అన్వేషించండి
Bharat Jodo Yatra: ఫ్యామిలీతో కలిసి జోడో యాత్రలో ప్రియాంక గాంధీ!
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.

(Image Source: Twitter)
1/8

ప్రస్తుతం మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ జోడో యాత్ర కొనసాగుతోంది.
2/8

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ఈ యాత్రలో పాల్గొన్నారు.
3/8

ప్రియాంక గాంధీతో పాటు తన భర్త రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు.
4/8

ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా కూడా యాత్రలో చేరినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది
5/8

మధ్యప్రదేశ్లో 380 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది
6/8

మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్నాథ్ కూడా ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు.
7/8

ఎంతో ఉత్సాహంగా ఈ యాత్ర సాగుతోంది.
8/8

రాజస్థాన్ కాంగ్రెస్కు చెందిన కీలక నేత సచిన్ పైలట్ కూడా రాహుల్తో అడుగులేస్తున్నారు. (All Image Source: @INCIndia)
Published at : 24 Nov 2022 01:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion