అన్వేషించండి

Teacher Recruitment: ఆ తరగతుల భోధనకు 'టెట్' తప్పనిసరి, కొత్త నిబంధనలు ప్రతిపాదించిన ఎన్‌సీటీఈ

కళాశాల విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ నియాకాలకు సంబంధించి అర్హతల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్పులు చేసింది.

New Rules for Teacher Recruitment: కళాశాల విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ నియాకాలకు సంబంధించి అర్హతల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్పులు చేసింది. ఇకపై 9 నుంచి 12వ తరగతుల వరకు బోధించాలనుకునే టీచర్లకు 'టెట్' తప్పనిసరి చేసింది. ఇప్పటివరకు 1 నుంచి 8వ తరగతుల బోధనకు టెట్ తప్పనిసరిగా ఉంది. ఎన్‌సీటీఈ తాజా నిర్ణయంలో 9వ తరగతి నుంచి 12 వరకు బోధనకు కూడా టెట్ తప్పనిసరికానుంది. ఈ నిర్ణయం 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొదట ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలుచేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 

జాతీయ విద్యావిధానం(NEP)-2020లో సంస్కరణలపై ఎన్‌సీటీఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగిన జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. నూతన విద్యావిధానంలో సంస్కరణలపై అవసరమైన సంస్కరణల గురించి చర్చించడానికి మేధోమథనం సెషన్ జరిగింది. ఈ సందర్భంగా టీచర్ రిక్రూట్‌మెంట్ కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఎన్‌సీటీఈ ప్రతిపాదనల ప్రకారం.. ఫిబ్రవరి 12న టెట్‌పై జరిగిన జాతీయ సదస్సులో చర్చించినట్లుగా, సెకండరీ స్థాయిలో (9 నుండి 12వ తరగతి వరకు) టెట్‌ను తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. 

ఈ సదస్సులో పాల్గొన్న NCTE సభ్య కార్యదర్శి కేసంగ్ వై. షెర్పా మాట్లాడుతూ.. వివిధ స్థాయిల్లో టెట్‌ను అమలు చేయాలని నూతన విద్యావిధానం 2020 సిఫార్సు చేసిందని, దీనికనుగుణంగా సెకండరీ స్థాయిలోనూ 'టెట్‌'ను అమలు దిశగా ఎన్‌సీటీఈ పనిచేస్తోందని తెలిపారు. 

ఇక CBSE ఛైర్‌పర్సన్ నిధి చిబ్బార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సామర్థ్యం, తరగతి గదిలో సమర్థమంతమైన వాతవరణాన్ని సృష్టిస్తుందని తెలిపారు. కాబట్టి ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనావేయడంలో టెట్ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు.

NCTE ఛైర్ పర్సన్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ మాట్లాడుతూ.. విద్య అనేది వ్యక్తిగక్తితంగా అవగాహనను పెంపొందించుకుంటుందన్నారు. విద్యార్థులు మార్కులపై దృష్టి సారించే బదులు, భారతీయ నీతి, విలువలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలని ఉద్ఘాటించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'అమరన్' ఓటీటీ రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది... ఈ నెలలో కాదు, Netflixలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
KA Movie OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం 'క'... సౌండింగ్‌తో కుమ్మేసిన ఈటీవీ విన్ యాప్, స్ట్రీమింగ్ షురూ
Anantapur News Today: వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
వస్తున్నా నాన్న అన్నాడు- వదిలి వెళ్లిపోయాడు- అనంతపురంలో చదువు ఒత్తిడితో వైద్య విద్యార్థి ఆత్మహత్య
Embed widget