.

Read More

1965-66

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ కింద ప్రభుత్వం లెక్కల్లో లేని సంపద కోసం స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని ప్రారంభించింది. దేశంలో నల్లధనం, పన్ను ఎగవేత వంటి వాటిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నం ఇదే.

టి.టి.కృష్ణమాచారి

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ కింద ప్రభుత్వం లెక్కల్లో లేని సంపద కోసం స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని ప్రారంభించింది. దేశంలో నల్లధనం, పన్ను ఎగవేత వంటి వాటిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నం ఇదే.

Read More

1964-65

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఏడాదికి రూ.36,000 కంటే ఎక్కువగా ఉన్న అన్ని ఖర్చులపైనా విధించే ప్రత్యక్ష పన్నుల విధానం కింద వ్యయ పన్నును ఉంచారు. అయితే, ఇది 1966-67 బడ్డెట్ సందర్భంగా కార్పొరేట్ల నుంచి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత రద్దు చేయబడింది.

టి.టి.కృష్ణమాచారి

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఏడాదికి రూ.36,000 కంటే ఎక్కువగా ఉన్న అన్ని ఖర్చులపైనా విధించే ప్రత్యక్ష పన్నుల విధానం కింద వ్యయ పన్నును ఉంచారు. అయితే, ఇది 1966-67 బడ్డెట్ సందర్భంగా కార్పొరేట్ల నుంచి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత రద్దు చేయబడింది.

Read More

1963-64

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో అధిక లాభాల (సూపర్ ప్రాఫిట్ ట్యాక్స్) పన్నును ప్రవేశ పెట్టారు. దేశంలో అత్యంత సంపన్న వ్యక్తులు, లాభాలు ఆర్జించే పరిశ్రమలు, సంస్థలపై విధించే పన్నును ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో విస్తృత శ్రేణి పరిశ్రమల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో అధిక లాభాల (సూపర్ ప్రాఫిట్ ట్యాక్స్) పన్నును ప్రవేశ పెట్టారు. దేశంలో అత్యంత సంపన్న వ్యక్తులు, లాభాలు ఆర్జించే పరిశ్రమలు, సంస్థలపై విధించే పన్నును ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో విస్తృత శ్రేణి పరిశ్రమల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

Read More

1962-63

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆదాయం రూ.1,305 కోట్లుగా ఉండగా.. వ్యయం రూ.1369.33 కోట్లుగా అంచనా వేయబడింది. దీంతో రూ.63.46 కోట్ల లోటు ఏర్పడింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ఆదాయం రూ.1,305 కోట్లుగా ఉండగా.. వ్యయం రూ.1369.33 కోట్లుగా అంచనా వేయబడింది. దీంతో రూ.63.46 కోట్ల లోటు ఏర్పడింది.

Read More

1961-62

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం రూ.962.92 కోట్ల ఆదాయం, రూ.1023.52 కోట్ల వ్యయంతో రూ.60.60 కోట్ల లోటు మిగిల్చింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం రూ.962.92 కోట్ల ఆదాయం, రూ.1023.52 కోట్ల వ్యయంతో రూ.60.60 కోట్ల లోటు మిగిల్చింది.

Read More

1960-61

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో USAతో దిగుమతి ఒప్పందం అయిన ‘PL480’ కోసం ప్రభుత్వం అంచనాలను విడుదల చేసింది. 1959లో సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం, ఆ సమయంలో రూ.122 కోట్ల విలువైన ఆహార ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి US ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో USAతో దిగుమతి ఒప్పందం అయిన ‘PL480’ కోసం ప్రభుత్వం అంచనాలను విడుదల చేసింది. 1959లో సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం, ఆ సమయంలో రూ.122 కోట్ల విలువైన ఆహార ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి US ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Read More

1959-60

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం ఆదాయం రూ.757.51 కోట్లు కాగా ఖర్చు రూ.839.18 కోట్లుగా ఉంది. రూ.81.67 కోట్ల లోటు మిగిల్చింది.

మొరార్జీ ఆర్.దేశాయ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం ఆదాయం రూ.757.51 కోట్లు కాగా ఖర్చు రూ.839.18 కోట్లుగా ఉంది. రూ.81.67 కోట్ల లోటు మిగిల్చింది.

Read More

1958-59

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ సమర్పించారు.

ముఖ్యాంశం: స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఓ ప్రధాని బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధాని బడ్జెట్ సమర్పించే బాధ్యతలు నిర్వర్తించాలని నిర్ణయించుకున్నారు. ఈ బడ్జెట్ లోనే గిఫ్ట్ ట్యాక్స్ అనే కొత్త పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టారు.

జవహర్ లాల్ నెహ్రూ

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ సమర్పించారు. ముఖ్యాంశం: స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఓ ప్రధాని బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధాని బడ్జెట్ సమర్పించే బాధ్యతలు నిర్వర్తించాలని నిర్ణయించుకున్నారు. ఈ బడ్జెట్ లోనే గిఫ్ట్ ట్యాక్స్ అనే కొత్త పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టారు.

Read More

1957-58

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వెల్త్ ట్యాక్స్ ఆవిష్కరించింది. ఇది ఓ కొత్త పన్నుల ప్రత్యక్ష విధానంగా కొనసాగింది.

టి.టి.కృష్ణమాచారి

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వెల్త్ ట్యాక్స్ ఆవిష్కరించింది. ఇది ఓ కొత్త పన్నుల ప్రత్యక్ష విధానంగా కొనసాగింది.

Read More

1956-57

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: ఈ ఏడాది మొత్తం బడ్జెట్ రూ.545.43 కోట్లు ప్రతిపాదించగా.. రక్షణ సేవలకు రూ.203.97 కోట్లు, సివిల్ హెడ్ లకు రూ.341.46 కోట్లు కేటాయించారు.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ ఏడాది మొత్తం బడ్జెట్ రూ.545.43 కోట్లు ప్రతిపాదించగా.. రక్షణ సేవలకు రూ.203.97 కోట్లు, సివిల్ హెడ్ లకు రూ.341.46 కోట్లు కేటాయించారు.

Read More

1955-56

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం వివాహం అయిన వారికి, వివాహం కాని వ్యక్తులకు వేర్వేరుగా పన్ను మినహాయింపు పరిమితులను ప్రతిపాదించింది. పెళ్లైన జంటలకు రూ.2,000, పెళ్లి కాని వ్యక్తులకు రూ.1,000 పరిమితిని కొనసాగించారు.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం వివాహం అయిన వారికి, వివాహం కాని వ్యక్తులకు వేర్వేరుగా పన్ను మినహాయింపు పరిమితులను ప్రతిపాదించింది. పెళ్లైన జంటలకు రూ.2,000, పెళ్లి కాని వ్యక్తులకు రూ.1,000 పరిమితిని కొనసాగించారు.

Read More

1954-55

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: బడ్జెట్ అంచనా ఆదాయం రూ.441.03 కోట్లు కాగా ఖర్చు రూ.467.09 కోట్లుగా ఉంది. లోటు రూ.26.06 కోట్లుగా ఉంది.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: బడ్జెట్ అంచనా ఆదాయం రూ.441.03 కోట్లు కాగా ఖర్చు రూ.467.09 కోట్లుగా ఉంది. లోటు రూ.26.06 కోట్లుగా ఉంది.

Read More

1953-54

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కనీస ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని మునుపటి రూ.3,600 నుంచి రూ.4,200 (సుమారు 17 శాతం) వరకు పెంచారు.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కనీస ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని మునుపటి రూ.3,600 నుంచి రూ.4,200 (సుమారు 17 శాతం) వరకు పెంచారు.

Read More

1952-53

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ అంచనాలో రెవెన్యూ మిగులు రూ.3.23 కోట్లుగా ఉంది. మొత్తం లోటు రూ.75.6 కోట్లుగా అంచనా వేయబడింది.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ అంచనాలో రెవెన్యూ మిగులు రూ.3.23 కోట్లుగా ఉంది. మొత్తం లోటు రూ.75.6 కోట్లుగా అంచనా వేయబడింది.

Read More

1951-52

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. 

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం ఆదాయం అంచనా రూ.369.89 కోట్లుగా ఉండగా.. వ్యయం రూ.375.43 కోట్లు ఉంది. రూ.5.54 కోట్ల లోటును మిగిల్చింది.

చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో మొత్తం ఆదాయం అంచనా రూ.369.89 కోట్లుగా ఉండగా.. వ్యయం రూ.375.43 కోట్లు ఉంది. రూ.5.54 కోట్ల లోటును మిగిల్చింది.

Read More

1950-51

1950 -51లో భారత ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తై బడ్జెట్ సమర్పించారు.
ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రధానంగా ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్రణాళికా సంఘం ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశ అభివృద్ధికి అవసరమైన కార్యకమాలను ఈ ప్రణాళికా సంఘం రూపొందించింది.

డాక్టర్ జాన్ మత్తై

1950 -51లో భారత ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తై బడ్జెట్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రధానంగా ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్రణాళికా సంఘం ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేశ అభివృద్ధికి అవసరమైన కార్యకమాలను ఈ ప్రణాళికా సంఘం రూపొందించింది.

Read More

1949-50

1949 -50లో భారత ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తై బడ్జెట్ సమర్పించారు.

ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు చేసింది. అయితే, ఇది తర్వాత 1956 - 57 బడ్జెట్ సమయంలో పునరుద్ధరించారు.

డాక్టర్ జాన్ మత్తై

1949 -50లో భారత ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తై బడ్జెట్ సమర్పించారు. ముఖ్యాంశం: ఈ బడ్జెట్ లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు చేసింది. అయితే, ఇది తర్వాత 1956 - 57 బడ్జెట్ సమయంలో పునరుద్ధరించారు.

Read More

1948-49

1948 - 49 సంవత్సరంలో యూనియన్ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి ఆర్.కే.షణ్ముఖం చెట్టి సమర్పించారు.

ముఖ్యాంశం: 1948లో తొలిసారిగా ఆర్థిక మంత్రి ‘మధ్యంతర బడ్జెట్’ అనే పదాన్ని ఉపయోగించారు. దీంతో తర్వాత ఇదే ఆనవాయితీగా.. మధ్యంతర బడ్జెట్ అనే ప్రక్రియ కొనసాగింది.

ఆర్.కే.షణ్ముఖం చెట్టి

1948 - 49 సంవత్సరంలో యూనియన్ బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి ఆర్.కే.షణ్ముఖం చెట్టి సమర్పించారు. ముఖ్యాంశం: 1948లో తొలిసారిగా ఆర్థిక మంత్రి ‘మధ్యంతర బడ్జెట్’ అనే పదాన్ని ఉపయోగించారు. దీంతో తర్వాత ఇదే ఆనవాయితీగా.. మధ్యంతర బడ్జెట్ అనే ప్రక్రియ కొనసాగింది.

Read More

1947-48

1947 - 48లో భారత ఆర్థిక మంత్రి ఆర్.కే.షణ్ముఖం చెట్టి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 
ముఖ్యాంశం: బడ్జెట్ కింద రూ.197.39 కోట్లు కేటాయించగా.. ఇందులో దాదాపు రూ.92.74 కోట్లు అంటే సుమారు 46 శాతం రక్షణ సేవల కోసం కేటాయించబడింది.

ఆర్.కే.షణ్ముఖం చెట్టి

1947 - 48లో భారత ఆర్థిక మంత్రి ఆర్.కే.షణ్ముఖం చెట్టి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ముఖ్యాంశం: బడ్జెట్ కింద రూ.197.39 కోట్లు కేటాయించగా.. ఇందులో దాదాపు రూ.92.74 కోట్లు అంటే సుమారు 46 శాతం రక్షణ సేవల కోసం కేటాయించబడింది.

Read More

ఫోటో గ్యాలరీ

వీడియోలు

Budget 2026 - 2027 Top 10 Points | కేంద్ర బడ్జెట్ లో పది ముఖ్యమైన అంశాలు
Budget 2026 - 2027 Top 10 Points | కేంద్ర బడ్జెట్ లో పది ముఖ్యమైన అంశాలు

తరచూ అడిగే ప్రశ్నలు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నిసార్లు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు?

తాజాగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో కలిపితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా సమర్పించనున్న తొమ్మిదవ బడ్జెట్ ఇది. 2024లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌తో కలిపి ఆమె ఇప్పటివరకు 8 బడ్జెట్‌లను సమర్పించారు. మా పూర్తి కవరేజ్ మీకోసం అందిస్తున్నాం.

ఏ ఆర్థిక మంత్రి అతి తక్కువ నిడివి గల కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు?

మాజీ ఆర్థిక మంత్రి హిరుభాయ్ ఎం. పటేల్ 1977లో అతి తక్కువ నిడివి గల బడ్జెట్‌ను సమర్పించారు. కేవలం 800 పదాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

స్వతంత్ర భారతదేశపు మొదటి కేంద్ర బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

స్వతంత్ర భారతదేశపు మొదటి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి 26 నవంబర్ 1947న ప్రవేశపెట్టారు.

రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో ఏ సంవత్సరంలో విలీనం చేశారు?

2017–18 బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. 2016 వరకు, రైల్వే బడ్జెట్‌ను ప్రతి ఏడాది విడిగా సమర్పించేవారు.

2026 బడ్జెట్‌ను పేపర్ లెస్ బడ్జెట్ అని ఎందుకు అంటారు?

2021లో ప్రారంభమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2026 బడ్జెట్ సైతం పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ టాబ్లెట్ ద్వారా ప్రసంగాన్ని చదివి వినిపిస్తారు. ఆమె స్పీచ్ తర్వాత వెంటనే అన్ని పత్రాలు "యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్"లో అందుబాటులో ఉంచుతారు.

ప్రజలకు, వ్యాపారాలకు కేంద్ర బడ్జెట్ 2026 ఎందుకు అవసరం?

కేంద్ర బడ్జెట్ 2026 పన్నుల విధానంతో పాటు ప్రభుత్వ వ్యయం, సబ్సిడీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సహా సంక్షేమ పథకాల వివరాలు తెలుపుతుంది. ఇది సాధారణ పౌరులతో పాటు వ్యాపారాలు, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను నేరుగా ప్రభావితం చేస్తుంది.

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly Session: ఏపీ బడ్జెట్ సెషన్.. నేడు మూడు కీలక సవరణ బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం
ఏపీ బడ్జెట్ సెషన్.. నేడు మూడు కీలక సవరణ బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం
AP Budget 2026 Updates: పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! 
Andhra Pradesh Wealth Fund: ఆంధ్రప్రదేశ్‌ వెల్త్‌ ఫండ్‌; అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రయోగం! ఇది ఏపీ తలరాతను ఎలా మారుస్తుంది?
ఆంధ్రప్రదేశ్‌ వెల్త్‌ ఫండ్‌; అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రయోగం! ఇది ఏపీ తలరాతను ఎలా మారుస్తుంది?
AP Budget Updates: ఏపీ బడ్జెట్‌లో సెక్టార్స్, పథకాల వారీగా కేటాయింపులు ఇవే!
ఏపీ బడ్జెట్‌లో సెక్టార్స్, పథకాల వారీగా కేటాయింపులు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Trisha Counters Nainar Nagendran | 'త్రిష ఇంటి నుంచి బయటకు రా' కామెంట్స్ పై లీగల్ రిప్లై | ABP Desam
India broke Australia T20 World Cup Record | ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన భారత్
Pakistan Captain Salman comments on Ind vs Pak | ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ కామెంట్స్
India vs Pakistan T20 World Cup Highlights | పాక్‌ను చిత్తు చేసిన భారత్
India vs Pakistan T20 World Cup Ishan Kishan | యువరాజ్ రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Session: ఏపీ బడ్జెట్ సెషన్.. నేడు మూడు కీలక సవరణ బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం
ఏపీ బడ్జెట్ సెషన్.. నేడు మూడు కీలక సవరణ బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం
Bill Gates Amaravati Tour: టెక్నాలజీ సాయంతో ప్రజలకు సేవలు - చంద్రబాబుకు బిల్ గేట్స్ ప్రశంసలు - టూర్ పూర్తి వివరాలు
టెక్నాలజీ సాయంతో ప్రజలకు సేవలు - చంద్రబాబుకు బిల్ గేట్స్ ప్రశంసలు - టూర్ పూర్తి వివరాలు
Telangana CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత
సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత
మీ రైలు బాగా లేట్ అయితే టికెట్ క్యాన్సిల్ చేసి.. IRCTC నుంచి పూర్తి రీఫండ్ పొందవచ్చు
మీ రైలు బాగా లేట్ అయితే టికెట్ క్యాన్సిల్ చేసి.. IRCTC నుంచి పూర్తి రీఫండ్ పొందవచ్చు
NTR : ఎన్టీఆర్ ఫేవరెట్ స్నాక్ ఏంటో తెలుసా? - మీరూ ఓసారి ట్రై చేయండి
ఎన్టీఆర్ ఫేవరెట్ స్నాక్ ఏంటో తెలుసా? - మీరూ ఓసారి ట్రై చేయండి
Gold rate: మార్కెట్‌లోకి రష్యా బంగారం - పది గ్రాముల విలువ లక్షకు పడిపోయే చాన్స్ !
మార్కెట్‌లోకి రష్యా బంగారం - పది గ్రాముల విలువ లక్షకు పడిపోయే చాన్స్ !
Valentine Day: ఆటగాళ్లే - మిలాన్ వింటర్ గేమ్స్ లో కొండోమ్స్‌కు ఫుల్ డిమాండ్ !
ఆటగాళ్లే - మిలాన్ వింటర్ గేమ్స్ లో కొండోమ్స్‌కు ఫుల్ డిమాండ్ !
PM Kisan Nidhi Yojana : పీఎం కిసాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? రైతుల ఖాతాల్లో 4వేలు జమ చేస్తారా?
పీఎం కిసాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు వేస్తారు? రైతుల ఖాతాల్లో 4వేలు జమ చేస్తారా?
Embed widget