అన్వేషించండి

Indian National Flag: జాతీయ జెండా గురించి మహాత్మా గాంధీజీ ఏం చెప్పారో తెలుసా?

Indian National Flag: మన త్రివర్ణ పతాకం తుది రూపు వచ్చే ముందు ఎన్నో విధాలుగా మార్పులు చేర్పులు చేశారు.

History Of Indian National Flag: 

జాతీయ జెండా అంటే ఓ ఎమోషన్. జెండాని గౌరవంగా ఎగరేసి ముందు నించుని సెల్యూట్ చేసినప్పుడు వచ్చే ఫీలింగ్‌కు ఏదీ సాటి రాదు. అంత భావోద్వేగాన్ని కలిగించే జాతీయ జెండాతో మన అనుబంధాన్ని ఇంకా పెంచేందుకు ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. కొందరు సోషల్ మీడియాలోనూ జెండాను డీపీగా పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో...ఓ సారి మన త్రివర్ణ పతాక చరిత్రను మననం చేసుకుందాం. 

1.మన జాతీయ జెండాను తొలిసారి 1906లో ఆగస్టు 7వ తేదీన ఆవిష్కరించారు. పశ్చిమ బెంగాల్‌లోని కోలకత్తాలో పార్సీ బగన్ స్క్వేర్‌ వద్ద జెండా ఎగరేశారు. అప్పటికి త్రివర్ణ పతాకంలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులున్నాయి. 

2.భారత్‌కు ప్రత్యేకంగా జెండా ఎందుకు ఉండాలో, అది ఎంత కీలకమో గాంధీజీ అప్పట్లో వివరించారు. "జాతీయ జెండా అనేది అన్ని దేశాలకూ కీలకం. లక్షలాది మంది ఆ జెండా కోసమే ప్రాణాలర్పించారు. భారతీయులకు, ముస్లింలకు,క్రిస్టియన్లకు, పార్సీలకు...ఇలా ప్రజలందరి అస్తిత్వానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే జెండా చాలా అవసరం" అని బాపూజీ అన్నారు. 

3.ఆ తరవాత జెండాలో మార్పులు చేశారు. ఈ రెండో త్రివర్ణ పతాకాన్ని 1907లో మేడమ్ కామా పారిస్‌లో ఆవిష్కరించారు. అయితే ఈ జెండా..దాదాపు మొదటి జెండాను పోలి ఉండేది. అంతకు ముందు జెండాలో ఉన్న కమలం పువ్వు స్థానంలో నక్షత్రాలను చేర్చారు. సప్తరుషులకు సంకేతంగా ఇలా మార్పులు చేశారు. 

4.ఇక మూడో జాతీయ జెండాను 1917లో డాక్టర్ అనీబిసెంట్, లోకమాన్య తిలక్ కలిసి ఆవిష్కరించారు. హోమ్ రూల్‌ ఉద్యమంలో భాగంగా ఇలా జెండా ఎగరేశారు. మొదటి రెండు జెండాల కన్నా ఇది చాలా విభిన్నంగా ఉండేది. ఎరుపు, ఆకుపచ్చ రంగులతోపాటు యూనియన్ జాక్ కూడా జోడించారు. ఏడు నక్షత్రాలను సప్తరుషులకు సంకేతంగా ఉంచారు. 

5. 1921లో నాలుగో జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. ఆల్‌ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీని కలిసి ఆ జెండాను చూపించారు. ఈ పతాకంలో ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. హిందు, ముస్లింలకు సంకేతంగా ఉన్న ఈ రంగులకు తెలుపు రంగునీ జోడించారు మహాత్మా గాంధీ. దేశ అభివృద్ధికి చిహ్నంగా జెండా మధ్యలో అశోక చక్రాన్ని జోడించారు. 

6. త్రివర్ణపతాక చరిత్రలో 1931 ఏడాదిని కీలక మలుపుగా చెప్పుకోవాలి. ఆ ఏడాదే మన మూడు రంగుల జెండాను అధికారికంగా ఆమోదించాలని తీర్మానించారు. ఎరుపు రంగు స్థానంలో కాషాయాన్ని చేర్చారు. ఇన్ని మార్పుల తరవాత మనం ఇప్పుడు చూస్తున్న త్రివర్ణ పతాకానికి రూపకల్పన జరిగింది. 

కచ్చితంగా ఫ్లాగ్ కోడ్ నియాలను పాటిస్తూనే జెండా ఎగురవేయాలి. జాతీయ జెండా పట్ల పూర్తి గౌరవంతో ప్రజలు మెలగవలసి ఉంటుంది. అంతే జెండాను అవమానించే ప్రవర్తిస్తే మాత్రం భారీ జరిమానాతో పాటూ మూడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. 2002 జనవరి 26 కొత్త ఫ్లాగ్ కోడ్ అమల్లోకి వచ్చింది. 2022న జూలైలో సవరణలు కూడా చేశారు. వాటి ప్రకారం జాతీయ జెండాను ఏ సమయంలోనైనా ఎగురవేయచ్చు. ఇంటి మీద కూడా ఎగురవేసుకోవచ్చు. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే మీ ఇంటిపై నిరభ్యంతరంగా జాతీయ జెండా ఎగురవేయండి. 

Also Read: India National Anthem: జాతీయగీతాన్ని తొలిసారి ఎక్కడ ఆలపించారు? సింధు పదంపై వివాదమెందుకు?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raghav Chadha: మిగిలిపోయిన డేటా బ్యాంకులో డబ్బులా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుండాలి! రాజ్యసభలో రాఘవ్‌ చద్దా కీలక ప్రతిపాదనలు 
మిగిలిపోయిన డేటా బ్యాంకులో డబ్బులా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వీలుండాలి! రాజ్యసభలో రాఘవ్‌ చద్దా కీలక ప్రతిపాదనలు 
Iran War Updates: ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
America stops attacks on Iran: ఇరాన్‌పై దాడులు నిలిపివేత - ట్రంప్ సంచలన నిర్ణయం - చర్చలు జరుగుతున్నట్లు ప్రకటన
ఇరాన్‌పై దాడులు నిలిపివేత - ట్రంప్ సంచలన నిర్ణయం - చర్చలు జరుగుతున్నట్లు ప్రకటన
Prime Minister Modi Parliament Speech: 41 దేశాల నుంచి ఇంధన దిగుమతలు - పెట్రోల్, గ్యాస్ కొరతే రాదు - ప్రధాని మోదీ హామీ
41 దేశాల నుంచి ఇంధన దిగుమతలు - పెట్రోల్, గ్యాస్ కొరతే రాదు - ప్రధాని మోదీ హామీ

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget