అన్వేషించండి

Guruvayur Temple: భక్తులారా ఇదేమైనా న్యాయమా..? పనికిరావని హుండీలో వేస్తారా?

గురువాయూర్ దేవస్థానంలో హుండీలు కానుకలతో కళకళలాడుతున్నాయి. కానీ ఇందులో ఓ చిక్కు ఉంది. అదేంటో మీరే చూడండి.

గురువాయూర్.. కేరళ త్రిస్సూర్‌లో కొలువైన శ్రీకృష్ణుడి ఆలయం. ఇక్కడ గురువాయురప్పగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు కృష్ణుడు. దేశంలోని ప్రముఖ దైవ క్షేత్రాల్లో ఇది ఒకటి. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి దర్శనానికి వస్తారు. కొవిడ్ సమయంలో కూడా నిబంధనలను పాటిస్తూ భక్తులు వస్తున్నారు. ఇక్కడ హుండీలో కానుకలు కూడా అదే రీతిలో వస్తాయి. ఇక్కడ హుండీలు ఎప్పుడు కానుకలతో కళకళలాడుతుంటాయి. అయితే తాజాగా ఇక్కడ ఓ చిక్కు వచ్చి పడింది. అదేంటంటే..? 

భక్తులు హుండీలో వేసిన నోట్లలో చాలా వరకు రద్దు అయిన పాత కరెన్సీ ఉండటంతో ఆలయ నిర్వాహకులు షాక్ అవుతున్నారు. ఈ నోట్లను ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. గత శనివారం ఒక్క రోజే 36 రూ.1000 నోట్లు, 57 రూ.500 నోట్లు హుండీలో లభించాయి. 

ఐదేళ్లలో ఈ మొత్తం విలువ రూ. 1.35 కోట్లుగా ఉంది. వీటికి ఎలాంటి విలువ లేదని తెలిసి నోట్లను భక్తులు హుండీల్లో వేసేస్తున్నారని అధికారులు అంటున్నారు.

మరోవైపు డిసెంబర్​లో ఆలయ హుండీల లెక్కింపు ప్రక్రియను ఇటీవలే నిర్వహించారు. రూ. 5.5 కోట్ల నగదు, 4.13 కేజీల బంగారం, 11.2కేజీల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించుకున్నట్లు అధికారులు తెలిపారు.

డీమానిటైజేషన్.. 

2016, నవంబర్​ 8న రూ.500, రూ.1000 పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రజలు కరెన్సీ కష్టాలను ఎదుర్కొన్నారు. దొంగ నోట్ల చలామణి, ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రజలు మాత్రం చాలా కాలంపాటు అవస్థలుపడ్డారు. 

అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలోని ప్రజలంతా డిజిటల్ లావాదేవీలకు పెద్ద మొత్తంలో శ్రీకారం చుట్టారు. ప్రజలను ఆ దిశగా అడుగులు వేయించేందుకు ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలే చేసింది. రీటైలర్స్ కూడా ప్రజలను ఆకర్షిచేందుకు వినూత్న ఆఫర్లు, డిసౌంట్లు ప్రకటించాయి. డిజిటల్ పేమెంట్  అప్లికేషన్లు చాలా పుట్టుకువచ్చాయి. బ్యాంకులు, వివిధ కంపెనీల అనుసంధానంతో ఈ డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లు పనిచేయడం మొదలుపెట్టాయి.

అంతేకాదు ప్రజలను ఆకర్షించేందుకు ఆన్ లైన్ బ్యాంకింగ్ ఛార్జీలను కూడా బ్యాంకులు తగ్గించాయి. తర్వాత మళ్లీ పెంచినప్పటికీ డీమానిటైజేషన్ ముందుకన్నా తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రాలు, మున్సిపల్ బోర్డులు, పవర్ డిపార్ట్ మెంట్స్ లాంటి సంస్థలు డిజిటల్ విధానంలోనే బిల్లులు చెల్లింపులను స్వీకరిస్తున్నాయి.

Also Read: India's Omicron Cases: ఈ దేశానికి ఏమైంది? ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా.. కొత్తగా 37 వేల కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
IPL 2025 CSK vs RR: నితీష్ రాణా మెరుపు ఇన్నింగ్స్, సీఎస్కేకు మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాయల్స్
నితీష్ రాణా మెరుపు ఇన్నింగ్స్, సీఎస్కేకు మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాయల్స్
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
IPL 2025 CSK vs RR: నితీష్ రాణా మెరుపు ఇన్నింగ్స్, సీఎస్కేకు మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాయల్స్
నితీష్ రాణా మెరుపు ఇన్నింగ్స్, సీఎస్కేకు మోస్తరు టార్గెట్ ఇచ్చిన రాయల్స్
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Embed widget