అన్వేషించండి
Maha Kumbh 2025: మహా కుంభమేళా ఆఖరి రోజు ప్రయాగరాజ్ లో సందడి చూశారా!
Maha Kumbh 2025: భోగి రోజు ప్రారంభమైన మహాకుంభమేళా మహా శివరాత్రితో పూర్తైంది. ఆఖరి రోజు కుంభమేళా దగ్గర సందడి ఇదిగో ఈ ఫొటోస్ లో చూడండి

Kumbh Mela 2025
1/8

మహా శివరాత్రి తో కుంభమేళా ముగియడంతో ..ఆఖరి రోజు భారీగా భక్తులు కుంభమేళాకు పోటెత్తారు.
2/8

హరహరమహాదేశ శంభోశంకర అనే నినాదాలతో ప్రయాగరాజ్ పరిసరాలు మారుమోగిపోయాయ్
3/8

పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులపై యోగి సర్కార్ హెలికాఫ్టర్లతో పూలవర్షం కురిపించింది
4/8

కేవలం భారతీయులే కాదు విదేశీయులు కూడా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పోటీ పడ్డారు
5/8

జనవరి 13 న ప్రారంభమైన కుంభమేళా... 45 రోజులపాటూ సాగింది..ఫిబ్రవరి 26తో ముగిసింది
6/8

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు మహా కుంభమేళాకు హాజరయ్యారు.
7/8

37వేల మంది పోలీసులు, 14 వేల మంది హోంగార్డులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు.
8/8

త్రివేణి సంగమానికి హారతి...
Published at : 27 Feb 2025 12:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion