DilSeY కార్యక్రమంలో భాగంగా 'సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్' సహకారంతో సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది 'సెయింట్ జోసెఫ్ డిగ్రీ & పీజీ కళాశాల.
హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ కెవిఎం ప్రసాద్, హెచ్సిఎస్సి సైబర్ ఫోరమ్ సీఈవో శ్రీ సంతోష్ కావేటి, సైబర్ సెక్యూరిటీ సీఈవో భాను మూర్తి సెషన్ కు రిసోర్స్ పర్సన్ లుగా వ్యవహ వ్యవహించారు. 'సెయింట్ జోసెఫ్ డిగ్రీ & పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సుందర్ రెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి కిరణ్ జ్యోతి, సెయింట్ జోసెఫ్ డిగ్రీ, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఎస్.శ్రీకాంత్ సహా పలువురు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు సెషన్లో పాల్గొన్నారు.
సైబర్ నేరాల గురించి మాట్లాడిన సైబర్ క్రైమ్స్ ఏసీపీ ప్రసాద్... సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించేందుకు కొన్ని కేస్ స్టడీస్ గురించి చెప్పి వివరించార. డిజిటల్ వెల్బీ బేసిక్స్ గురించి వివరించాు సైబర్ సెక్యూరిటీ సీఈవో భానుమూర్తి.
సెషన్ తర్వాత జరిగి ఇంటరాక్షన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్ గురించి అడిగి మరింత సమాచారం తెలుసుకున్నారు. 'బ్లాక్ చైన్ టెక్నాలజీతో విశ్వసనీయత, కచ్చితత్వం పెరుగుతాయని, ఈ టెక్నాలజీతో మోసాలను అరికట్టవచ్చని వక్తలు విద్యార్థులకు వివరించారు.
సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
సైబర్ సెక్యూరిటీపై అవగాహనా కార్యక్రమం
OU 81st Convocation: ఘనంగా ఓయూ 81వ స్నాతకోత్సవం.. హాజరైన గవర్నర్ తమిళిసై
Tips for Competitive Exams: కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి..
IAS Aishwarya Sheoran Profile: IAS కోసం మోడలింగ్ కెరీర్నే పక్కనబెట్టింది... తొలి ప్రయత్నంలోనే 93వ ర్యాంక్
CIPIT: 'ప్లాస్టిక్' డిప్లమో కోర్సులకు పెరుగుతోన్న డిమాండ్..
AP Schools Reopen Date: ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూల్స్ రీఓపెన్
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Virat Kohli Best IPL Innings: ఆ విధ్వంసానికి ఆరేళ్లు - మళ్లీ అలాంటి విరాట్ను చూస్తామా?
Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్
Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు