అన్వేషించండి

Teacher Recruitment: ఆ తరగతుల భోధనకు 'టెట్' తప్పనిసరి, కొత్త నిబంధనలు ప్రతిపాదించిన ఎన్‌సీటీఈ

కళాశాల విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ నియాకాలకు సంబంధించి అర్హతల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్పులు చేసింది.

New Rules for Teacher Recruitment: కళాశాల విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ నియాకాలకు సంబంధించి అర్హతల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్పులు చేసింది. ఇకపై 9 నుంచి 12వ తరగతుల వరకు బోధించాలనుకునే టీచర్లకు 'టెట్' తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు 1 నుంచి 8వ తరగతుల బోధనకు టెట్ తప్పనిసరిగా ఉంది. ఎన్‌సీటీఈ తాజా నిర్ణయంలో 9వ తరగతి నుంచి 12 వరకు బోధనకు కూడా టెట్ తప్పనిసరికానుంది. ఈ నిర్ణయం 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొదట ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలుచేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 

జాతీయ విద్యావిధానం(NEP)-2020లో సంస్కరణలపై ఎన్‌సీటీఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగిన జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. నూతన విద్యావిధానంలో సంస్కరణలపై అవసరమైన సంస్కరణల గురించి చర్చించడానికి మేధోమథనం సెషన్ జరిగింది. ఈ సందర్భంగా టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఎన్‌సీటీఈ ప్రతిపాదనల ప్రకారం.. ఫిబ్రవరి 12న టెట్‌పై జరిగిన జాతీయ సదస్సులో చర్చించినట్లుగా, సెకండరీ స్థాయిలో (9 నుండి 12వ తరగతి వరకు) టెట్‌ను తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. 

ఈ సదస్సులో పాల్గొన్న NCTE సభ్య కార్యదర్శి కేసంగ్ వై. షెర్పా మాట్లాడుతూ.. వివిధ స్థాయిల్లో టెట్‌ను అమలు చేయాలని నూతన విద్యావిధానం 2020 సిఫార్సు చేసిందని, దీనికనుగుణంగా సెకండరీ స్థాయిలోనూ 'టెట్‌'ను అమలు దిశగా ఎన్‌సీటీఈ పనిచేస్తోందని తెలిపారు. 

ఇక CBSE ఛైర్‌పర్సన్ నిధి చిబ్బార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సామర్థ్యం, తరగతి గదిలో సమర్థమంతమైన వాతవరణాన్ని సృష్టిస్తుందని తెలిపారు. కాబట్టి ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనావేయడంలో టెట్ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.

NCTE ఛైర్ పర్సన్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ మాట్లాడుతూ.. విద్య అనేది వ్యక్తిగక్తితంగా అవగాహనను పెంపొందించుకుంటుందన్నారు. విద్యార్థులు మార్కులపై దృష్టి సారించే బదులు, భారతీయ నీతి, విలువలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలని ఉద్ఘాటించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
Embed widget