అన్వేషించండి

Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ మృతిచెందారని సమాచారం. ఈ మేరకు కథనాలు వస్తున్నాయి.

టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరో యుద్ధం మొదలైంది. ఇరు దేశాలు ఎయిర్ స్ట్రైక్స్, బాంబు దాడులు చేసుకోవడంతో పరిస్థితి మరీ భయానకంగా మారింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఆర్మీతో సంబంధం ఉన్న రెండు వర్గాలు, మరో వర్గం సైతం వీరిద్దరూ మృతిచెందారని తెలిపాయి. రాజధాని టెహ్రాన్‌లో అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న సమయంలో ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో వీరిద్దరూ చనిపోయారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం గానీ, అధికారులు గానీ దీనిపై స్పందించాల్సి ఉంది. ఇటీవల సైతం దాడుల్లో వారు చనిపోయారని ప్రచారం జరగగా, తరువాత ఇరాన్ ప్రభుత్వం ఆ వార్తల్ని తీవ్రంగా ఖండించింది. 

గల్ఫ్ దేశాల్లో సెగలు రేపుతున్న యుద్ధం..

మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు గల్ఫ్ దేశాలకు వ్యాపించాయి. ఇరాన్ తమపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా 'ఆపరేషన్ గ్రేట్ రివెంజ్'ను ప్రారంభించింది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ముఖ్యంగా ఖతార్‌లోని అల్-ఉదైద్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై దాడులు జరగడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. తమ భూభాగాలను అమెరికా దాడులకు వేదికగా ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించడంతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి.

 

ఈ పరిణామాలతో దుబాయ్, అబుదాబి, దోహా వంటి ప్రధాన నగరాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అంతర్జాతీయ విమానాశ్రయాలు మూసివేయబడగా, గగనతలంపై ఆంక్షలు విధించారు. క్షిపణి దాడుల భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. కువైట్, యూఏఈలలోని అమెరికా స్థావరాల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అనేక దేశాలు తమ రక్షణ వ్యవస్థలను సిద్ధం చేసి, ఇరాన్ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతాన్ని అస్థిరతలోకి నెట్టాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget