అన్వేషించండి

Data protection Bill Draft: అలా చేస్తే రూ.250 కోట్ల జరిమానా - కొత్త డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు!

కొత్త సమగ్ర సమాచార రక్షణ బిల్లు ముసాయిదాను ప్రభుత్వం ప్రజల దృష్టికి విడుదల చేసింది.

గత బిల్లును ఉపసంహరించుకున్న నెలరోజుల తర్వాత కొత్త సమగ్ర సమాచార రక్షణ బిల్లు ముసాయిదాను ప్రభుత్వం ప్రజల దృష్టికి శుక్రవారం విడుదల చేసింది. ఆగస్టు ప్రారంభంలో వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2019లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు అప్పట్లో చాలా చర్చనీయాంశం అయింది. గూగుల్. ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా వంటి పెద్ద టెక్ సంస్థలను ఈ బిల్లు అప్రమత్తం చేసింది.

వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తే రూ.250 కోట్ల జరిమానా విధించనున్నారన్నది సవరించిన ముసాయిదాలోని కీలకాంశం. "డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు 2022 ముసాయిదాపై మీ అభిప్రాయాలను కోరుతున్నాం." అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక ట్వీట్‌లో ప్రకటించారు.

ఆగస్టులో మునుపటి డేటా రక్షణ బిల్లును ఉపసంహరించుకున్న తర్వాత, సమగ్ర చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌కు సరిపోయే తాజా నిబంధనలను రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును గోప్యతా నిపుణులు తప్పుబట్టారు. కొన్ని షరతులలో స్వేచ్ఛగా డేటాను పొందేందుకు బిల్లు అనుమతించినందున ఇది కేంద్ర ఏజెన్సీలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

లాభాపేక్ష లేని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (IFF) ప్రకారం, డేటా ప్రొటెక్షన్ బిల్లు 2021 ప్రభుత్వ విభాగాలకు పెద్ద మొత్తంలో మినహాయింపులు ఇచ్చింది. అలాగే పెద్ద సంస్థల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజల గోప్యత ప్రాథమిక హక్కును తగినంతగా గౌరవించలేదు.

అమెజాన్, గూగుల్, మెటా వంటి పెద్ద సాంకేతిక సంస్థలు డేటా స్థానిక నిల్వ, దేశంలోని కొన్ని సున్నితమైన సమాచారాన్ని ప్రాసెస్ చేయడం తప్పనిసరి చేసే బిల్లులోని కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు లేవనెత్తాయి. ఇది చట్టం నిబంధనల నుంచి ప్రభుత్వ స్వంత దర్యాప్తు సంస్థలకు మినహాయింపులను అందించాలని కూడా చూసింది.

పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు చేసిన ప్రతిపాదిత డేటా ప్రొటెక్షన్ బిల్లును అమలు చేయడం వల్ల భారతదేశ వ్యాపార వాతావరణం గణనీయంగా క్షీణిస్తుందని, దీంతో విదేశీ పెట్టుబడుల రాక తగ్గుతుందని దాదాపు డజను పరిశ్రమ సంస్థలు వైష్ణవ్‌కు లేఖ రాశాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Internet Freedom Foundation (@internetfreedom.in)

టాప్ హెడ్ లైన్స్

ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget