అన్వేషించండి

Budget 2025 : బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. మరి మంత్రిగారు కరుణించేనా ?

Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ రోజు హల్వా వేడుకతో బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ షురూ అయింది.

 Budget 2025 :  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ రోజు హల్వా వేడుకతో బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్ షురూ అయింది. రానున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారో అని అన్ని రంగాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 2025 బడ్జెట్ సమీపిస్తున్న సందర్భంగా భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రంగం వినియోగదారులకు ఈవీలను మరింత అందుబాటులో, సులభంగా అందించడానికి మరిన్ని చర్యలు, ప్రోత్సాహకాలు ప్రకటించబడాలని ఆశిస్తోంది. ఈ రంగం నేతలు, నిపుణులు, కేంద్రం ఈ బడ్జెట్ ద్వారా ఈవీ రంగాన్ని మరింత ప్రోత్సహించడానికి, 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన విధానాలను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.

ఈవీలను ప్రోత్సహించాలి

స్టాటిక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ అక్షిత్ బన్సాల్ టియర్-2 నగరాల్లో ఈవీ విస్తరణ కోసం పటిష్టమైన మౌలిక సదుపాయాలు అవసరమని చెప్పారు. "ఈ మౌలిక సదుపాయాలు వినియోగదారులకు నమ్మకం కలిగించి, ఈవీలను ప్రోత్సహిస్తాయి" అని ఆయన అన్నారు. అలాగే, భారీ వాణిజ్య వాహనాలు మరింత పర్యావరణ సానుకూల ప్రత్యామ్నాయాలకు మార్పు కావాలని ఆయన సూచించారు. ట్రినిటీ టచ్ సంస్థ డైరెక్టర్ ఇషాన్ పర్వండా GST ను తగ్గించడం, చార్జింగ్ స్టేషన్ల మౌలిక సదుపాయాలను పెంచడం వంటి చర్యలు అవసరం అన్నారు.    ఆత్మనిర్భర్ భారత్ ఉద్దేశ్యంతో, ప్రధాన ఈవీ భాగాల దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా చాలా అవసరం. దీనివల్ల ఈవీ వాహనాల ధరలు తగ్గిపోతాయి. భారతీయ వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకుని రావడం అనేది అత్యంత ముఖ్యమని ఇషాన్ పర్వండా చెప్పారు.

Also Read : Budget 2025: బడ్జెట్‌ బృందానికి ఎక్కువ జీతం ఇస్తారా! - లాక్‌డౌన్‌లో ఉన్నందుకు ఎలాంటి రివార్డ్‌లు లభిస్తాయి?

ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు

స్టాటిక్ సంస్థ సహ-వ్యవస్థాపకుడు,  సీటీఓ రఘవ్ అరోరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఉపయోగించి చార్జింగ్ నెట్‌వర్క్‌ను ఆప్టిమైజ్ చేయడం, బ్యాటరీ సామర్థ్యాన్ని మెరుగుపరచడం అవసరం అని పేర్కొన్నారు. "కొత్త టెక్నాలజీ, చార్జింగ్ మౌలిక సదుపాయాలు,  స్మార్ట్ మొబిలిటీ పరిష్కారాలు ఈవీ అనుభవాన్ని మెరుగుపరచడానికి అవసరం" అని ఆయన అన్నారు. ఈవీ రంగంలో సాంకేతిక పెట్టుబడులు, సరికొత్త ఆవిష్కరణలు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, పర్యావరణ మార్పులు, వాణిజ్య వాహనాలు వంటి అంశాలపై కేంద్రం మరింత దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశాన్ని సుస్థిర మొబిలిటీ దిశగా ప్రగతి సాధించేందుకు 2025 బడ్జెట్ కీలకంగా మారుతుందని వారు అంటున్నారు.

సుస్థిర మొబిలిటీ దిశగా ఈవీ రంగం

ఈవీ రంగం సాంకేతిక అభివృద్ధి, వ్యవస్థాపిత మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలు అన్నింటికీ సంబంధించి ప్రారంభ పెట్టుబడులు తప్పనిసరిగా అవసరమైనవి. భారతదేశంలో సుస్థిర మొబిలిటీ దిశగా ఈవీ రంగం సంస్కరణలు, పెట్టుబడులతో మరింత పటిష్టంగా మారుతుంది.

Also Read : Budget 2025 Expectations: ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు స్పెషల్‌గా నిలుస్తుంది, కొత్త స్కీమ్‌లతో మీ మతిపోతుంది!

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget