అన్వేషించండి
YS Jagan: వైయస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయ విగ్రప్రతిష్ఠలో జగన్
YS Jagan Tour In YSRC District: వైయస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని ప్రారంభించారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి
వైయస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయ విగ్రప్రతిష్ఠలో జగన్
1/12

వైయస్సార్ జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు
2/12

కోదండ రామాలయం నిర్మాణం పూర్తి చేసుకుని నేడు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.
3/12

ఈ విగ్రహ ప్రతిష్ఠలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
4/12

జగన్ రాక కోసం భారీగా జనం తరలి వచ్చారు.
5/12

వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజులుగా పులివెందులలో పర్యటిస్తున్నారు.
6/12

వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజులుగా పులివెందులలో పర్యటిస్తున్నారు.
7/12

రెండో రోజు పర్యటనలో భాగంగా కోదండ రాముడి విగ్రహ ప్రతిష్ఠకు హాజరయ్యారు.
8/12

అధికారంలో ఉన్నప్పుడు ఈ రామాలయానికి జగన్ రూ.34లక్షలు విడుదల చేశారు.
9/12

ఆలయ నిర్మాణం పూర్తైన సందర్భంగా జగన్ను ప్రారంభోత్సవానికి గ్రామస్థులు పిలిచారు.
10/12

వారి ఆహ్వానం మేరకు వచ్చిన జగన్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
11/12

స్వామివారికి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు
12/12

తాతిరెడ్డిపల్లి రామాలయంలో ఏర్పాటు చేసిన కొత్త విగ్రహం
Published at : 25 Dec 2024 10:57 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆటో
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
క్రైమ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















