అన్వేషించండి
Chandrababu: ఏపీ ప్రజలు రాక్షసుడ్ని ఓడించారు.. మళ్లీ వైకుంఠపాళి వద్దు - సీఎం చంద్రబాబు
Andhra Pradesh News | ఆదివారం విజయవాడ బీసెంట్ రోడ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు.
విజయవాడ బీసెంట్ రోడ్డులో ఏపీ సీఎం చంద్రబాబు
1/14

విజయవాడలోని పున్నమీ ఘాట్లో ఆదివారం రాత్రి నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
2/14

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... జీఎస్టీ సంస్కరణ ఉత్సవాలు దసరా నుంచి ప్రారంభించి దీపావళి వరకూ నిర్వహిస్తున్నాం. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు అందుతున్న ప్రయోజనాల గురించి విజయవాడలో కొందరు వీధి వ్యాపారులు, దుకాణాలను సందర్శించి వారితో మాట్లాడి తెలుసుకున్నాను
Published at : 19 Oct 2025 10:03 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















