అన్వేషించండి

Indian Cricketers Christmas: టీమిండియా క్రికెటర్ల క్రిస్మస్ సెలబ్రేషన్స్, కూతురు కోసం శాంతాక్లాజ్‌గా మారిన రోహిత్ శర్మ

నేడు క్రిస్మస్ పర్వదినం. ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకుంటున్నారు. . టీమిండియా క్రికెటర్లు కూడా ఈ పండుగను వారి వారి తీరుల్లో చేసుకుంటూ ఆ అందమైన క్షణాలను ఫొటోలు, వీడియోల్లో బంధిస్తున్నారు.

Indian Cricketers Christmas: నేడు క్రిస్మస్ పర్వదినం. ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకుంటున్నారు. అలాగే సెలబ్రిటీలు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. టీమిండియా క్రికెటర్లు కూడా ఈ పండుగను వారి వారి తీరుల్లో చేసుకుంటూ ఆ అందమైన క్షణాలను ఫొటోలు, వీడియోల్లో బంధిస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఏయే క్రికెటర్లు క్రిస్మస్ ను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూద్దామా...

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షి, కూతురు జివాతో కలిసి క్రిస్మస్ పండుగను జరుపుకున్నాడు. వారందరూ మ్యాచింగ్ దుస్తులను ధరించి వేడుకలు చేసుకున్నారు. ఇంటిని అందంగా అలంకరించారు. పండుగకు సంబంధించిన ఫొటోలను సాక్షి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీటికి అభిమానుల నుంచి కామెంట్లు అందుతున్నాయి. 

ఇక ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ముద్దుల తనయ సమైరా కోసం శాంతాక్లాజ్ అవతారమెత్తాడు. తన కుమార్తెను క్రిస్మస్ కానుకలతో ముంచెత్తాడు. టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన అభిమానులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. తన భార్య ప్రియాంకతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suresh Raina (@sureshraina3)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ritika Sajdeh (@ritssajdeh)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
RaghuRama plea on Jagan: జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
మాజీ సీఎం జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
Chandrababu Revanth Meeting: దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
Vijaya Rangaraju Dead : 'యజ్ఞం' విలన్ విజయ రంగరాజు మృతి.. షూటింగ్​లో గాయపడి, తర్వాత గుండెపోటుతో
'యజ్ఞం' విలన్ విజయ రంగరాజు మృతి.. షూటింగ్​లో గాయపడి, తర్వాత గుండెపోటుతో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP DesamNita Ambani Saree and jewelry | Trump Swearing Ceremony లో ప్రధాన ఆకర్షణగా నీతా,ముకేశ్ అంబానీ | ABP Desam2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
RaghuRama plea on Jagan: జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
మాజీ సీఎం జగన్​పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
Chandrababu Revanth Meeting: దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
దావోస్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ- వైరల్ అవుతున్న ఫొటో
Vijaya Rangaraju Dead : 'యజ్ఞం' విలన్ విజయ రంగరాజు మృతి.. షూటింగ్​లో గాయపడి, తర్వాత గుండెపోటుతో
'యజ్ఞం' విలన్ విజయ రంగరాజు మృతి.. షూటింగ్​లో గాయపడి, తర్వాత గుండెపోటుతో
Sharon Raj Murder Case: ప్రియుడి హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు, యువతికి ఉరిశిక్ష!
ప్రియుడి హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు, యువతికి ఉరిశిక్ష!
AP Deputy CM: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం  చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలి, టీడీపీలో పెరిగిన డిమాండ్ - హై కమాండ్ ఆశీస్సులతోనే జరుగుతుందా?
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన@ 54ఏళ్లు - కేంద్రం ప్యాకేజీపై మిశ్రమ స్పందనలు, నేటికి తొలగని సందేహాలు
Drone: జనసేన కార్యాలయంపై డ్రోన్ వ్యవహారంలో కీలక మలుపు - అది ప్రభుత్వానిదేనని తేల్చిన పోలీసులు!
జనసేన కార్యాలయంపై డ్రోన్ వ్యవహారంలో కీలక మలుపు - అది ప్రభుత్వానిదేనని తేల్చిన పోలీసులు!
Embed widget