అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rahul Gandhi in AP: కర్నూలు జిల్లాలో మొదలైన రాహుల్ పాదయాత్ర, రాష్ట్రంలో మొత్తం 119 కి.మీ యాత్ర
ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో ఈ యాత్ర కొనసాగుతుంది.
![ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో ఈ యాత్ర కొనసాగుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/2168437b4a4f51404c932ecda42532f61666070869273233_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏపీలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర
1/9
![రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/81625efd1843fbf62502b7dc51aec60d2d527.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది.
2/9
![నేటి ఉదయం 6.30 గంటలకు కర్నూల్ జిల్లాలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం అయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/f3ccdd27d2000e3f9255a7e3e2c48800337fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేటి ఉదయం 6.30 గంటలకు కర్నూల్ జిల్లాలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం అయింది.
3/9
![ఈ యాత్రకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలు ఆలూరు, ఆదోని ఎమ్మిగనూరు, మంత్రాలయంలో నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/156005c5baf40ff51a327f1c34f2975b6f2d1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ యాత్రకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలు ఆలూరు, ఆదోని ఎమ్మిగనూరు, మంత్రాలయంలో నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది.
4/9
![ఆరున్నర గంటలకు పాదయాత్ర ప్రారంభం క్షేత్ర గుడి నుండి ఉదయం 10:30 గంటలకు విరామం తీసుకుంటారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/799bad5a3b514f096e69bbc4a7896cd9f3377.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆరున్నర గంటలకు పాదయాత్ర ప్రారంభం క్షేత్ర గుడి నుండి ఉదయం 10:30 గంటలకు విరామం తీసుకుంటారు.
5/9
![ఆలూరు నగర శివారులో సాయంత్రం పాదయాత్ర ప్రారంభం, రాత్రి ఏడున్నర గంటలకు నేటి పాదయాత్ర విరామం తీసుకుంటారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/d0096ec6c83575373e3a21d129ff8fef7118e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆలూరు నగర శివారులో సాయంత్రం పాదయాత్ర ప్రారంభం, రాత్రి ఏడున్నర గంటలకు నేటి పాదయాత్ర విరామం తీసుకుంటారు.
6/9
![19వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు తిరిగి చాగి నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/032b2cc936860b03048302d991c3498fa297f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
19వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు తిరిగి చాగి నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది.
7/9
![ఎల్లుండి ఉదయం 10.30 నిమిషాలకు ఆదోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీకి యాత్ర చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు ఆదోనిలోని ఆరేకల్ లోని జెల్లి నాగన్నా తాతా దర్గా నుంచి యాత్ర సాగనుంది. ఎమ్మిగనూరు చెన్నాపురం క్రాస్ వద్ద రాహుల్ రాత్రి బస చేయనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/18e2999891374a475d0687ca9f989d8317a81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎల్లుండి ఉదయం 10.30 నిమిషాలకు ఆదోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీకి యాత్ర చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు ఆదోనిలోని ఆరేకల్ లోని జెల్లి నాగన్నా తాతా దర్గా నుంచి యాత్ర సాగనుంది. ఎమ్మిగనూరు చెన్నాపురం క్రాస్ వద్ద రాహుల్ రాత్రి బస చేయనున్నారు.
8/9
![20వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్ర ఎమ్మిగనూరు నుంచి ప్రారంభం కానుంది. గురువారం 11 గంటలకు యెమ్మిగనూరు ధర్మాపురం గ్రామానికి రాహుల్ యాత్ర చేరుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/fe5df232cafa4c4e0f1a0294418e5660532ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
20వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్ర ఎమ్మిగనూరు నుంచి ప్రారంభం కానుంది. గురువారం 11 గంటలకు యెమ్మిగనూరు ధర్మాపురం గ్రామానికి రాహుల్ యాత్ర చేరుకుంటుంది.
9/9
![సాయంత్రం నాలుగు గంటలకు ధర్మాపురం టోల్ గేట్ వద్దకు, రాత్రి ఏడు గంటలకు కల్లుదేవర కుంటకు పాదయాత్ర చేరుకుంటుంది. మంత్రాలయం అవుట్ కర్ట్స్ లో రాత్రి రాహుల్ బస చేయనున్నారు. (All Images Credit: Twitter/Congress)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/18/8cda81fc7ad906927144235dda5fdf15f51cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాయంత్రం నాలుగు గంటలకు ధర్మాపురం టోల్ గేట్ వద్దకు, రాత్రి ఏడు గంటలకు కల్లుదేవర కుంటకు పాదయాత్ర చేరుకుంటుంది. మంత్రాలయం అవుట్ కర్ట్స్ లో రాత్రి రాహుల్ బస చేయనున్నారు. (All Images Credit: Twitter/Congress)
Published at : 18 Oct 2022 11:04 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
తెలంగాణ
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement