అన్వేషించండి

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

మీ కారులో పెట్రోల్, డీజిల్ ట్యాంక్ ఫిల్ చేస్తున్నారా? అలా చేయవద్దని కేంద్ర మంత్రిత్వ శాఖ చెబుతోంది.

Car Tips: మీరు మీ కారు, స్కూటర్ లేదా మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపారా? ఇలాంటి సమయంలో వాహన కంపెనీ క్లెయిమ్ చేసిన మొత్తం కంటే ఎక్కువ ఇంధనం ట్యాంక్‌లో పట్టడం మీరు చూసే ఉంటారు. దీని కారణంగా పెట్రోల్ బంక్ వాళ్లు మోసం చేశారని వారితో గొడవలు కూడా పెట్టుకుని ఉంటారు. అయితే మీరు ఇది చదవాల్సిందే. 2023 మార్చి 6వ తేదీన జారీ చేసిన కొత్త సర్క్యులర్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ వాహన యజమానులకు ఇంధన ట్యాంక్‌ను పూర్గిగా నింపవద్దని ఒక సలహాను జారీ చేసింది.

వినియోగదారుల మాన్యువల్‌లో కెపాసిటీ తక్కువగా
మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల సర్వీస్ మాన్యువల్స్‌లో ట్యాంక్ కెపాసిటీ తప్పుగా ఉందని లీగల్ మెట్రాలజీ విభాగానికి పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సమాచారం అందించింది. అందులో ఇంధన ట్యాంక్ సామర్థ్యం గురించి కూడా తెలిపారు. వాహనాల వినియోగదారుల మాన్యువల్‌లో దాని వాస్తవ సామర్థ్యం కంటే 15 నుంచి 20 శాతం వరకు తక్కువగా తెలిపారు..

కారణం ఏంటి?
ఎందుకంటే ఇంధన పంపుల వద్ద ఇంధనం భూగర్భ ట్యాంకులలో ఉంచుతారు. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇంధనం అనేది ఒక అస్థిర కర్బన సమ్మేళనం. దీని వాల్యూమ్ ఉష్ణోగ్రతతో పెరుగుతుంది. గ్యాసోలిన్ ఆవిరి కావడానికి కొంత ఖాళీ ప్రదేశం అవసరం. అది లేకపోతే ఇంధనం పనితీరు దెబ్బతింటుంది.

దీంతోపాటు వాహనాల నుంచి వెలువడే హైడ్రోకార్బన్ ఉద్గారాల మొత్తం పెరుగుతుంది. అలాగే వాహనం ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపి, దాన్ని చదునుగా లేని ప్రదేశంలో పార్క్ చేసినట్లయితే ఇంధనం లీకేజ్ అయ్యే అవకాశం కూడా పెరుగుతుంది. అది అగ్ని ప్రమాదాలకు కూడా కారణం కావచ్చు.

మంత్రివర్గం ఏం అంటోంది?
ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపే బదులు ట్యాంక్‌లో పేర్కొన్న సామర్థ్యం కంటే తక్కువ ఇంధనాన్ని నింపాలని కేంద్ర మంత్రిత్వ శాఖ వాహనాల వినియోగదారులకు సూచించింది. ఇటీవలి కాలంలో తమ వాహనంలో కంపెనీ పేర్కొన్న సామర్థ్యం కంటే ఎక్కువ ఇంధనాన్ని నింపినట్లు చాలా మంది వినియోగదారుల నుంచి కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో సరైన కారణం తెలియక ఫ్యూయల్ ట్యాంకులపై ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది. దీని కారణంగా పలు చోట్ల తీవ్ర వాగ్వాదం, వాదోపవాదాలు కూడా చోటు చేసుకున్నాయి.

BS6 ఫేజ్ 2 (కొత్త RDE నిబంధనలు) ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారతదేశంలో ప్రారంభం కానుంది. సమాచారం ప్రకారం కొత్త RDE నిబంధనలను ప్రవేశపెట్టడంతో కార్ల తయారీదారులు తమ వాహనాల ధరలను రెండు నుంచి నాలుగు శాతం పెంచడానికి సిద్ధమవుతున్నారు. అంటే వివిధ వాహనాల తయారీ, మోడల్ ప్రకారం ఇది సుమారు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు పెరగవచ్చు. మరోవైపు, మారుతీ, మహీంద్రా & మహీంద్రా, హోండా, ఎంజీ, కియా వంటి అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల పెరిగిన ధరలను త్వరలో ప్రకటించవచ్చు. అదే సమయంలో వాణిజ్య వాహన తయారీదారులు తమ వాహనాలపై ఐదు శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించడం ప్రారంభించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ  భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబుతో గౌతం అదానీ భేటీ - ఏపీలో పెట్టుబడులపై చర్చ
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Embed widget