అన్వేషించండి

RBI Governor Sanjay Malhotra: AIతో ఆర్థిక అక్రమాలకు చెక్‌పెట్టొచ్చా?RBI గవర్నర్ ఏం చెప్పారు?

RBI Governor : టెక్నాలజీ వ్యాపారాన్ని సులభతరం చేసిందని, కానీ అక్రమ విధానాలను కూడా అప్‌డేట్ చేసిందన్నారు ఆర్‌బిఐ గవర్నర్. అందుకే నియంత్రించే విభాగాలు టెక్నాలజీలో అప్‌డేట్ అవ్వాలని సూచించారు.

RBI Governor Sanjay Malhotra: భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక అక్రమాలు, మారుతున్న టెక్నాలజీపై ఆసక్తికరమైన కామెంట్ చేశారు. మనీ లాండరింగ్ స్వరూపం మారుతోందని అందుకు తగ్గట్టు టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇలాంటి ఆర్థిక నేరలకు అడ్డుకట్ట వేయొచ్చని అభిప్రాయపడ్డారు. 

టెక్నాలజీని విరివిగా వాడుకోవాలి

మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్నప్పుడే ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఆర్థిక నేరాల స్వరూపం మారుతోందని తెలిపారు. వాటిని నియంత్రించే వ్యవస్థలు కూడా అందకు తగ్గట్టుగా డెవలప్ కావాలని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి వాటి ద్వారా అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ నిరంతరం బలోపేతం చేయాలని సూచించారు. 

నేరస్తుల కంటే ముందే వాడుకోవాలి

ఒక ఈవెంట్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆర్‌బిఐ గవర్నర్... వ్యాపారాన్ని టెక్నాలజీ సులభతరం చేసిందన్నారు. అదే సమయంలో మనీ లాండరింగ్, అక్రమంగా డబ్బులు సంపాదించే పద్దలు కూడా అప్‌డేట్ అయినట్టు వివరించారు. ఈ కారణంగా రిస్క్ అసెస్‌మెంట్ మోడల్‌ను మెరుగుపరచడం అవసరం అవుతుందని తెలిపారు. ఆర్థిక ప్రపంచంలో మారుతున్న ధోరణులు, అభివృద్ధిని అర్థం చేసుకోవాలని బ్యాంకులకు ఆయన సూచించారు. అప్‌డేట్ అవుతున్న టెక్నాలజీతో నేరస్తుల ప్రయోజనం పొందుతారని హెచ్చరించారు. వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండానే పాలసీ మేకర్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

చట్టబద్ధంగా ప్రవర్తించే వాళ్లకు ఇబ్బంది రాకూడదు

సంజయ్ మల్హోత్రా ఇంకా ఏమన్నారంటే..."మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధులకు వ్యతిరేకంగా మన ఆర్థిక వ్యవస్థలను సురక్షితంగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో మనం తీసుకున్న చర్యలు అతిగా ఉండకూడదు. చట్టబద్ధమైన కార్యకలాపాలు, పెట్టుబడులకు ఆటంకం ఏర్పడకూడదు. ఇలాంటివి పాలసీ మేకర్సు దృష్టిలో పెట్టుకోవాలి." అని అన్నారు. 

అనుమానాస్పద లావాదేవీలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోగల రూల్స్‌ను చట్టాలను రూపకల్పన జరగాలన్నారు మల్హోత్ర. అందుబాటులో ఉన్న డేటా నాణ్యత మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. AI లేదా బ్లాక్‌చైన్ టెక్నాలజీ లేదా మెషిన్ లెర్నింగ్, రానున్న టెక్నాలజీని ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఉందని తెలిపారు. 

అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంలో సహాయపడుతుంది
సంజయ్ మల్హోత్రా ప్రకారం, "పెరుగుతున్న టెక్నాలజీ లావాదేవీలను తనిఖీ చేయడానికి, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించడంలో సహాయపడుతుంది, దీనివల్ల తప్పులు, వాటి వల్ల తప్పుడు వెసులుబాటులు, ప్రతికూల పరిస్థితులకు అడ్డుకట్టపడుతుంది." అని తెలిపారు. 

చట్టబట్టంగా చెల్లింపులు చేసేవాళ్లకు, వ్యాపారాలు చేసే వాళఅలకు అడ్డంకులు సృష్టించకూడదని ఆర్‌బిఐ గవర్నర్ బ్యాంకర్లకు సూచించారు. మల్హోత్రా, "నేరాలను నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నప్పుడు, మనం వినియోగదారుల హక్కులు, సౌకర్యాలను గుర్తుంచుకోవాలి"అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
Embed widget