అన్వేషించండి

Pahalgam Terror Attack: ఇండియా బోర్డర్ క్లోజ్ చేస్తే పాకిస్థాన్‌కి పారాసెటమాల్ కూడా దొరకదు!

Pahalgam Terror Attack: పాకిస్తాన్ లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ. వ్యాపార నిషేధం తరువాత వారు వేరే మార్గాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నారు.

Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత, భారతదేశం పాకిస్తాన్‌తో ఉన్న ఏకైక భూమి వాణిజ్య మార్గమైన అట్టారీ బోర్డర్‌ను మూసివేసి వ్యాపారాన్ని నిలిపివేసింది. దీని వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. అయితే, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం, సరిహద్దు మూసివేయడం వల్ల అధికారికంగా వ్యాపారం మాత్రమే నిలిచిపోతుందని, డిమాండ్‌లో ఎలాంటి తగ్గుదల ఉండదని అంచనా. అంటే, పాకిస్తాన్ థర్డ్‌ పార్టీ ద్వారా అంటే ఏదైనా దేశం నుంచి ద్వారా పరోక్షంగా భారతీయ వస్తువులను దిగుమతి చేసుకోవడం కొనసాగించే ప్రయత్నం చేయవచ్చు, అయితే దాని ధర ఎక్కువగా ఉంటుంది.

పుల్వామా దాడి తరువాత కూడా భారతదేశం చర్య తీసుకుంది

GTRI ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడి తరువాత నుంచి భారతదేశం , పాకిస్తాన్ మధ్య వ్యాపార సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయని కూడా పేర్కొంది. ఆ సమయంలో కూడా భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. వ్యాపారంలో అత్యంత అనుకూల దేశాల హోదా జాబితా నుంచి పాకిస్తాన్‌ను తప్పించింది. పాకిస్తాన్ దిగుమతులపై 200 శాతం వరకు అధిక దిగుమతి సుంకం విధించింది. GTRI ఏం చెబుతుంది అంటే సరిహద్దు మూసివేయడం వల్ల అధికారిక వ్యాపారం ఆగిపోతుంది, కానీ డిమాండ్‌లో ఎలాంటి తగ్గుదల ఉండదు అని పేర్కొంది.

పాకిస్తాన్‌లో ఈ భారతీయ ఉత్పత్తులకు డిమాండ్

పాకిస్తాన్ ఎక్కువ డబ్బులు చెల్లించి వేరే దేశాలు అంటే సంయుక్త అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ వంటి దేశాల నుంచి తమ దేశంలో డిమాండ్ ఉన్న భారతీయ వస్తువులను కొనుగోలు చేయడం కొనసాగిస్తుంది. పాకిస్తాన్ ఈ దేశాల ద్వారా ఔషధాలు, రసాయనాలు, పత్తి, టీ, కాఫీ, రంగులు, ఉల్లిపాయలు, టమాటాలు, ఇనుము, ఉక్కు, చక్కెర, ఉప్పు, ఆటోమొబైల్ విడిభాగాలు వంటి భారతీయ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. 

ఎంతో దిగుమతి-ఎగుమతి జరిగింది

పుల్వామా దాడికి సంబంధించి భారతదేశం తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్ కూడా భారతదేశంతో వ్యాపారాన్ని నిలిపివేసింది. అప్పటి నుంచి అధికారిక వ్యాపారం చాలావరకు పరిమితం అయింది, కానీ మానవతా దృష్టితో భారతదేశం నుంచి కొన్ని అవసరమైన వస్తువుల ఎగుమతి జరుగుతూనే ఉంది, ఉదాహరణకు ఔషధాలు.

అధికారిక లెక్కల ప్రకారం, రెండు దేశాల మధ్య అధికారికంగా వ్యాపారం నిలిచిపోయినప్పటికీ, భారతదేశం గత సంవత్సరం  (ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025)లో పాకిస్తాన్‌కు 447.7 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.

అయితే, దీనికి విరుద్ధంగా, పాకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకున్నది చాలా తక్కువ. కేవలం 0.42 మిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే. 78,000 అమెరికన్ డాలర్ల విలువైన కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు, ఉదాహరణకు అంజీర్ , 18,856 అమెరికన్ డాలర్ల విలువైన తులసి, రోజ్మేరీ వంటి మూలికలను దిగుమతి చేసుకుంది. 

దిగుమతి అంత ఈజీకాదు 
పాకిస్థాన్ రూపాయి రోజు రోజుకు పాతాళానికి పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి మారకపు విలువ దాదాపు మూడు వందలకు చేరుతోంది. ఇలాంటి సమయంలో భారత్ ఉత్పత్తులు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే కూడా భారీగా వెచ్చించాల్సి వస్తోంది. అందులో కొన్ని అత్యవసరమైన ఔషధాలు కూడా ఉండటం ఆ దేశానికి పెనుసవాల్ కానుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget