అన్వేషించండి

PM Modi Letter to KCR : కేసీఆర్ సోదరి మృతి పట్ల ప్రధాని సంతాపం, బీఆర్ఎస్ అధినేతకు లేఖ రాసిన మోదీ

Telangana News: అనారోగ్యంతో బాధపడుతూ, మృతి చెందిన కేసీఆర్ సోదరి సకలమ్మకు సంతాపం తెలుపుతూ ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

PM Modi Letter to KCR : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల మృతి చెందిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ (82)కు ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఓ లేఖలో సంతాప సందేశాన్ని పంపించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ.. సకలమ్మ మరణానికి చింతిస్తున్నానని చెప్పారు. ఆ బాధ నుంచి ఆమె కుటుంబం త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు.

కేసీఆర్ కు ప్రధాని లేఖ

సకలమ్మ మృతిపై సానుభూతి తెలుపుతూ ప్రధాని మోదీ, కేసీఆర్ కు లేఖ రాశారు. ఆమె నష్టం ఎప్పటికీ పూడ్చలేనిదని చెప్పారు. ఆమె కుటుంబానికి, మీకు సానుభూతి తెలుపుతున్నానని మోదీ రాశారు. సకలమ్మ మీ నుంచి దూరంగా వెళ్లిపోయినా.. జ్ఞాపకాల రూపంలో ఆమె ఎప్పుడూ మీతోనే, సజీవంగా ఉంటారని, అవి ఎన్నటికీ మీ నుంచి దూరం కావని చెప్పారు. కానీ ఆ బాధ నుంచి మీరు త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని కోరుకుంటున్నట్టు లేఖలో ఆకాంక్షించారు. ఆమె నేర్పిన మీ కుటుంబానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని, ఆమెతో గడిపిన జ్ఞాపకాలు ఈ కష్ట సమయంలో మీకు ఓదార్పునివ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఈ దుఃఖ సమయంలో మీ కుటుంబసభ్యులకు శక్తి, ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాని చెప్పారు. మరో పక్క ప్రధాని మోదీ ఈ లేఖ రాసిన విషయాన్ని తాజాగా బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ ఎక్స్‌లో జత చేశారు. అక్క మరణంతో బాధాతప్త హృదయంతో ఉన్న కేసీఆర్, వారి కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారని క్యాప్షన్ లో రాశారు.

సకలమ్మ గురించి

సకలమ్మ కేసీఆర్ కు ఐదవ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండిల పెదిర గ్రామం. ఆమె భర్త హన్మంతరావు కొన్నేళ్ల క్రితమే మరణించారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. అయితే కొంతకాలంలో వవృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న సకలమ్మ.. జనవరి 23న అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె జనవరి 24న రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రతి రాఖీ పండక్కి తన చేతికి రాఖీ కట్టే సకలమ్మ మరణ వార్తతో కేసీఆర్.. ఆమెతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాతి రోజు జరిగిన అంత్యక్రియల్లో పాల్గొని, అక్కకు నివాళి అర్పించారు. 

Also Read : Assembly Session: ఒక్క నిమిషంలోనే సభ వాయిదా వేయడంపై బీఆర్‌ఎస్‌ ఆగ్రహం.. అసెంబ్లీ చరిత్రలో నెవర్ బిఫోర్!

     

 
 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget