అన్వేషించండి
In Pics: గుర్రపు బండ్లపై అసెంబ్లీకి కాంగ్రెస్ నేతలు, గేటు ముందు నిరసన.. భారీగా ట్రాఫిక్ జామ్

గుర్రపు బండిపై అసెంబ్లీకి కాంగ్రెస్ నేతలు
1/6

రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశానికి కాంగ్రెస్ నేతలు గాంధీభవన్నుంచి గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వెళ్లారు.
2/6

అనంతరం అసెంబ్లీ గేటు ముందు కేంద్ర విధానాలపై నిరసన తెలిపారు.
3/6

దీంతో రోడ్డుపై బాగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్ నేతల గుర్రపు బండ్లను పోలీసులు గేటు లోనికి అనుమతించబోమని తేల్చిచెప్పారు.
4/6

దీంతో వారు గేటు దగ్గరే ఆందోళనకు దిగారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
5/6

దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు నారాయణ గూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.
6/6

ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని హస్తం ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.
Published at : 27 Sep 2021 01:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
తెలంగాణ
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion