గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి సూరత్లో ఓటు వేశారు.
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ తన భార్య అంజలి రూపానీతో కలిసి రాజ్కోట్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
క్రికెటర్ రవీంద్ర జడేజా జామ్నగర్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడు.
రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజ్కోట్లో ఓటు వేశారు.
గుజరాత్ భాజపా చీఫ్ సీఆర్ పాటిల్ సూరత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
భాజపా నేత, కేంద్ర మంత్రి పర్సోత్తం రూపాలా.. అమ్రేలిలో ఓటు వేశారు.
దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ అంక్లేశ్వర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు.
పూర్వపు రాజకుటుంబానికి చెందిన మాంధాతసిన్హ్ జడేజ్ ఠాకోర్ సాహెబ్, కాదంబరీ దేవి రాజ్కోట్లోని తమ ఓటు వేశారు.
రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్సిన్హ్ జడేజా, సోదరి నైనా జడేజా జామ్నగర్లోని పోలింగ్ స్టేషన్లో ఓటు వేశారు. (All Image Source: ANI)
Business News: ఏడిపించిన మార్కెట్లు - కొండెక్కిన వెండి, బంగారం!
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!
యువ గళాన్ని వినిపించి పసుపు దళాన్ని నడిపించడానికి బయల్దేరిన లోకేష్
In Pics: గేమ్ + గ్లామర్= సానియా మీర్జా
Republic Day 2023: గణతంత్ర వేడుకల్లో అబ్బుర పరిచిన శకటాల ప్రదర్శన - మీరూ చూడండి!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!