అన్వేషించండి

Independence Day:1947 స్వాతంత్య్ర వేడుకల్లో మహాత్మా గాంధీ ఎందుకు లేరు.. అప్పుడు జరిగిన ఇంట్రస్టింగ్ సంగతులు ఇవే..

భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించింది మహాత్మా గాంధీ. కానీ, ఆయన మెుదటి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనలేదు.అది ఎందుకో తెలుసా?

 

భారత స్వాతంత్య్ర ఉద్యమం అని పేరు చెప్పగానే.. ఠక్కున గుర్తొచ్చే పేరు మహాత్మా గాంధీ. భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి.. ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఎన్నో ఉద్యమాలు చేశారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. మెుదటి వేడుకల్లో ఆయన పాల్గొనలేదు. అప్పుడు దీక్షలోనే ఉన్నారు. అలాంటి.. ఆసక్తికర పది పాయింట్లు ఓ సారి చదవండి.. 

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15న మెుదటి వేడుకల్లో గాంధీ పాల్గొనలేదు. దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలోని బెంగాల్ లోని నోవాకలీలో ఉన్నారు. అక్కడ హిందూ.. ముస్లింల మధ్య మత ఘర్షణలను జరగకుండా ఉండాలని నిరాహార దీక్ష చేశారు.

Also Read: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా? చూస్తే.. ఆశ్చర్యపోతారు!

ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందనే విషయం జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ కు పక్కాగా ముందే తెలిసింది. వెంటనే మహాత్మాగాంధీకి లేఖ రాశారు. ఆగస్టు 15 మన మొదటి స్వాతంత్య్రం దినోత్సవం అవుతుంది. మీరు కచ్చితంగా ఉండాలి. మీ ఆశీస్సులు అందించాలని కోరారు.

గాంధీ కూడా ఆ లేఖకు సమాధానం పంపారు. బెంగాల్ లోని హిందూ-ముస్లింలు మధ్య గొడవ జరుగుతుంది. వాళ్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ సమయంలో నేను సంబరాలు జరుపుకోలేను అని చెప్పారు. ఈ ఘర్షణలు ఆపేందుకు ప్రాణాలైనా ఇస్తానని లేఖ పంపారు.

Also Read: Independence Day quotes: స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తిదాయక సూక్తులు

జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీని ఆగస్టు 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాంజ్ నుంచి ఇచ్చారు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా విన్నది. కానీ.. మహాత్మా గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు.

లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను ఇచ్చారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో బహిరంగ సభలో మాట్లాడారు.

Also Read: జయహో భారత్.. ఈ దేశభక్తి కోట్స్‌తో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి

మనకు తెలిసి.. ప్రతి స్వాతంత్య్రం దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని పత్రాల ప్రకారం.. 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు.
భారత అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ప్రెస్ సెక్రటరీ కాంప్‌బెల్ జాన్సన్ వివరాల ప్రకారం మిత్ర దేశాల సేనల ముందు జపాన్ లొంగిపోయి, 1947 ఆగస్టుకు రెండేళ్లైన సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలని నిర్ణయించారు.

ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దానిని ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు. ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించింది. అయినా.. దేశానికి అప్పటివరకూ జాతీయ గీతం అంటూ ఏదీ లేదు. జన గణ మణ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాసి పెట్టారు. అది 1950లో జాతీయగీతం గౌరవాన్ని పొందినట్లు తెలుస్తోంది.

Also Read: Independence Day Special: కరోనా కారణంగా బయట అడుగు పెట్టే పరిస్థితి లేదంటారా…అయితే ఇంట్లోనే స్వాతంత్య్ర వేడుకలు చేసుకోండిలా


ఆగస్టు 15న భారత్‌తోపాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటాయి. దక్షిణకొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి దొరికింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందింది.

Also Read: Independence Day: రండి.. అంతా కలిసి జాతీయ గీతం పాడదాం.. వాట్ యాన్ ఐడియా..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
VT15 movie: సత్యను ఓ ఆట ఆడుకున్న వరుణ్ తేజ్, గాంధీ... హిలేరియస్‌గా మెగా ప్రిన్స్ కొత్త మూవీ అనౌన్స్మెంట్
సత్యను ఓ ఆట ఆడుకున్న వరుణ్ తేజ్, గాంధీ... హిలేరియస్‌గా మెగా ప్రిన్స్ కొత్త మూవీ అనౌన్స్మెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pastor Praveen Pagadala Death: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
VT15 movie: సత్యను ఓ ఆట ఆడుకున్న వరుణ్ తేజ్, గాంధీ... హిలేరియస్‌గా మెగా ప్రిన్స్ కొత్త మూవీ అనౌన్స్మెంట్
సత్యను ఓ ఆట ఆడుకున్న వరుణ్ తేజ్, గాంధీ... హిలేరియస్‌గా మెగా ప్రిన్స్ కొత్త మూవీ అనౌన్స్మెంట్
BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Jr NTR: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
Embed widget