అన్వేషించండి

AP CM Chandrababu: ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానంతో రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు

Chandrababu meets AP Governor Abdul Nazeer: ఎన్డీయే శాసనసభాపక్షనేతగా ఎన్నికైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మంగళవారం సాయంత్రం కలిశారు. 163 ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయన సమర్పించారు.

Chandrababu meets AP Governor Abdul Nazeer: ఎన్డీయే శాసనసభాపక్షనేతగా ఎన్నికైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మంగళవారం సాయంత్రం కలిశారు. 163 ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయన సమర్పించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానంతో రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు

1/5
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఎన్డీయే కూటమి పక్షనేత చంద్రబాబు నాయుడిని రాష్ట్ర గవర్నర్ జస్జిస్ అబ్దుల్ నజీర్‌ కోరారు.
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఎన్డీయే కూటమి పక్షనేత చంద్రబాబు నాయుడిని రాష్ట్ర గవర్నర్ జస్జిస్ అబ్దుల్ నజీర్‌ కోరారు.
2/5
గవర్నర్ ఆహ్వానం మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం (జూన్ 11న) సాయత్రం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు.
గవర్నర్ ఆహ్వానం మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం (జూన్ 11న) సాయత్రం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు.
3/5
ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నేతలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహూకరించారు.
ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నేతలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహూకరించారు.
4/5
ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు. అనంతరం మంత్రి వర్గ ఏర్పాటు వివరాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ అధినేత చర్చించారు.
ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు చంద్రబాబు అందజేశారు. అనంతరం మంత్రి వర్గ ఏర్పాటు వివరాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్ తో టీడీపీ అధినేత చర్చించారు.
5/5
బుధవారం (జూన్ 12న) ఉదయం 11:27 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించనున్నారు. వీలైతే ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలించేందుకు రావాలని గవర్నర్‌ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
బుధవారం (జూన్ 12న) ఉదయం 11:27 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించనున్నారు. వీలైతే ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పరిశీలించేందుకు రావాలని గవర్నర్‌ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

విజయవాడ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS MLA Joins Congress: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే
BRS MLA Joins Congress: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే
Hyderabad Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఇద్దరు దుర్మరణం - డ్రైవర్ మద్యం మత్తే కారణమా?
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఇద్దరు దుర్మరణం - డ్రైవర్ మద్యం మత్తే కారణమా?
Pensions in AP: పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, జులై 1న ఇంటి వద్దే పంపిణీ - మంత్రి ప్రకటన
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, జులై 1న ఇంటి వద్దే పంపిణీ - మంత్రి ప్రకటన
INDw Vs SAw: స్మృతి మంధాన పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ద‌క్షిణాఫ్రికా, 3-0తో సిరీస్‌ భారత్ క్లీన్ స్వీప్
స్మృతి మంధాన పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ద‌క్షిణాఫ్రికా, 3-0తో సిరీస్‌ భారత్ క్లీన్ స్వీప్
Advertisement
Advertisement
metaverse
Advertisement

వీడియోలు

AP Home Minister Anitha At Tirumala | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోం మంత్రి వంగలపూడి అనితAndhra Youth Shot Dead in USA | అమెరికాలో బాపట్ల యువకుడిని కాల్చి చంపిన దుండగుడు | ABP DesamHigh Tension at Miyapur | మియాపూర్ లో 144 సెక్షన్ విధించిన పోలీసులు | ABP DesamVirat Kohli Searching For Ball | T20 World Cup 2024 Ind vs Ban మ్యాచ్ లో ఫన్నీ సీన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLA Joins Congress: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే
BRS MLA Joins Congress: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే
Hyderabad Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఇద్దరు దుర్మరణం - డ్రైవర్ మద్యం మత్తే కారణమా?
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఇద్దరు దుర్మరణం - డ్రైవర్ మద్యం మత్తే కారణమా?
Pensions in AP: పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, జులై 1న ఇంటి వద్దే పంపిణీ - మంత్రి ప్రకటన
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, జులై 1న ఇంటి వద్దే పంపిణీ - మంత్రి ప్రకటన
INDw Vs SAw: స్మృతి మంధాన పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ద‌క్షిణాఫ్రికా, 3-0తో సిరీస్‌ భారత్ క్లీన్ స్వీప్
స్మృతి మంధాన పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ద‌క్షిణాఫ్రికా, 3-0తో సిరీస్‌ భారత్ క్లీన్ స్వీప్
Telangana Police: ప్రేమజంటను వేధించిన కేసులో ట్విస్ట్, ఉప్పల్ సీఐపై వేటు వేసిన ఉన్నతాధికారులు
ప్రేమజంటను వేధించిన కేసులో ట్విస్ట్, ఉప్పల్ సీఐపై వేటు వేసిన ఉన్నతాధికారులు
Pushpa: The Rule: 'పుష్ప 2' నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ - ఆ రోజు ఫ్యాన్స్‌కి స్పెషల్‌ ట్రీట్‌!
'పుష్ప 2' నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ - ఆ రోజు ఫ్యాన్స్‌కి స్పెషల్‌ ట్రీట్‌!
Kasu Mahesh Reddy: ఆ నిర్ణయాలే టీడీపీలో కసిని పెంచాయి, జగన్ ను ఓడించాయి - వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
ఆ నిర్ణయాలే టీడీపీలో కసిని పెంచాయి, జగన్ ను ఓడించాయి - వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
Ramoji Rao: ఈ నెల 27న మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ కార్యక్రమం - మంత్రి పార్థసారథి కీలక ఆదేశాలు
ఈ నెల 27న మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ కార్యక్రమం - మంత్రి పార్థసారథి కీలక ఆదేశాలు
Embed widget