అన్వేషించండి
Andhra Pradesh High Court: పుంగనూరు అల్లర్ల కేసులో మిథున్రెడ్డికి ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Punganur Riots Case: పుంగనూరు అల్లర్ల కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనతోపాటు మరో ఐదుగురికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

పుంగనూరు అల్లర్ల కేసులో మిథున్రెడ్డికి ఊరట- బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Source : X
YSRCP MP Midhun Reddy : రాజకీయ దుమారాన్ని రేపిన పుంగనూరు అల్లర్ల కేసులో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న మిథున్రెడ్డికి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు అయింది. ఆయనతోపాటు మరో ఐదురిగికి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion