అన్వేషించండి

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు

CM Chandra Babu :టీడీపీ మంత్రుల పనితీరుప మరింత మెరుగుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవుపలికారు. అర్జీల పరిష్కారంలో ఇంకా చాలా మంది వెనుకబడి ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు.

CM Chandra Babu : క్యాబినెట్ సమావేశం తర్వాత టీడీపీ మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు విడిగా సమావేశమయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఇంకా శ్రద్ధ పెట్టాలని సూచించారు. నెలకు రెండు, మూడు సార్లు తానే స్వయంగా పార్టీ కార్యాలయానికి రావాల్సి వస్తుందని చంద్రబాబు అన్నారు. వినతులు మాత్రం తగ్గటం లేదని చెప్పారు. పార్టీ కోసం ఐదు సంవత్సరాల కష్టపడ్డ వాళ్ల పేర్లు ఇవ్వాలని చాలా అడిగినా ఇంత వరకు ఎవరూ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు స్థాయిలో కమిటీలు కూడా తానే పూర్తి చేశానని అన్నారు.  దీని బట్టి పార్లమెంటులో అధ్యక్షులు, ఆ జిల్లా మంత్రులు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తలంటారు. 

మంత్రి లోకేష్ కూడా మంత్రులకు కొన్ని సూచనలు చేశారు. సీఎంప క్యాంపు కార్యాలయంలో టీడీపీ మంత్రులతో ప్రత్యేంగా బేటీ అయ్యారు. వైసీపీ, జగన్ మాదిరిగా బెదిరింపులు, దౌర్జాలు చేయడం టీడీపీకి అలవాటు లేదని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటు అందివ్వాలని సూచించారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నామని అయినా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. వాటిని సమర్థంగా తిప్పి కొట్టాలని సూచించారు. జిల్లా నేతలంతా ఒకే మాటపై ఉంటూ వైసీపీ నేతలకు గట్టిగా సమాధానం చెప్పాలని చెప్పుకొచ్చారు. ప్రజావేదిక వద్దకు ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు సకాలంలో పరిష్కకారం అయ్యేలా చూడాలని హితవుపలికారు.  

అంతకంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో మంత్రుల పని తీరును ప్రశంసించారు. గతేడాది అంతా ఐకమత్యంగా పని చేసి పెట్టుబడులు వచ్చేలా చేశారని ఈ ఏడాది కూడా అదే ఉత్సాహం చేయాలని సూచించారు. మంత్రులతో, అధికారులు కూడా కష్టపడి పని చేశారన్నారు. వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దారుణంగా దెబ్బతిందని, రెండేళ్లలో బ్రాండ్‌ను తిరిగి తీసుకొచ్చేందుకే సరిపోయిందన్నారు. అందుకే వివిధ ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయని అన్నారు.       

అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రజలకు సంక్షేమ పాలన అందివ్వడంలో కూడా టీమ్‌ వర్క్ బాగుందని కితాబు ఇచ్చారు. క్రమం తప్పకుండా పథకాలు అందివ్వడమే కాకుండా, విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించినట్టు పేర్కొన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Kesineni Chinni daughter Issue: ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!
ఏపీ రాజకీయాల్లో కేశినేని చిన్నీ కుమార్తె సోషల్ మీడియా పోస్టు కలకలం! సాయంత్రానికి స్నిగ్ధ వివరణ!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget