అన్వేషించండి

Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024 ప్రారంభం- చంద్రబాబును సర్‌ప్రైజ్ చేసిన నిర్వాహకులు

Andhra Pradesh News: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. భైరవీ నృత్య రూపకంతో కార్యక్రమం ప్రారంభమైంది.

Andhra Pradesh News: మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. భైరవీ నృత్య రూపకంతో కార్యక్రమం ప్రారంభమైంది.

అమరావతి డ్రోన్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో జ్యోతిప్రజ్వలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

1/11
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.
2/11
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు.
3/11
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు డ్రోన్‌తో సర్‌ప్రైజ్ చేశారు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు డ్రోన్‌తో సర్‌ప్రైజ్ చేశారు
4/11
అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024కు సంబంధించిన పోస్టర్‌ను డ్రోన్‌తో ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు.
అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024కు సంబంధించిన పోస్టర్‌ను డ్రోన్‌తో ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు.
5/11
image 9
image 9
6/11
image 10
image 10
7/11
అక్కడి నుంచి సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబుకు మరో సర్‌ప్రైజ్‌  చేశారు.
అక్కడి నుంచి సభా ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబుకు మరో సర్‌ప్రైజ్‌ చేశారు.
8/11
డ్రోన్‌ సమ్మిట్‌ వద్ద ఏర్పాటు చేసిన స్టాండ్‌ వద్ద చంద్రబాబు ఫొటోను క్షణాల్లో తీసి ఆశ్చర్యపరిచారు.
డ్రోన్‌ సమ్మిట్‌ వద్ద ఏర్పాటు చేసిన స్టాండ్‌ వద్ద చంద్రబాబు ఫొటోను క్షణాల్లో తీసి ఆశ్చర్యపరిచారు.
9/11
చంద్రబాబుతోపాటు రామ్మోహన్ నాయుడు, బీసీ జనార్దన్‌తో కలిసి దిగిన ఫొటోను  క్లిక్‌మనిపించి అందజేశారు.
చంద్రబాబుతోపాటు రామ్మోహన్ నాయుడు, బీసీ జనార్దన్‌తో కలిసి దిగిన ఫొటోను క్లిక్‌మనిపించి అందజేశారు.
10/11
అనంతరం అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు కార్యక్రమం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.
అనంతరం అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు కార్యక్రమం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.
11/11
మానస మృత్య బృందం చేసిన  భైరవీ నృత్య రూపకంతో కార్యక్రమం ప్రారంభమైంది.
మానస మృత్య బృందం చేసిన భైరవీ నృత్య రూపకంతో కార్యక్రమం ప్రారంభమైంది.

అమరావతి ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
Consumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam
TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే?
Tesla: ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
ట్రంప్ దెబ్బకు పడిపోతున్న టెస్లా షేర్లు -ఎలాన్ మస్క్ ఒక్క నెలలో ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారో తెలుసా ?
Sitara Ghattamaneni: మహేష్ ఇంటికి కొత్తగా వచ్చిన బుజ్జి కుక్క పిల్ల... పరిచయం చేసిన సూపర్ స్టార్ ముద్దుల కూతురు సితార
మహేష్ ఇంటికి కొత్తగా వచ్చిన బుజ్జి కుక్క పిల్ల... పరిచయం చేసిన సూపర్ స్టార్ ముద్దుల కూతురు సితార
Embed widget