అన్వేషించండి
Advertisement
Suicide Attempt: రైలు కింద తలపెట్టిన వృద్ధురాలు.. నదిలో దూకిన మరో పెద్దావిడ.. రక్షించిన అధికారులు
వేర్వేరు ఘటనల్లో నెల్లూరు, తిరుపతిలో వృద్దురాళ్లు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అధికారులు వారిని ప్రాణాలతో రక్షించారు. రేణిగుంట రైల్వేస్టేషన్లో నిలబడి ఉన్న గూడ్స్ రైలు కింద పాండియమ్మ అనే వృద్ధురాలు తలపెట్టింది. రైతులు కదులుతుండగా చూసిన అధికారులు ఆమెను రక్షించారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరులోనూ మరో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ కలహాలతో పెన్నా నదిలో దూకింది వృద్ధురాలు. దుండిగం గ్రామానికి చెందిన ఆమెగా గుర్తించారు.
తిరుపతి
తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
Gudimallam Temple | India's First Lord Shiva Temple | దేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి..!| ABP Desam
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
"నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ..." తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
చిరుతలను ఎన్నాళ్లిలా బంధించి ఉంచుతారు? పాపను చంపినదేదో తేల్చడంలో ఆలస్యమెందుకు..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
పాలిటిక్స్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets