అన్వేషించండి
Suicide Attempt: రైలు కింద తలపెట్టిన వృద్ధురాలు.. నదిలో దూకిన మరో పెద్దావిడ.. రక్షించిన అధికారులు
వేర్వేరు ఘటనల్లో నెల్లూరు, తిరుపతిలో వృద్దురాళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అధికారులు వారిని ప్రాణాలతో రక్షించారు. రేణిగుంట రైల్వేస్టేషన్లో నిలబడి ఉన్న గూడ్స్ రైలు కింద పాండియమ్మ అనే వృద్ధురాలు తలపెట్టింది. రైతులు కదులుతుండగా చూసిన అధికారులు ఆమెను రక్షించారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరులోనూ మరో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ కలహాలతో పెన్నా నదిలో దూకింది వృద్ధురాలు. దుండిగం గ్రామానికి చెందిన ఆమెగా గుర్తించారు.
తిరుపతి
![సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/08/dbde055e5e7b4af56214567835e083a51733635388790234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
సినిమా రివ్యూ
క్రైమ్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion