భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కలిసి నడిచారు.
తుషార్ గాంధీ ఫేస్బుక్లో గురువారం.. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూల చిత్రాన్నిషేర్ చేశారు.
రాహుల్ పాదయాత్రలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
ఆ చిత్రాన్ని కాంగ్రెస్ కూడా తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది.
ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
వీరితో పాటు కొంతమంది ప్రముఖులు కూడా రాహుల్ గాంధీతో కలిసి అడుగులు వేస్తున్నారు. (All Image Source: Twitter/@INCIndia)
ABP Cvoter Exit Poll Results 2023: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ 2023 లో ఏం తేలింది!
ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్తో ఒకరు, వీల్ చైర్పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!
Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు
ఫోటోలు: మెట్రో రైలెక్కిన కేటీఆర్, ఎగబడ్డ జనం - ఆదరణ మామూలుగా లేదుగా!
Telangana Election 2023: కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ ప్రగతిపథం వాహనంలో ఆకస్మిక తనిఖీలు
Telangana Election Results 2023 LIVE: తొలి రౌండ్ - గజ్వేల్ లో సీఎం కేసీఆర్ కు 300 ఓట్ల ఆధిక్యం
Election Results 2023:ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ, మరికొద్ది గంటల్లో తేలిపోనున్న భవితవ్యం
Telangana Elections Results 2023: 'కారు' హ్యాట్రికా! లేక అధికారం 'హస్త' గతమా ? - తెలంగాణ ప్రజల తీర్పు ఏంటి ?
DK Shivakumar to Hyderabad: కాంగ్రెస్ భారీ స్కెచ్, రంగంలోకి డీకే శివకుమార్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సేఫ్!
/body>