అన్వేషించండి
Charlapally Terminal: అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ - ద.మ రైల్వే ఆధునీకరణలో ఓ అరుదైన మైలురాయి
Charlapally Terminal: హైదరాబాద్లో చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. రూ.430 కోట్లతో దీన్ని అభివృద్ధి చేశారు.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని మోదీ
Published at : 06 Jan 2025 03:55 PM (IST)

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






























