అన్వేషించండి

YSRCP Yuvatha Poru: విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోసం వైసీపీ పోరుబాట- యువత పోరులో పాల్గొన్న నేతలు, పార్టీ శ్రేణులు

YSRCP Yuvatha Poru:

YSRCP Yuvatha Poru:

విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోసం వైసీపీ పోరుబాట- యువత పోరులో పాల్గొన్న నేతలు, పార్టీ శ్రేణులు

1/22
విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా ఇతర సమస్యలపై వైసీపీ పోరుబాట పట్టింది.
విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా ఇతర సమస్యలపై వైసీపీ పోరుబాట పట్టింది.
2/22
యువత పోరు బాట పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
యువత పోరు బాట పేరుతో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
3/22
డీఎస్సీపై మొదటి సంతకమని ఊదరగొట్టిన చంద్రబాబు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు.
డీఎస్సీపై మొదటి సంతకమని ఊదరగొట్టిన చంద్రబాబు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకుండా, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, నిరుద్యోగ భృతి చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు.
4/22
ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహించారు.
5/22
రూ.4,600 కోట్లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
రూ.4,600 కోట్లు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
6/22
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు జమ చేసే వాళ్లమని పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు జమ చేసే వాళ్లమని పేర్కొన్నారు.
7/22
ఐదేళ్లలో విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు జమ చేశామని గుర్తు చేశారు.
ఐదేళ్లలో విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు, వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు జమ చేశామని గుర్తు చేశారు.
8/22
గతంలో టీడీపీ సర్కారు ఇవ్వకుండా ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా జగన్ మోహన్ రెడ్డి 2019లో ఇచ్చారని గుర్తు చేశారు.
గతంలో టీడీపీ సర్కారు ఇవ్వకుండా ఎగ్గొట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కూడా జగన్ మోహన్ రెడ్డి 2019లో ఇచ్చారని గుర్తు చేశారు.
9/22
ఐదేళ్లలో విద్యార్థులకు వివిధ పథకాల ద్వారా రూ.18,663.44 కోట్ల మేర లబ్ధి కలిగించామని వైసీపీ నేతలు వెల్లడించారు.
ఐదేళ్లలో విద్యార్థులకు వివిధ పథకాల ద్వారా రూ.18,663.44 కోట్ల మేర లబ్ధి కలిగించామని వైసీపీ నేతలు వెల్లడించారు.
10/22
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోగా... ఉన్న ఉద్యోగాలు పీకేశారని ఆరోపించారు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోగా... ఉన్న ఉద్యోగాలు పీకేశారని ఆరోపించారు
11/22
పదివేల వేతనం ఇస్తామని చెప్పి వలంటీర్లను నడిరోడ్డున పడేశారని మండిపడ్డారు.
పదివేల వేతనం ఇస్తామని చెప్పి వలంటీర్లను నడిరోడ్డున పడేశారని మండిపడ్డారు.
12/22
డీఎస్సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం అని చెప్పిన చంద్రబాబు 9 నెలలు అవుతున్నా ఇంత వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని తెలిపారు.
డీఎస్సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం అని చెప్పిన చంద్రబాబు 9 నెలలు అవుతున్నా ఇంత వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని తెలిపారు.
13/22
16,347 పోస్టు­ల­ను గత డిసెంబర్‌లోనే భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు రోజుకో మాట చెబుతున్నారని ఆరోపించారు.
16,347 పోస్టు­ల­ను గత డిసెంబర్‌లోనే భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు రోజుకో మాట చెబుతున్నారని ఆరోపించారు.
14/22
ప్రతి సంవత్సరం జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామని చెప్పి కూటమి నేతలు ఇప్పటి వరకు ఆ విషయంపై స్పందించడం లేదని అన్నారు.
ప్రతి సంవత్సరం జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తామని చెప్పి కూటమి నేతలు ఇప్పటి వరకు ఆ విషయంపై స్పందించడం లేదని అన్నారు.
15/22
చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడల్లా నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉంటారని ఆరోపించారు.
చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడల్లా నిరుద్యోగులను మోసం చేస్తూనే ఉంటారని ఆరోపించారు.
16/22
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లేకంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని లేకంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
17/22
బడ్జెట్‌లో అలాంటి వాటికి కనీసం నిధులు కూడా కేటాయించిన పాపాన పోలేదని ఆరోపించారు.
బడ్జెట్‌లో అలాంటి వాటికి కనీసం నిధులు కూడా కేటాయించిన పాపాన పోలేదని ఆరోపించారు.
18/22
చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న వైసీపీ కేడర్ ఈ ఆందోళనలతో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు.
చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న వైసీపీ కేడర్ ఈ ఆందోళనలతో ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు.
19/22
వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, కీలక నేతలంతా రోడ్లపైకి వచ్చారు.
వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, కీలక నేతలంతా రోడ్లపైకి వచ్చారు.
20/22
భారీ సంఖ్యలో ర్యాలీలు తీసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భారీ సంఖ్యలో ర్యాలీలు తీసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
21/22
వైసీపీ హయాంలో చేపట్టిన పథకాలు గురించి ప్రస్తావించారు.
వైసీపీ హయాంలో చేపట్టిన పథకాలు గురించి ప్రస్తావించారు.
22/22
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతల సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్‌ 13న రైతు పోరు.. విద్యుత్‌ ఛార్జీల పెంచుతున్నారని డిసెంబర్‌ 27న విద్యుత్‌ పోరు చేపట్టింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతల సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్‌ 13న రైతు పోరు.. విద్యుత్‌ ఛార్జీల పెంచుతున్నారని డిసెంబర్‌ 27న విద్యుత్‌ పోరు చేపట్టింది.

అమరావతి ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Africa Win: 359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్  పరాజయం
359 సింపుల్‌గా కొట్టేసిన సౌతాఫ్రికా - రెండో వన్డేలో భారత్ పరాజయం
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Hornbill Festival : హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
హార్న్‌బిల్ ఫెస్టివల్ 2025.. నాగాలాండ్​లో జరిగే ఈ ట్రెడీషనల్ ఈవెంట్​ గురించి తెలుసా?
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Embed widget