అన్వేషించండి

Rushikonda Palace Photos: రుషికొండ రాజ్‌మహల్ రహస్యాలు! రూ.500 కోట్లతో కళ్లు చెదిరేలా నిర్మాణాలు, ఫొటోలు చూస్తే షాక్

Inside Pics Of Rushikonda Palace: విశాఖ రుషికొండలో వైసీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాలు రహస్యాలు నేడు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో అక్కడికి వెళ్లి పరిశీలించారు.

Inside Pics Of Rushikonda Palace: విశాఖ రుషికొండలో వైసీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాలు రహస్యాలు నేడు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో అక్కడికి వెళ్లి పరిశీలించారు.

రుషికొండ రాజ్‌మహల్ రహస్యాలు! రూ.500 కోట్లతో కళ్లు చెదిరేలా నిర్మాణాలు

1/12
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో రుషికొండ భవనాలను, స్థానిక నాయకులతో కలిసి ఆదివారం నాడు పరిశీలించారు.
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో రుషికొండ భవనాలను, స్థానిక నాయకులతో కలిసి ఆదివారం నాడు పరిశీలించారు.
2/12
ఇప్పటివరకూ ఎవరూ చూడని రుషికొండ కట్టడాలను చూసి టీడీపీ నేతలు, ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఇప్పటివరకూ ఎవరూ చూడని రుషికొండ కట్టడాలను చూసి టీడీపీ నేతలు, ఏపీ ప్రభుత్వంతో పాటు ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
3/12
దాదాపు రూ.500 కోట్ల ప్రజాధనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే అందులో ఏం నిర్మించారు అనేది ఆదివారం వరకు బయటి ప్రపంచానికి తెలియదు.
దాదాపు రూ.500 కోట్ల ప్రజాధనంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రుషికొండలో భవనాలను నిర్మించారు. అయితే అందులో ఏం నిర్మించారు అనేది ఆదివారం వరకు బయటి ప్రపంచానికి తెలియదు.
4/12
రుషికొండలో వైసీపీ సర్కార్ నిర్మించిన ప్యాలెస్ లాంటి భవనాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.
రుషికొండలో వైసీపీ సర్కార్ నిర్మించిన ప్యాలెస్ లాంటి భవనాల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.
5/12
రుషికొండలో నిర్మించిన ఈ భవనాలను ముందు పర్యాటకం కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్పగా, తాజాగా ఇవి పరిపాలన భవనాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
రుషికొండలో నిర్మించిన ఈ భవనాలను ముందు పర్యాటకం కోసం నిర్మించినట్లు వైసీపీ చెప్పగా, తాజాగా ఇవి పరిపాలన భవనాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు.
6/12
వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ రుషికొండపై అక్రమంగా నిర్మించిన రాజ్‌మహల్‌ రహస్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ రుషికొండపై అక్రమంగా నిర్మించిన రాజ్‌మహల్‌ రహస్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా ఉన్నారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
7/12
జగన్ నిర్మించిన ఈ ప్యాలెస్ లాంటి భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తాం, ఆయన ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
జగన్ నిర్మించిన ఈ ప్యాలెస్ లాంటి భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తాం, ఆయన ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
8/12
టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను అనుమతులు లేవని కూల్చారని, ఇప్పుడు ఏ అనుమతులతో రుషికొండపై భారీ నిర్మాణాలు చేపట్టారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను అనుమతులు లేవని కూల్చారని, ఇప్పుడు ఏ అనుమతులతో రుషికొండపై భారీ నిర్మాణాలు చేపట్టారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
9/12
రుషికొండలో నిర్మించినవి ప్రభుత్వ భవనాలే అని, అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని వైసీపీ నేతలు టీడీపీ ఆరోపణలపై స్పందిస్తున్నారు. రుషికొండలో నిర్మాణాలు ఎవరికీ సొంతంకూడా కాదన్నారు.
రుషికొండలో నిర్మించినవి ప్రభుత్వ భవనాలే అని, అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని వైసీపీ నేతలు టీడీపీ ఆరోపణలపై స్పందిస్తున్నారు. రుషికొండలో నిర్మాణాలు ఎవరికీ సొంతంకూడా కాదన్నారు.
10/12
వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా వినియోగిస్తుందనేది వారి ఇష్టం అన్నారు. విశాఖకి గత ప్రభుత్వం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నిర్మించినట్లు వైసీపీ చెబుతోంది.
వైసీపీ హయాంలో నిర్మించిన భవనాలను కూటమి ప్రభుత్వం ఎలా వినియోగిస్తుందనేది వారి ఇష్టం అన్నారు. విశాఖకి గత ప్రభుత్వం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నిర్మించినట్లు వైసీపీ చెబుతోంది.
11/12
విశాఖకి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వచ్చినా.. ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదని రుషికొండలో వైసీపీ సర్కార్ నిర్మాణాలు చేపట్టిందని వైసీపీ చెబుతోంది.
విశాఖకి రాష్ట్రపతి, ప్రధానమంత్రి వచ్చినా.. ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదని రుషికొండలో వైసీపీ సర్కార్ నిర్మాణాలు చేపట్టిందని వైసీపీ చెబుతోంది.
12/12
గతంలో పర్యాటక భవనాలు అని చెప్పి, ఇప్పుడు అధికారిక భవనాలు చెప్పడంతోనే రాష్ట్ర ప్రజలకు వైసీపీ ఆలోచన ఏంటని తెలిసిపోయిందన్నారు గంటా శ్రీనివాసరావు.
గతంలో పర్యాటక భవనాలు అని చెప్పి, ఇప్పుడు అధికారిక భవనాలు చెప్పడంతోనే రాష్ట్ర ప్రజలకు వైసీపీ ఆలోచన ఏంటని తెలిసిపోయిందన్నారు గంటా శ్రీనివాసరావు.

విశాఖపట్నం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Champions Trophy Winner India: ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Ind vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP DesamInd vs nz First Half Highlights | Champions Trophy 2025 Final లో భారత్ దే ఫస్ట్ హాఫ్ | ABP DesamInd vs NZ CT Final 2025 | అప్పుడు అంతా బాగానే ఉంది..కానీ ఆ ఒక్క మ్యాచ్ తో కోలుకోలేని దెబ్బ తిన్నాంInd vs Nz Champions Trophy 2025 Final | MS Dhoni కథకు క్లైమాక్స్ ఈరోజే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Champions Trophy Winner India: ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
ఏకైక జట్టుగా భారత్ రికార్డ్, అసాధారణ ఆటతో అద్భుత ఫలితం: భారత జట్టుపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి-  అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !
Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Ram Charan Upasana: రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
రామ్ చరణ్ - ఉపాసన దంపతులతో నమ్రత, సితార... రీసెంట్ పార్టీ ఫోటోస్ చూశారా?
Telangana Latest News: తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
తెలంగాణ చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- లక్ష వరకు రుణమాఫీ!
Prabhas Prashanth Varma Movie: బ్రహ్మ రాక్షస కాదు... ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు కొత్త టైటిల్
బ్రహ్మ రాక్షస కాదు... ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమాకు కొత్త టైటిల్
BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!
Embed widget