అన్వేషించండి

మొబైల్‌తో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చట!

మోబైల్ హెల్త్ ఇంటర్వెన్షన్ ద్వారా మెరుగైన జీనన శైలీ మెరుగుపరుచుకోవడం వల్ల సెకండరీ స్ట్రోక్ ను సమర్థవంతంగా నివారించడం సాధ్యపడిందని తెలుస్తోంది.

భారతదేశంలో నిర్వహించిన ఒక అధ్యయన వివరాలను లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ లో ప్రచురించారు. మొబైల్ లేదా ఏదైనా ఇతర వైర్లెస్ పరికరాలను వినియోగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం లేదా అనారోగ్యాలను నివారించడాన్ని మొబైల్ హెల్త్ (mHealth) అని చెప్పవచ్చు. ఇండియాలోని 31 స్ట్రోక్ సెంటర్లలో ఈ అధ్యయనం జరిగింది. పేషెంట్లకు ఎస్ఎమ్ఎస్ సందేశాలు, ఆరోగ్యానికి సంబంధించిన అవగాహానా వీడియోలు, స్ట్రోక్ నివారణ వర్క్ బుక్ లతో కూడిన ప్యాకేజిని ట్రయల్ గా అందించారు.

ఈ ట్రయల్ ను స్ప్రింట్-ఇండియా (సెకండరీ ప్రివెన్షన్ బై స్ట్రక్చర్డ్ సెమీ-ఇంటరాక్టివ్ స్ట్రోక్ ప్రివెన్షన్ ప్యాకేజీ) నిర్వహించారు. ఇది ICMR‌కు చెందిన ఇండియన్ స్ట్రోక్ క్లినికల్ ట్రయల్ నెట్‌వర్క్ (INSTRuCT) కింద ఇండియాలోని స్ట్రోక్ రెడీ సెంటర్లలో నిర్వహించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రపంచంలోనే నాలుగో ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న నెట్వర్క్ గా చెప్పుకోవచ్చు.

ఇంత పెద్ద మొత్తంలో సెంకండరీ స్ట్రోక్ ను నివారించడంలో mHealth పనితీరును అంచనావేసేందుకు దేశంలోనే జరిగిన మొదటి స్టడీ అని ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే మొదటిది కూడా కావచ్చని నాన్ కమ్యునికబుల్ డిసీజెస్ డివిషన్ కుచిందిన సైంటిస్ట్ - జీ డాక్టర్ మీనాక్షీ శర్మ అన్నారు. స్ట్రోక్ పేషెంట్ల కోసం ఎమ్ హెల్త్ ద్వారా ఏర్పాటు చేసిన సెమీ ఇంటరాక్టివ్ మల్టీకేర్ రాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్ అని ICMR ఒక ప్రకటనలో చెప్పింది.

మొబైల్ ఫోన్ ద్వారా ఇచ్చే మెసేజ్‌ల్లో బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అదుపులో పెట్టుకోవడం గురించి, రోజువారీ చేసే శారీరక శ్రమ గురించి, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం గురించి, స్ట్రోక్ ను నివారించేందుకు మందులు మానకుండా ఉండడం గురించి వివరాలు అందించడం మీద దృష్టి నిలిపాయి. అవగాహన కల్పించే మెటిరియల్‌ను 12 ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంచారు.

కంట్రోల్ గ్రూప్ లోని పేషెంట్లకు ప్రామాణికమైన కేర్ దొరికింది. ఇంటర్వేన్షన్ ఆర్మ్ లో ఉన్నవారికి ఆరోగ్యవంతమైన జీవనశైలి, ముందులు క్రమం తప్పకుండా తీసుకునేట్టుగా ఉండడానికి అవసరమైన అవగాహాన మెటిరీయల్‌ను వారానికి ఒకసారి మొబైల్ ద్వారా మెటిరియల్ అందుకున్నారని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

దాదాపుగా 4298 మంది పేషెంట్లు ఈ ప్రణాళికలో భాగం కాగా ఇంటర్వెన్షన్ ఆర్మ్ లో 2148 మంది, కంట్రోల్ ఆర్మ్ లో 2150 మంది భాగం పంచుకున్నారు. 1502 పేషెంట్లు ఇంటర్వెన్షన్ ఆర్మ్ నుంచి 1536 పేషెంట్లు కంట్రోల్ ఆర్మ్ నుంచి సంవత్సర కాలం నుంచి కూడా ఫాలోఅప్ లో ఉన్నారు. రెండో సారి స్ట్రోక్ రాకుండా నివారించేందుకు ఈ ట్రయల్ లో సంక్లిష్టమైన బిహేవియరల్ ఇంటర్వెన్షన్స్ ను ఉపయోగించారట. స్ట్రక్చర్డ్ సెమీ-ఇంటరాక్టివ్ స్ట్రోక్ ప్రివెన్షన్ ప్ర్యాకేజీ ద్వారా ఆరోగ్యవంతమైన జీవన శైలీ, మందులు క్రమం తప్పకుండా వేసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా లాభాలు పొంది ఉండవచ్చు.

గుండెకు సంబంధించిన సమస్యలు వాటి ప్రభావం, మరణాలను అంచనా వేయడంలో ఈ ట్రయల్ ఒక అడుగు ముందుకు వేసింది. కానీ ఇంటర్వెన్షన్, కంట్రోల్ గ్రూపుల మధ్య వ్యత్యాసాన్ని అంచనా వెయ్యడానికి ఫాలోఅప్ పీరియడ్ చాలా తక్కువగా ఉంది. ఈ ట్రయల్ ఫలితాలను లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ లో 14 ఫిబ్రవరి 2023 లో ప్రకటించారు.

పొగతాగే అలవాటు మానుకున్న వారు 83 శాతం, మద్యం మానేసిన వారు 85 శాతం వరకు ఉన్నారు. కంట్రోల్డ్ గ్రూప్ తో పోలిస్తే ఇంటర్వెన్షన్ గ్రూప్ లో మంచి మార్పులు కనిపించాయని క్రిష్టియన్ మెడికల్ కాలేజి లుథియానాకు చెందిన డాక్టర్ జయరాజ్ పాండియన్ అన్నారు. అదుపులో లేని బ్లడ్ ప్రెషర్ వల్ల ఇస్కిమిక్ హెమరీజిక్ స్ట్రోక్లకు మొదటి కారణంగా చెప్పవచ్చు. అదుపులోలేని షుగర్, కొలెస్ట్రాల్, పొగతాగే అలవాటు, ఆల్కాహాల్ తీసుకోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వంటి వన్నీ కూడా స్ట్రోక్ కు కారణం అవుతాయి. అదీ కాక మన దేశంలో దాదాపు 15 నుంచి 20 శాతం మందిలో స్ట్రోక్ పనరావృతం అయ్యే ప్రమాదం ఉంటుంది.

స్ట్రోక్ తర్వాత కొన్ని రోజులకు మందులు మానెయ్యడం, బీపీ, షుగర్లు అదుపులో పెట్టుకోకపోవడం, పొగతాగడం, మద్యపానం కొనసాగించడం వంటివన్నీ ఇలా స్ట్రోక్ పునరావృతం కావడానికి కారణాలు. వీటి నుంచి స్ట్రోక్ రోగులను కాపాడడం లో ఎంహెల్త్ మంచి ప్రాత్ర పోషించిందని ఈ అధ్యయనం రుజువు చేస్తోంది. సో.. అలా మొబైల్ మన ఆరోగ్యాన్ని కాపాడుతోందన్నమాట. 

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget