అన్వేషించండి

Vizag Trains: ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్

Visakhapatnam Trains | ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు జత చేయనున్నట్లు వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు వెల్లడించారు.

 పిల్లలకు పరీక్షలు పూర్తవుతున్నాయి. వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. దానితో ప్రయాణాలకు రెడీ అవుతున్న ప్రజల సౌకర్యార్థం విశాఖ మీదగా నడిచే  కొన్ని రైళ్లకు ఏప్రిల్ నెలలో అదనపు భోగిలను ఏర్పాటు చేస్తున్నారు వాల్తేరు డివిజన్ అధికారులు. ఆ రైళ్లు ఇవే.

1. ట్రైన్ నెంబర్ 58506 తో విశాఖపట్నం గుణుపూర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలుకు ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తారీకు వరకు ఒక స్లీపర్ కోచ్ ను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు  -

2. ట్రైన్ నెంబర్ 58505 తో గుణుపూర్ - విశాఖపట్నం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలుకు కూడా ఏప్రిల్ నెల అంతా ఒక అదనపు బోగి ఏర్పాటు చేస్తున్నారు.

3.  ట్రైన్ నెంబర్ 58501 తో విశాఖపట్నం – కిరండోల్ మధ్య నడిచే రైలుకు కూడా అదనంగా ఒక స్లీపర్ కోచ్ ను ఏప్రిల్ 12.04.2025 నుండి 30.04.2025 వరకూ ఏర్పాటు చేస్తున్నారు.

4. ట్రైన్ నెంబర్ . 58502 తో కిరండోల్ - విశాఖపట్నం మధ్య నడిచే రైలుకు ఒక స్లీపర్ కోచ్ ను  13.04.2025 నుండి 01.05.2025 వరకూ ఏర్పాటు చేస్తున్నారు.

5. ట్రైన్ నెంబర్ 20809 తో సంభాల్పూర్ – నాందేడ్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ కు ఒక థర్డ్ ఏసీ కోచ్ అలాగే ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ను 04.04.2025 నుండి 28.04.2025.వరకూ ఏర్పాటు చేసారు.

6.  ట్రైన్ నెంబర్ తో 20810 తో నాందేడ్ – సంభాల్పూర్ మధ్య నడిచే ట్రైన్ కి ఒక థర్డ్ ఏసీ కోచ్ తో పాటు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ను 05.04.2025 నుండి 29.04.2025 వరకూ అదనంగా ఏర్పాటు చేస్తున్నట్టు  ప్రయాణికులు ఈ మార్పులను గమనించుకొని  రిజర్వేషన్ చేసుకోవాలని వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్
 కమర్షియల్ మేనేజర్ K.సందీప్ సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMB Classic Dolby: అల్లు అర్జున్ బాటలో మహేష్.. త్వరలో హైదరాబాద్‌కు డాల్బీ థియేటర్ 
అల్లు అర్జున్ బాటలో మహేష్.. త్వరలో హైదరాబాద్‌కు డాల్బీ థియేటర్ 
Property Rights: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు
అమరావతి శాశ్వత రాజధానంట... మేమేమో అడుక్కు తినాలంట..! రాజధానిపై ధర్మాన కీలక వ్యాఖ్యలు

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Chicken Shops: హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
హైదరాబాద్‌లో చికెన్ దొరకట్లే- షాపులన్నీ బంద్ - కోళ్లకూ ఓ రోజొచ్చింది!
Chandigarh Blast: చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
చండీగఢ్‌ బీజేపీ కార్యాలయం ముందు భారీ పేలుడు - విద్రోహ చర్యేనా?
Anirudh Reddy Controversies: కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల మోటో ఏంటీ?
Indian Stock Market Rally: భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
భారత్‌ మార్కెట్‌ జోరు రేపు కొనసాగుతుందా? ఈ జోష్‌కు కారణమేంటీ? 
 Drum Brakes vs Disc Brakes: డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
 డ్రమ్ బ్రేక్స్ Vs డిస్క్ బ్రేక్స్: మీ కారుకు ఏది బెస్ట్? సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకండి!
Fuel Price Hike:భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
భారత్‌లో రెండు నెలలకు సరిపడా చమురు నిల్వలు!సామాన్యులపై భారం వేసే ఆలోచన లేదు!కేంద్రం కీలక ప్రకటన 
Spain vs USA: అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
అమెరికాపై స్పెయిన్ ఆగ్రహం! రెండోసారి మోసం చేయలేరని కామెంట్! గగనతలాన్ని వాడుకోవద్దని సూచన!
AP Capital Amaravati: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి.. లోక్‌సభలో పెమ్మసాని, పురంధేశ్వరి
Embed widget