By: ABP Desam | Updated at : 04 Jan 2022 12:02 PM (IST)
Edited By: Murali Krishna
దేశంలో కరోనా కేసుల వివరాలు
దేశంలో ఒమిక్రాన్, కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1892కు పెరిగింది. మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 37,379 కరోనా కేసులు నమోదయ్యాయి. 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 124 మంది వైరస్తో మృతి చెందారు.
మహారాష్ట్రలో కొత్తగా 12,160 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 67,12,028కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,41,553కు పెరిగింది.
రాష్ట్రంలో కొత్తగా 68 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి పెరిగింది. కొత్తగా నమోదైన 68 కేసుల్లో 40 ముంబయిలోనే ఉన్నాయి. పుణె నగరంలో 14, నాగ్పుర్లో 4, పుణె గ్రామీణం, పన్వేల్ నగరంలో చెరో 3, కొల్హాపుర్, నవీ ముంబయి, రాయ్గడ్, సతారాలో ఒక్కో కేసు నమోదయ్యాయి.
రాజస్థాన్..
రాజస్థాన్లో కొత్తగా 550 కరోనా కేసులు నమోదుకాగా 53 మందికి ఒమిక్రాన్ సోకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 174 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?
SmartPhone: రోజూ మీ స్మార్ట్ ఫోన్ను 4 గంటలు కంటే ఎక్కువ సేపు చూస్తున్నారా? ఈ ప్రమాదం తప్పదు!
Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?
Silent Heart Attacks: చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Weight Loss Fruits: బరువు తగ్గాలా? ఈ పండ్లు తినండి, కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
/body>