అన్వేషించండి

In Pics: ఎన్నికల తర్వాత తొలిసారి కుప్పంకు చంద్రబాబు - ప్రజల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం

Chandrababu in Kuppam: గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంకు వెళ్లారు.

Chandrababu in Kuppam: గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంకు వెళ్లారు.

కుప్పంలో చంద్రబాబు నాయుడు

1/21
కుప్పం నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన మంగళవారం జరిగింది.
కుప్పం నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన మంగళవారం జరిగింది.
2/21
ఆయన రాకతోనే ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ఆయన రాకతోనే ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
3/21
ఈ పర్యటనకు ముందు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించి మధ్యాహ్నం 2.53 గంటలకు కుప్పంకు సీఎం బయలుదేరారు.
ఈ పర్యటనకు ముందు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించి మధ్యాహ్నం 2.53 గంటలకు కుప్పంకు సీఎం బయలుదేరారు.
4/21
అక్కడ హంద్రీ నీవా కాలువ పనులు గురించి వివరించిన ఎస్ఈ చంద్రబాబుకు వివరించారు.
అక్కడ హంద్రీ నీవా కాలువ పనులు గురించి వివరించిన ఎస్ఈ చంద్రబాబుకు వివరించారు.
5/21
సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు.
సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు.
6/21
రెండు రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది.
రెండు రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది.
7/21
మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
8/21
సీఎం పర్యటనకు ఉండే సెక్యూరిటీకి పూర్తి భిన్నంగా.. చంద్రబాబు టూర్ సాగుతోంది.
సీఎం పర్యటనకు ఉండే సెక్యూరిటీకి పూర్తి భిన్నంగా.. చంద్రబాబు టూర్ సాగుతోంది.
9/21
పోలీసులు, ప్రత్యేక భద్రతా సిబ్బంది లేకుండా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.
పోలీసులు, ప్రత్యేక భద్రతా సిబ్బంది లేకుండా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.
10/21
బాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన వచ్చిన బస్సు వద్దకు వచ్చి చంద్రబాబుకు అభినందనలు తెలుపుతున్నారు.
బాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన వచ్చిన బస్సు వద్దకు వచ్చి చంద్రబాబుకు అభినందనలు తెలుపుతున్నారు.
11/21
ప్రజలు, కార్యకర్తలతో మమేకం అవుతూ చంద్రబాబు తన పర్యటనను కొనసాగిస్తున్నారు.
ప్రజలు, కార్యకర్తలతో మమేకం అవుతూ చంద్రబాబు తన పర్యటనను కొనసాగిస్తున్నారు.
12/21
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎనిమిదిసార్లు కుప్పం నుంచి గెలిచానని అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎనిమిదిసార్లు కుప్పం నుంచి గెలిచానని అన్నారు.
13/21
తాను కుప్పానికి వచ్చినా, రాకున్నా ప్రజలు ఆదరించారని అన్నారు.
తాను కుప్పానికి వచ్చినా, రాకున్నా ప్రజలు ఆదరించారని అన్నారు.
14/21
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారని.. అహంకారంతో విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని ప్రజలు మరోసారి నిరూపించారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించారని.. అహంకారంతో విర్రవీగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని ప్రజలు మరోసారి నిరూపించారని అన్నారు.
15/21
సీఎం అయిన వెంటనే పోలవరం, అమరావతి వెళ్లానని.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేముందు మీ ఆశీస్సుల కోసమే కుప్పం వచ్చానని చంద్రబాబు అన్నారు.
సీఎం అయిన వెంటనే పోలవరం, అమరావతి వెళ్లానని.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేముందు మీ ఆశీస్సుల కోసమే కుప్పం వచ్చానని చంద్రబాబు అన్నారు.
16/21
రాబోయే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని.. కుప్పాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
రాబోయే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటానని.. కుప్పాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
17/21
వైసీపీ పాలన పీడ కల అని.. అలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.
వైసీపీ పాలన పీడ కల అని.. అలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు.
18/21
వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను తిరగరాయబోతున్నామని వెల్లడించారు.
వైసీపీ దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను తిరగరాయబోతున్నామని వెల్లడించారు.
19/21
కుప్పం ప్రశాంతమైన చోటు అని.. ఇక్కడ హింసకు చోటులేదని అన్నారు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే ఆఖరి రోజు.. జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు.
కుప్పం ప్రశాంతమైన చోటు అని.. ఇక్కడ హింసకు చోటులేదని అన్నారు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే ఆఖరి రోజు.. జాగ్రత్త.. అంటూ హెచ్చరించారు.
20/21
కుప్పంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు సిమెంట్‌ రోడ్లు వేయిస్తామని.. కుప్పంలోని 4 మండల కేంద్రాలను ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
కుప్పంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు సిమెంట్‌ రోడ్లు వేయిస్తామని.. కుప్పంలోని 4 మండల కేంద్రాలను ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
21/21
image 21
image 21

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget