విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు (శుక్రవారం) దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తోంది.
దుర్గమ్మను దర్శించుకుంటున్న భక్తులు..
బాలా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అమ్మవారి ఫొటోను ఆయనకు అందజేశారు.
కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు.
అమ్మవారి సేవలో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్కు అమ్మవారి ప్రతిమను అందజేస్తున్న ఆలయ అధికారులు..
సినీ నటి శ్రీయ దుర్గమ్మను దర్శించుకున్నారు. వేదపండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు.
అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు
యువ గళాన్ని వినిపించి పసుపు దళాన్ని నడిపించడానికి బయల్దేరిన లోకేష్
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
దుర్గమ్మకు పవన్ పెట్టిన చీర ఖరీదు తెలుసా?
ఏపీలో పశువులకు అంబులెన్స్ సేవలు- ప్రారంభించిన సీఎం జగన్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!