అన్వేషించండి
IN Pics: ప్రధాని మోదీతో కన్నడ ఇండస్ట్రీ స్టార్స్!
కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు యష్, రిషబ్ శెట్టి, విజయ్ కిరగందూర్, అశ్విని పునీత్ రాజ్కుమార్ ప్రధాని మోదీని కలిశారు.

కన్నడ క్రికెట్ స్టార్లతో క్రికెట్ స్టార్స్
1/6

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కన్నడ సినిమా స్టార్లు, నిర్మాతలను కలిశారు.
2/6

నరేంద్ర మోదీని కలిసిన వారిలో కేజీయఫ్ రాకీ భాయ్ యష్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, ఆ రెండు సినిమాల నిర్మాత విజయ్ కిరగందూర్, స్వర్గీయ పునీత్ రాజ్కుమార్ భార్య అశ్విని పునీత్ రాజ్ కుమార్ ఉన్నారు.
3/6

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కాంతార స్టార్ రిషబ్ శెట్టి
4/6

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కేజీయఫ్ రాకీ భాయ్ యష్
5/6

కన్నడ క్రికెట్ స్టార్స్ మయాంక్ అగర్వాల్, అనిల్ కుంబ్లే, వెంకటేష్ ప్రసాద్లతో సినిమా స్టార్స్
6/6

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పునీత్ రాజ్కుమార్ భార్య అశ్విని
Published at : 16 Feb 2023 07:51 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion