గ్రామంలో రోడ్లు బాగాలేవని సమస్య పరిష్కరించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా అడవికొలను ప్రజలు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం ఇద్దామని అనుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థులను అడ్డుకున్నారు.
అయినా ప్రజలు ఆగలేదు. సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యేను కలిస్తే తప్పేంటని పోలీసులతో వాగ్వాదనికి దిగారు. ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ప్రజలపై దాడికి దిగారు. లాఠీఛార్జ్ చేశారు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
DIG Ravikiran About Chandrababu Health Security: చంద్రబాబు రాసిన లేఖపై డీఐజీ వివరణ
Rajahmundry Road Cum Rail Bridge Closed: రిపేర్లు చేయబోతున్నారు, మరి పునఃప్రారంభం ఎప్పుడు..?
Balakrishna In Rajahmundry Airport: చంద్రబాబుతో ములాఖత్ కోసం వచ్చిన బాలకృష్ణ
Pawan Kalyan Balakrishna Mulakath With Chandrababu: మరికాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్
South Kitchen 99 Dosas: ఈ హోటల్లో ఉన్నన్ని వెరైటీ దోశలు ఇంకెక్కడా ఉండవేమో
Fire Accident: హైదరాబాద్లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>