అన్వేషించండి

Suicides: షాకింగ్ రిపోర్ట్, భారత్‌లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు - ఆ రాష్ట్రాల్లో మరీ దారుణం

Student Suicides: భారత్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు జనాభా కన్నా వేగంగా పెరుగుతున్నాయని NCRB రిపోర్ట్ వెల్లడించింది. ఈ సమస్య మహమ్మారిలా పట్టి పీడిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

Student Suicides in India: భారత్‌లో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఏడాది లెక్కల వారీగా చూస్తే జనాభా కన్నా వేగంగా ఆత్మహత్యలే పెరుగుతున్నాయని NCRB రిపోర్ట్ వెల్లడించింది. విద్యార్థుల ఆత్మహత్యల సమస్య దేశాన్ని ఓ మహమ్మారిలా పట్టి పీడిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. ఇటీవలే ఈ నివేదికను విడుదల చేసింది. ఏటా ఆత్మహత్యలు 2% మేర పెరుగుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఏటా 4% మేర పెరుగుతున్నట్టు వెల్లడించింది. 20 ఏళ్లలో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలిపింది. 

"గత రెండు దశాబ్దాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. 4% మేర పెరుగుదల కనిపిస్తోంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ. 2022 లో 53% మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లంతా అబ్బాయిలే. అయితే...2021-22 మధ్య కాలంలో ఈ సూసైడ్స్ సంఖ్య 6% తగ్గింది. అటు మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం 7% మేర పెరిగింది. ఏటా జనాభా రేటు కన్నా వేగంగా ఈ ఆత్మహత్యలే పెరుగుతున్నాయి. గత పదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 6,654  నుంచి 13,044 కి పెరిగింది"

- NCRB రిపోర్ట్

ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ..

మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశం మొత్తం నమోదవుతున్న వాటిలో ఇవే మూడోవంతు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29% మేర ఆత్మహత్యలు నమోదవుతున్నట్టు ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో రాజస్థాన్‌ పదో స్థానంలో ఉంది. అక్కడి కోటా ప్రాంతంలో ఈ మధ్య కాలంలో సూసైడ్స్ పెరుగుతున్నాయి. FIRల ఆధారంగా ఈ లెక్కలు తేల్చింది NCRB. అయితే...ఇంకా FIR నమోదు కాని కేసులు ఎన్నో ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా కేసుల లెక్కలు తేల్చడంలో నిర్లక్ష్యం జరుగుతోందన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీన్నో జాతీయసమస్యగా తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంస్థలూ ఈ ఆత్మహత్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఈ నివేది సూచించింది. (Also Read: Gujarat Rains: గుజరాత్‌ని ముంచెత్తుతున్న వరదలు, మూడు రోజుల్లోనే విలయం - 28 మంది మృతి)

"విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరముంది. ఇదంతా విద్యా సంస్థల్లోనే జరగాలి. వాళ్ల కెరీర్ గురించి ముందుగానే అవగాహన కల్పించాలి. వాళ్ల సిలబస్‌లోనే ఇందుకు సంబంధించిన అంశాలు జోడించాలి. ఈ తరహా ఇనిషియేషన్ తీసుకుంటేనే పరిస్థితుల్లో మార్పు వస్తుంది"

- నిపుణులు

పురుషులు, మహిళలను పోల్చి చూస్తే మహిళల్లో సూసైడ్ రేట్ ఎక్కువగా ఉంటోంది. 61% మంది మహిళా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు తేలింది. అయితే..మొత్తంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే అటు మహిళలతో పాటు పురుషుల్లోనూ 5% మేర సూసైడ్ రేటు పెరిగింది. ఇవి తగ్గుముఖం పట్టాలంటే కౌన్సిలింగ్ ఒక్కటే సరైన మార్గం అని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. 

Also Read: Crime News: రాత్రి గాఢ నిద్రలో, తెల్లవారి లేచే సరికి దారుణ హత్య - మహిళ మర్డర్ మిస్టరీ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Jubilee Hills Murder Case: జూబ్లీహిల్స్‌లో దారుణం- మాజీ డీజీపీ భార్య హత్య - నేపాలీ గ్యాంగ్ ఘాతుకం!
జూబ్లీహిల్స్‌లో దారుణం- మాజీ డీజీపీ భార్య హత్య - నేపాలీ గ్యాంగ్ ఘాతుకం!
Malkajgiri Police Commissioner Sumati: డ్రగ్స్ కట్టడికి మల్కాజిగిరి కమిషనర్ సుమతి ప్రత్యేక వ్యూహం - హాస్టల్స్‌ పై ఇక 24 గంటలూ నిఘా
డ్రగ్స్ కట్టడికి మల్కాజిగిరి కమిషనర్ సుమతి ప్రత్యేక వ్యూహం - హాస్టల్స్‌ పై ఇక 24 గంటలూ నిఘా

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Trisha Krishnan : మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష - రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
మల్టీ స్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష - రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Embed widget