ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్. లక్నో రూ.27 కోట్లు చెల్లించి పంత్ ను దక్కించుకుంది.
ABP Desam
Image Source: Twitter/@LucknowIPL

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్. లక్నో రూ.27 కోట్లు చెల్లించి పంత్ ను దక్కించుకుంది.

రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ ను తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడు అయ్యర్
ABP Desam
Image Source: Twitter/@PunjabKingsIPL

రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ ను తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడు అయ్యర్

సన్ రైజర్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపింది. కానీ పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ కింద రూ.18 కోట్లకు పేసర్ అర్షదీప్ సింగ్ ను దక్కించుకుంది
ABP Desam
Image Source: Twitter/@PunjabKingsIPL

సన్ రైజర్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపింది. కానీ పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ కింద రూ.18 కోట్లకు పేసర్ అర్షదీప్ సింగ్ ను దక్కించుకుంది

యుజువేంద్ర చాహల్ ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల ధరకు సొంతం చేసుకుంది.
Image Source: Twitter/@PunjabKingsIPL

యుజువేంద్ర చాహల్ ను పంజాబ్ కింగ్స్ రూ. 18 కోట్ల ధరకు సొంతం చేసుకుంది.

Image Source: Twitter/@IPL

రాజస్థాన్ వేలంలోకి వదిలేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ జాస్ బట్లర్ ను గుజరాత్ టైటాన్స్ రూ.15.75 కోట్లకు తీసుకుంది.

Image Source: Twitter/@IPL

పంత్ ను వదిలేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.14 కోట్లకు కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను తీసుకుంది.

Image Source: Twitter/@IPL

రూ.12.25 కోట్లకు పేసర్ మహ్మద్ సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తీసుకుంది.