By: ABP Desam | Updated at : 06 Feb 2022 01:24 PM (IST)
Edited By: Murali Krishna
ఓవైసీ
మహాత్మా గాంధీని చంపిన వారే తనపై హత్యా యత్నం చేశారని ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ మేరకు ఉత్తర్ప్రదేశ్ అసారా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఓవైసీ వ్యాఖ్యానించారు.
బాఘ్పట్ జిల్లాలోని ఛప్రౌలీ నియోజకవర్గంలో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థి తరఫున ఓవైసీ ప్రచారం నిర్వహిస్తున్నారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మైనార్టీలను మోసం చేస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. ఎన్నికలు ముగిశాక ఇచ్చిన వాగ్దానాలను అఖిలేశ్ నెరవేర్చరన్నారు.
అసదుద్దీన్ ఓవైసీపై గురువారం ఉత్తరప్రదేశ్లో హత్యాయత్నం జరిగింది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం దిల్లీకి తిరిగివస్తుండగా హపూర్-ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్ప్లాజా సమీపంలో ఓవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఓవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.
Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా లక్ష 7 వేల కేసులు నమోదు
Atmakur By Election YSRCP Vs BJP : లక్ష మెజార్టీ కన్నా తగ్గితే బీజేపీదే నైతిక విజయమా ? ఆత్మకూరు ఫలితం రాజకీయం మారుస్తుందా ?
Atmakur By Elections : ముగిసిన ఆత్మకూరు ఉపఎన్నికల పోలింగ్- తగ్గిన పోలింగ్ పర్సంటేజీ
Aadhaar Number With Electoral Roll Data: ఓటర్ లిస్ట్తో ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోండి- ఎప్పటి నుంచి అంటే?
Vellampalli Srinivas: మాజీ మంత్రిని నిలదీసిన యువకుడు- తక్షణం కేసు పెట్టాలన్న వెల్లంపల్లి- తలలు పట్టుకున్న పోలీసులు !
Atmakur BJP Vishnu : అభివృద్ధి చేస్తే ఆత్మకూరుపై మంత్రులు, ఎమ్మెల్యేల దండయాత్ర ఎందుకు? వైఎస్ఆర్సీపీకి బీజేపీ సూటి ప్రశ్న !
TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు
DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!
CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్ పెడతారట!
Puri Jagannadh : చీప్గా వాగొద్దు - బండ్ల గణేష్కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్