అన్వేషించండి
Savitribai Phule Jayanti: భారత్లో తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలేకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
Savitribai Phule Birth Anniversary | సావిత్రీబాయి పూలే జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ ఘన నివాళి అర్పించారు.
భారత్లో తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలేకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
1/4

ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలేకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో ఆమె చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు.
2/4

ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, తెలంగాణ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, తదితరులు సావిత్రీబాయి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆమె స్ఫూర్తిని మనం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
Published at : 03 Jan 2025 01:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















