అన్వేషించండి

వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్

ఏ ఇద్దరు ప్లేయర్లని సీనియర్లైపోయారనే పేరుతో టీమ్‌లో నుంచి తీసేయాలనుకున్నారో.. వాళ్లే ఇప్పుడు జట్టుకు దిక్కయ్యారంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వయసైపోయింది.. టీమ్‌లో నుంచి తీసేయాలి.. వాళ్లిద్దరూ రిటైర్మెంట్ ఇచ్చేయాలి.. అంటూ కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కోచ్ గంభీర్ వీళ్లిద్దరినీ వన్డే ఫార్మాట్ నుంచి కూడా ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అనే ఆలోచనలో ఉన్నాడని చాలామంది చెప్పుకుంటున్నారు కూడా. అయితే ఈ మధ్యనే జరిగిన ఆసీస్‌తో వన్డే సిరీస్‌ నుంచి రీసెంట్‌గా సఫారీ టీమ్‌తో ఆడిన ఫస్ట్ వన్డేలో కూడా రోకో పరుగుల వరద పారించడంతోనే మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచింది. ఇక ఇంకొన్ని గంటల్లో రెండో వన్డే జరగబోతోంది. ఇలాంటి టైంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. రోకోపై, టీమిండియా సెలెక్టర్లపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

‘విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ పరుగులు చేయకపోతే.. టీమ్ఇండియా మ్యాచ్‌ ఓడిపోతుందని మరోసారి ప్రూవ్ అయింది. ఒకవేళ ఫస్ట్ వన్డేలో మనం 300, 350 పరుగులు చేయకపోయి ఉంటే.. దక్షిణాఫ్రికా కచ్చితంగా గెలిచేసేది. అంటే టీమ్ఇండియా గెలవాలంటే.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ కచ్చితంగా రాణించాలన్నమాట. ఇప్పుడంతా యంగ్ క్రికెటర్లే టీమ్‌లో ఉండాలని పెద్ద చర్చ జరుగుతోంది. అందుకే టీమ్‌ని యంగ్ బ్లడ్‌తో నింపేస్తున్నారు. కానీ వారంతా కలిసి 200 పరుగులు కూడా చేయలేకపోతున్నారు. చివరికి టీమ్‌ఇండియాకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీనే దిక్కయ్యారు’ అని కైఫ్‌ అనడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కైఫ్ కామెంట్స్‌ చూసి రోకో ఫ్యాన్స్ తెగ హ్యాపీ అవుతున్నారు. మరి కైఫ్ కామెంట్స్‌పై మీ ఒపీనియన్ ఏంటి?

ఆట వీడియోలు

వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
హార్దిక్ కాళ్ళు మొక్కిన ఫ్యాన్ డేంజర్ లో పాండ్య, కోహ్లీ.. ఇంకా!
రివెంజ్‌ ముఖ్యం బిగిలు.. సిరీస్ కొట్టేయాలని పట్టుదలగా ఉన్న టీమిండియా
Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
Sabarimala Special Trains: శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
Bigg Boss Telugu Day 87 Promo : టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
Crime News: ఎంతకు తెగించార్రా..! ఇన్సూరెన్స్ చేపించి మరీ అన్నను హత్య చేసిన తమ్ముడు.. ఇంత దారుణమా!
ఎంతకు తెగించార్రా..! ఇన్సూరెన్స్ చేపించి మరీ అన్నను హత్య చేసిన తమ్ముడు..
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Embed widget