అన్వేషించండి
Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభం- చంద్రబాబును సర్ప్రైజ్ చేసిన నిర్వాహకులు
Andhra Pradesh News: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. భైరవీ నృత్య రూపకంతో కార్యక్రమం ప్రారంభమైంది.

అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో జ్యోతిప్రజ్వలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
1/11

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.
2/11

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు.
3/11

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు డ్రోన్తో సర్ప్రైజ్ చేశారు
4/11

అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024కు సంబంధించిన పోస్టర్ను డ్రోన్తో ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు.
5/11

image 9
6/11

image 10
7/11

అక్కడి నుంచి సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబుకు మరో సర్ప్రైజ్ చేశారు.
8/11

డ్రోన్ సమ్మిట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాండ్ వద్ద చంద్రబాబు ఫొటోను క్షణాల్లో తీసి ఆశ్చర్యపరిచారు.
9/11

చంద్రబాబుతోపాటు రామ్మోహన్ నాయుడు, బీసీ జనార్దన్తో కలిసి దిగిన ఫొటోను క్లిక్మనిపించి అందజేశారు.
10/11

అనంతరం అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు కార్యక్రమం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.
11/11

మానస మృత్య బృందం చేసిన భైరవీ నృత్య రూపకంతో కార్యక్రమం ప్రారంభమైంది.
Published at : 22 Oct 2024 11:33 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
వరంగల్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion