అన్వేషించండి
Lakshmi Narasimha Swamy Brahotsavam: కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
Satya Sai District: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణమహోత్సవం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు.
కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్
1/7

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇలపై వెలసిన మహా విష్ణువు ప్రతిరూపం కదిరి శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.
2/7

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీన అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు వైభవంగా సాగనున్నాయి.
Published at : 11 Mar 2025 12:09 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















