అన్వేషించండి
Charlapally Terminal: అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ - ద.మ రైల్వే ఆధునీకరణలో ఓ అరుదైన మైలురాయి
Charlapally Terminal: హైదరాబాద్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. రూ.430 కోట్లతో దీన్ని అభివృద్ధి చేశారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోదీ
1/9

హైదరాబాద్ చర్లపల్లి టెర్మినల్ను ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వర్చువల్గా ప్రారంభించారు. రూ.430 కోట్లతో అభివృద్ధి చేపట్టగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది.
2/9

అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మితమైన ఈ శాటిలైట్ టెర్మినల్ ద.మ రైల్వే పరిధిలో ఓ అరుదైన మైలురాయి. ఈ టెర్మినల్ రోజుకు సుమారు 50,000 మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Published at : 06 Jan 2025 03:55 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















