అన్వేషించండి

UPI News: గూగుల్ పే, ఫోన్ పేను టార్గెట్ చేసిన ప్రభుత్వం! అసలేం జరుగుతోంది ?

UPI In India: దేశంలోని డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ యూపీఐలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న భీమ్ యాప్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈకామర్స్ వ్యవస్థలోకి అడుగుపెడుతోంది.

BHIM App: దేశంలో యూపీఐ చెల్లింపు యాప్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో ప్రధానంగా ఫోన్ పే, గూగుల్ పేలకు ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. అయితే వీటి ఆధిపత్యానికి కళ్లెం వేయాలని ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న భీమ్ యాప్ వేగంగా అడుగులు వేస్తోంది. 

ఓఎన్డీసీ ఫ్లాట్ ఫారమ్‌లోని ఈ కామర్స్ 
భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ(BHIM) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓఎన్డీసీ ఫ్లాట్ ఫారమ్‌లోని ఈ కామర్స్ చెల్లింపుల్లోకి అడుగుపెడుతోంది. వాస్తవానికి దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్మించింది. తాజాగా భీమ్ ఈ-కామర్స్‌లో దాని ఉనికిని విస్తరించడానికి ONDC ప్లాట్‌ఫారమ్‌ను ప్రభావితం చేస్తుంది. అయితే ఇది ప్రత్యేక విభాగం ద్వారా అమలు చేయబడనుందని తెలుస్తోంది. ఆహారం, శీతలపానీయాలు, కిరాణా సరుకులు, ఫ్యాషన్ ఉత్పత్తులు వంటి విభాగాల్లో సేవలను అందించటం ద్వారా కస్టమర్లను ఆకర్షించాలని చూస్తున్నారు.

భీమ్ కు పెద్ద అవకాశం 
భారతదేశంపు డిజిటల్ చెల్లింపుల వ్యాపారంలో సింహభాగాన్ని ఇప్పటికే ప్రైవేటు ఆటగాళ్లైన గూగుల్ పే, ఫోన్ పే సొంతం చేసుకున్నాయి. ఇటువంటి తరుణంలో ఓఎన్డీసీని వినియోగించుకోవటం భీమ్ కు పెద్ద అవకాశంగా మారనుందని తెలుస్తోంది. దేశంలోని మూడవ అతిపెద్ద డిజిటల్ చెల్లింపుదారు పేటీఎంపై గత నెలలో రిజర్వు బ్యాంక్ కఠిన ఆంక్షల తర్వాత అకస్మాత్తుగా ప్రభుత్వ నిర్వహణలో ఉన్న భీమ్ యాప్ డౌన్‌లోడ్స్ భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ONDCలో వ్యూహాత్మక కార్యక్రమాలకు మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ హండా.. యాప్ మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేసేందుకు NPCI చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా BHIM చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పగ్గాలు చేపట్టారు.

వాస్తవానికి 2016లో ప్రారంభించబడిన భీమ్ యాప్ పరిమిత మార్కెటింగ్ బడ్జెట్, చాలా మంది వినియోగదారులకు మార్కెట్లో పరిచయం లేనందున కస్టమర్లను ఆకర్షించటంలో కష్టపడుతోంది. ఈ క్రమంలోనే రాబోయే BHIM 2.0 ప్రాజెక్ట్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారు అనుభవాన్ని పెంచటం లక్ష్యంగా సిద్ధమౌతోంది. ఎక్కువ మంది దీనిని వినియోగించేలా పురిగొలిపేందుకు వీలుగా తీర్చిదిద్దబడుతోంది. ఏదేమైనప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతలను అధిగమించడానికి ONDCపై మాత్రమే ఆధారపడటం సరిపోదని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.

మైగ్రేట్ అవ్వాలని చూస్తున్న డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు 
వాస్తవానికి గూగుల్ పే, ఫోన్ పేలలో అత్యధికంగా భారీ స్థాయిలో జరుగుతున్న చెల్లింపులు ఎన్పీసీఐని కొత్త థర్డ్ పార్టీ యూపీఐ చెల్లింపు కంపెనీలను ఎంకరేజ్ చేసే విధంగా పురిగొల్పింది. వాస్తవానికి పేటీఎం కుప్పకూలిన తర్వాత.. కేవలం మార్కెట్లో ఒకరు లేదా ఇద్దరిపైన ఆధారపడటం సరైనది కాదని ఎన్పీసీఐ గుర్తించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పేటీఎం నుంచి దాదాపు 50-70 లక్షల మంది మర్చంట్ ఖాతాదారులు ఇతర డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మైగ్రేట్ అవ్వాలని చూస్తున్నారని వెల్లడైంది.

ఇలాంటి సమయంలో కొత్తగా కస్టమర్లను ఆకర్షించానికి భీమ్ చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లు ఎక్కువమందికి సేవలు అందేలా చేసుకునేందుకు ఇదొక సదవకాశమని వారు చెబుతున్నారు. పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షల తర్వాత భీమ్ వేగం పెంచింది తన ఫాట్ ఫామర్ లోకి వస్తున్న కస్టమర్లకు క్యాష్‌బ్యాక్స్ వంచివి ఆఫర్ చేస్తూ వారిని నిలుపుకునే ప్రయత్నం తీవ్రతరం చేసింది. 

టాప్ హెడ్ లైన్స్

EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget