అన్వేషించండి

India Bags 4 Paralympic Medals | గురి కుదిరింది...పారిస్ పారాలింపిక్స్ లో భారత్ పతకాల మోత |ABP Desam

 పారిస్ లో ప్రారంభమైన పారాలింపిక్స్ లో భారత్ రెండో రోజు పతకాల మోత మోగించింది. ప్రధానంగా షూటింగ్ లో భారత షూటర్లు లక్ష్యాన్ని గురి పెట్టిన కొట్టిన విధానం భారత్ ఖాతాలో ఒక్కరోజే మూడు పతకాలు సాధించేలా చేసింది. ప్రధానంగా మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్..టోక్యో పారాలింపిక్స్ లో లో బంగారు పతకం గెలిచిన అవనీ లేఖారా మరో సారి చరిత్ర సృష్టించారు. పారిస్ పారాలింపిక్స్ లోనూ గోల్డ్ మెడల్ సాధించిన లేఖారా...వరుసగా రెండు పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. ఇదే విభాగం కాంస్యపతకమూ భారత్ నే వరించింది. మోనా అగర్వాల్ కాంస్యపతకాన్ని కైవసం చేసుకున్నారు. ఒకే గేమ్ లో భారత్ ఆటగాళ్లే గోల్డ్ అండ్ బ్రోంజ్ కైవసం చేసుకోవటం కూడా ఇదే తొలిసారి. పురుషుల 10మీటర్ల షూటింగ్ లోనూ భారత్ సత్తా చాటింది. టోక్యో పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన మనీష్ నర్వాల్ ఈసారి కూడా అద్భుతంగా పోరాడి సిల్వర్ మెడల్ గెల్చుకున్నాడు. వరుసగా రెండు పారిలింపిక్స్ లోనూ మనీష్ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక భారత్ కు నాలుగో పతకం అథ్లెట్లిక్స్ లో రావటం విశేషం.మహిళల 100మీటర్ల పరుగుపందెంలో భారత రన్నర్ ప్రీతిపాల్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తద్వారా పారాలింపిక్స్ లో పరుగుపందెంలో పతకం గెలిచిన తొలి భారత మహిళగా ప్రీతిపాల్ చరిత్ర సృష్టించారు. మొత్తంగా రెండో రోజు ఓ బంగారుపతకం, ఓరజత పతకం, రెండు కాంస్య పతకాలతో భారత్ పతకాల పట్టికలో 10వ స్థానానికి ఎగబాకింది.

ఒలింపిక్స్ వీడియోలు

Rubina Francis Paralympic Bronze Medal | షూటింగ్ లో మరో పారాలింపిక్ పతకం సాధించిన భారత్ | ABP Desam
Rubina Francis Paralympic Bronze Medal | షూటింగ్ లో మరో పారాలింపిక్ పతకం సాధించిన భారత్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kaushik Reddy: నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం, గోల్ఫ్‌కోర్ట్ సమీపంలో కాల్పులుTirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP DesamArvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kaushik Reddy: నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Aditi Rao Hydari Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Siddharth-Aditi Rao Hydari: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
Ganesh Idols Immersion: హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
Embed widget