అన్వేషించండి
In Pics: ఎయిర్ ఫోర్స్ విమానాల్లో ఉక్రెయిన్ నుంచి ఇండియన్స్, ‘ఆపరేషన్ గంగ’ ఫోటోలు చూసేయండి

భారతీయులను తరలిస్తున్న విమానాలు
1/12

ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను భారత్కు తరలిస్తున్నారు.
2/12

‘ఆపరేషన్ గంగా’ (Operation Ganga) పేరుతో గత శుక్రవారం (ఫిబ్రవరి 25) ఈ డ్రైవ్ ప్రారంభం అయింది.
3/12

ఈ డ్రైవ్లో భాగంగా ఇప్పటిదాకా మొత్తం 3,352 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకువచ్చారు.
4/12

ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానంలో 208 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు.
5/12

కేంద్ర మంత్రులు కూడా వీరి తరలింపు వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
6/12

నేడు హంగేరి, రొమేనియా, స్లోవేకియా, పోలెండ్ నుంచి మొత్తం 9 విమానాలు భారత్ చేరుకుంటున్నట్లు విదేశాంగమంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు.
7/12

మరో 6 విమానాలు త్వరలో రానున్నట్లు తెలిపారు.
8/12

ఇప్పటిదాకా భారత్కు మూడున్నవేలకు పైగా భారతీయులను వెనక్కి తీసుకొచ్చామని వివరించారు.
9/12

మరోవైపు, ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారతీయులకు దుప్పట్లు, ఆహార వస్తువులను కూడా ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు.
10/12

కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ విజయ్ కుమార్ సింగ్ (Vijay Kumar Singh) భారతీయుల తరలింపులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
11/12

పోలాండ్ (Poland) నుంచి భారతీయులను తరలిస్తుండగా వారితో కలిసి ప్రత్యక్షంగా ఉండి సాయం అందించారు.
12/12

ఉక్రెయిన్ నుంచి భారత్కు వచ్చిన వారికి ఘన స్వాగతం లభిస్తోంది.
Published at : 03 Mar 2022 01:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion