అన్వేషించండి

Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధానితో ఆయన సమావేశమయ్యే అవకాశాలుఉన్నాయి.

Telangana CM Revanth Reddy got PM appointment : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ ఆయనకు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. మంగళవారమే ఢిల్లీకి చేరుకుని బుధవారం ఆయన ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధానితో చర్చించే అవకాశాలు ఉన్నాయి. దేశంలోనే చట్టబద్ధమైన కులగణన చేశామని ఆమోదించి.. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టాలని ఆయన  ప్రధానమంత్రిని కోరే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత మంది కేంద్ర మంత్రుల్ని కూడా  కలిసి రాష్ట్రానికి రావాల్సిన పనులపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.           

ఢిల్లీలో మోదీతో భేటీ కానున్న రేవంత్ రెడ్డి 

ముందుగా ఆయన కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. పార్టీ అంతర్గత విషయాలపై చర్చించే అవకాశం ఉంది. గత డిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ... పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీని కలిశారు. ఆ సమయంలో కులగణనపై ప్రత్యేకమైన సూచనలు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఇచ్చారని చెబుతున్నారు. అందుకే మళ్లీ రీ సర్వే నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. గతంలో కులగణనలో పాలు పంచుకోని వారి కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నారు.                 

బీసీ రిజర్వేష్లు అమల్లోకి తెచ్చేలా ప్రయత్నాలు 

అలాగే ఐదు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడంతో..  నాలుగు సీట్ల వరకూ కాంగ్రెస్ కు లభిస్తాయి. అయితే ఆశావహులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కుల సమీకరణాలు.. ఇతర సమీకరణాలు చూసుకుని ఓ జాబితాను హైకమాండ్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఓ మైనార్టీకి.. అలాగే ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్ కు అవకాశాలు ఇప్పించాలని రేవంత్ రెడ్డి  ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.             

Also Read: 'మోడల్‌ స్కూల్స్' ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

పార్టీ హైకమాండ్ సూచనల మేరకు స్థానిక ఎన్నికలు

బీసీలకు రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వస్తే.. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించడం దాదాపుగా అసాధ్యమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. మోదీ అపాయింట్ మెంట్ ఖరారు కావడం .. ఆసక్తి రేపుతోంది.  సాధారణంగా బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ అరుదుగా లభిస్తుంది. మరో వైపు రాజకీయలబ్ది కోసం  రిజర్వేషన్ల అంశం ఉపయోగించుకుంటున్నారని ప్రచారం జరుగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడటానికే మోదీ అపాయింట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.                       

Also Read: తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు

వీడియోలు

Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Embed widget