అన్వేషించండి

Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ

Champions Trophy 2025 | పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు పాక్‌లో భారత జట్టు అడుగు పెట్టేది లేదని విదేశాంగ శాఖ అధికారి స్పష్టం చేశారు. బీసీసీఐ నిర్ణయాన్ని స్వాగతించారు.

Champions Trophy 2025 | న్యూఢిల్లీ: ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందా లేదా అనే అనుమానాలకు తెరపడింది. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడం లేదని భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. బీసీసీఐ చెప్పిన విషయాన్నే విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్‌లో భారత జట్టు పర్యటనపై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి  రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ క్లారిటీ ఇచ్చారు. దాంతో పాకిస్తాన్‌ కష్టాలు రెట్టింపు కానున్నాయి. ఐసీసీ సూచనల్ని పాక్ క్రికెట్ బోర్డు పాటించక తప్పదు. భారత్ లాంటి జట్టు ఆడకపోతే పాక్ బోర్డు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

భారత్ నిర్ణయాన్ని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఐసీసీ సమావేశం జరగనున్న వేళ భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. భద్రతాపరమైన కారణాలతో భారత క్రికెట్ జట్టును పాకిస్తాన్‌కు తాము పంపించడం లేదని బీసీసీఐ ఇదివరకే ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. భారత్ లాంటి అగ్రదేశం ఆడకపోతే ఛాంపియన్స్ నిర్వహణకు ఎలాంటి ఆదాయం, ప్రాధాన్యత రాదని భావించిన ఐసీసీ హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాలని భావిస్తోంది. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (Pakisatan Cricket Board) మాత్రం హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించడం లేదు. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ తమ నిర్ణయాన్ని అధికారికంగా తెలిపింది.

హైబ్రిడ్ మోడల్ వ్యతిరేకిస్తున్న పీసీబీ చీఫ్

పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ మాత్రం భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో కాలుపెట్టదన్న బీసీసీఐ నిర్ణయం, భారత విదేశాంగ శాఖ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను సైతం వ్యతిరేకించారు. ‘పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టు వెళ్లుందా లేదా అనే విషయంపై ఇప్పటికే బీసీసీఐ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. భద్రతా సంబంధిత సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారణంతో తమ జట్టును పాక్‌కు పంపించడం లేదని స్పష్టం చేసింది. బీసీసీఐ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. భద్రతా పరంగా లేవనెత్తిన అంశాలను మేం పరిగణనలోకి తీసుకున్నాం. కనుక భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదు’ అని రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ వెల్లడించారు.

Also Read: IPL 2025 Auction: సంచలనాలు సృష్టించినా సైడ్ చేశారు, ఐపీఎల్‌లో అమ్ముడుపోని స్టార్ క్రికెటర్లు 

అసలేంటీ హైబ్రిడ్ మోడల్.. పాక్‌కు కష్టమేంటీ? 
ఏదైనా దేశంలో పూర్తిగా టోర్నమెంట్ నిర్వహించలేని పరిస్థితుల్లో పలు దేశాల్లో వేదికలు ఖరారు చేస్తూ మ్యాచ్‌లు నిర్వహించడాన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు. ఉదాహరణకు వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. కానీ భద్రతా పరమైన కారణాలతో భారత క్రికెట్ జట్టు పాక్ వెళ్లేందుకు సిద్ధంగా లేదు. దాంతో భారత్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంక, లేక భారత్ లలో నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఒకే దేశం వేదికగా కాకుండా రెండు లేక అంతకంటే ఎక్కువ దేశాలు మెగా ఈవెంట్ నిర్వహించడాన్ని హైబ్రిడ్ మోడల్ అంటారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tinmar Mallanna:  తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
Pawan Kalyan Latest News Today In Telugu: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
Telugu TV Movies Today: చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan South Indian Temples Tour | పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించటం లేదంటే.! | ABP DesamErrum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP DesamArya Vysya Corporation Chairman Doondi Rakesh Interview | ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ ఇంటర్వ్యూ | ABP DesamTirupati Deputy Mayor Election MLC Kidnap | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో హై టెన్షన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tinmar Mallanna:  తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న - ఎమ్మెల్సీగా గెలిపించి తప్పు చేశారా ?
Pawan Kalyan Latest News Today In Telugu: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
P4 Model In AP: ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు, ప్రజాభిప్రాయ సేకరణకు పోర్టల్: సీఎం చంద్రబాబు
Telugu TV Movies Today: చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరంజీవి ‘ఛాలెంజ్’, పవన్ కళ్యాణ్ ‘జల్సా’ టు ప్రభాస్ ‘రాధే శ్యామ్’, విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ వరకు-  ఈ బుధవారం (ఫిబ్రవరి 5) టీవీలలో వచ్చే సినిమాలివే
IMD Temperature Alert: ఈ ఏడాది సైతం రికార్డు ఉష్ణోగ్రతలు, భానుడి ప్రతాపానికి మార్చి నుంచే వడగాల్పులు: ఐఎండీ
ఈ ఏడాది సైతం రికార్డు ఉష్ణోగ్రతలు, భానుడి ప్రతాపానికి మార్చి నుంచే వడగాల్పులు: ఐఎండీ
Delhi Elections 2025: ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ
Bianca Censori: గ్రామీ అవార్డులలో న్యూడ్ ఫోజులిచ్చిన బియాంకా ఎవరు? కాన్యే వెస్ట్ రెండో భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
గ్రామీ అవార్డులలో న్యూడ్ ఫోజులిచ్చిన బియాంకా ఎవరు? కాన్యే వెస్ట్ రెండో భార్య గురించి ఈ విషయాలు తెలుసా?
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Embed widget