News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Hyderabad News: జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలు కాల్పుల ఘటనలో హైదరాబాద్ వాసి మృతి

Hyderabad News: జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. 

FOLLOW US: 
Share:

Hyderabad News: రాజస్థాన్ లోని జైపూర్ నుంచి ముంబయి వెళ్తున్న జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్పులు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఆర్పీఎఫ్ ఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. వారిలో హైదరాబాద్ లోని నాంపల్లి బజార్ ఘాట్ కు చెందిన సయ్యద్ సఫియుల్లా ఉన్నట్లు ఎంపీ అసదుద్దీన్ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని చెప్పారు. సఫియుల్లా కుటుంబాన్ని ఆదుకోవాలని అసదుద్దీన్ రాష్ట్ర సర్కారును కోరారు.

అసలేం జరిగిందంటే..?

జైపూర్ ఎక్స్ ప్రెస్ మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటి వెళ్తున్న సమయంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్పులు జరిపాడు. చేతన్ మొదట సీనియర్ అధికారి ఏఎస్సై టికా రామ్ మీనాను కాల్పి చంపాడు. ఆ తర్వాత మరో బోగీలోకి వెళ్లి మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చాడు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. కాల్పుల అనంతరం దహసిర్ స్టేషన్ వద్ద నిందితుడు రైలు నుంచి దూకేశాడు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Published at : 01 Aug 2023 08:16 PM (IST) Tags: Hyderabad News Hyderabad Man Died Nagpur Firing Incident Jaipur Express Firing Jaipur Express Firing Inciden

ఇవి కూడా చూడండి

GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్‌ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GNM Course: సెప్టెంబరు 30తో ముగియనున్న జీఎన్‌ఎం కోర్సు దరఖాస్తు గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

TET: ప్రభుత్వ టీచర్లకూ 'టెట్‌' నిబంధన! మూడేళ్లలో అర్హత పొందాల్సిందే?

TET: ప్రభుత్వ టీచర్లకూ 'టెట్‌' నిబంధన! మూడేళ్లలో అర్హత పొందాల్సిందే?

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్‌- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్లు వేసిన లోకేష్‌- ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు

TS DEECET: డీఎడ్ కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం, ఆందోళనలో అభ్యర్థులు

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు

టాప్ స్టోరీస్

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం