అన్వేషించండి

Ganesh Visarjan Anant Chaturdashi 2024: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!

Ganesh Visarjan 2024: గణేషుడిని ప్రతిష్టించేందుకు మాత్రమే కాదు నిమజ్జనానికి కూడా ముహూర్తం చూస్తారు. ఈ ఏడాది సెప్టెంబరు 17 మంగళవారం నిమజ్జనం తేదీ అని ప్రకటించారు.. ఆరోజు ప్రత్యేకత ఏంటంటే..

Ganesh Visarjan 2024 Date and Timings:  భాద్రపద శుద్ధ చవితి రోజు మండపాల్లో కొలువుతీరే గణపయ్య.. భాద్రపద శుద్ధ చతుర్థశి రోజు గంగమ్మ ఒడికి చేరుకుంటారు. భాద్రపదమాసంలో పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశిని అనంత చతుర్థశి అని పిలుస్తారు. ఏటా వినాయక నిమజ్జనం నిర్ణయించేది ఈ తిథిని ఆధారంగా చేసుకునే. సంకష్టహర చతుర్థి వ్రతానికి ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్థశి ముఖ్యం అయితే.. చవితిపూజలందుకునే గణపయ్య నిమజ్జనానికి పౌర్ణమి ముందు వచ్చే చతుర్థశిని ప్రధానంగా పరిగణలోకితీసుకుంటారు.

Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!

2024 భాద్రపద శుద్ధ చతుర్థశి తిథి వివరాలివే...

చతుర్థశి ప్రారంభ సమయం - సెప్టెంబరు 16 సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట 13 నిముషాలకు ప్రారంభం
చతుర్థశి ముగింపు ఘడియలు- సెప్టెంబరు 17 మంగళవారం ఉదయం 11 గంటల 08 నిముషాలు...
దుర్ముహూర్తం - సెప్టెంబరు 17 మంగళవారం ఉదయం 8.18 నుంచి 9.05...తిరిగి రాత్రి 10.44 నుంచి 11.31
వర్జ్యం - సెప్టెంబరు 17 మంగళవారం రాత్రి 8.31 నుంచి 10.01 వరకు...

Also Read: ఈ ఆలయంలో తప్పుడు ప్రమాణం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు!

సంకష్టహర చతుర్థి వ్రతానికి మాత్రమే సూర్యాస్తమయ సమయానికి ఉండే చతుర్థశిని పరిగణలోకి తీసుకుంటారు... చవితి పూజలకు అయినా, నిమజ్జనం చేసే చతుర్థశి అయినా సూర్యోదయానికి ఉండే తిథినే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే ఈ ఏడాది వినాయక నిమజ్జనం సెప్టెంబరు 17 మంగళవారం వచ్చింది. మండపాల నుంచి గణనాథుడు బయటకు అడుగుపెట్టే ఘడియలే ప్రధానం..ఆ తర్వాత నిమజ్జనం అనేది ఆయా నగరాల్లో శోభాయాత్ర, భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వర్జ్యం, దుర్ముహూర్తం ఉన్న సమయంలో మండపంలోంచి వినాయకుడిని కదిలించరు..అలా చేస్తే నిమజ్జనానికి ఆటంకాలు వస్తాయని భక్తుల విశ్వాసం..అందుకే వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసుకుని చతుర్థశి ఘడియలు మించిపోకుండా నిమజ్జనానికి తరలిస్తారు...
 

గణేష్ నిమజ్జనం 11 వ రోజే ఎందుకు ప్రధానం..

వినాయక చవితి పూజ చేసేవారు..గణేషుడి నిమజ్జనం ఒక్కొక్కరు ఒక్కోరోజు ఎంపిక చేసుకుంటారు. కొందరు ఉదయం పూజచేసి సాయంత్రానికి కదిలించేస్తారు. మరికొందరు మూడో రోజు, ఐదోరోజు నిమజ్జనం చేస్తారు. సాధారణంగా ఏడో రోజున నిమజ్జనం చేసేవారి సంఖ్య చాలా తక్కువ. మళ్లీ తొమ్మిదోరోజు నిమజ్జనాల సందడి సాగుతుంది. అయితే వినాయక నిమజ్జనానికి అత్యంత ముఖ్యమైన రోజు మాత్రం 11.... ఎందుకంటే భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే అనంత చతుర్థశి అత్యంత విశిష్టమైనరోజు. ఈ తిథి చవితి రోజు నుంచి సరిగ్గా 11వ రోజు వస్తుంది.. అందుకే వినాయక నిమజ్జనం పదకొండోరోజు ఆచరిస్తారు. చెరువులు, నదులు, సరస్సులు, కొలనులు..ఇలా నీరు కళకళలాడే ప్రదేశంలో గణపయ్యను విడిచిపెడతారు.   పదకొండవ రోజున, గణేశ విగ్రహాన్ని నది, సరస్సు లేదా సముద్రం వంటి నీటి ప్రదేశాలకు.. మేళతాళాల మధ్య సంబరంగా శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం తర్వాత గణేషుడు తన తల్లిదండ్రులైన  పరమేశ్వరుడు పార్వతిదేవి దగ్గరకు కైలాస పర్వతానికి వెళతాడని భక్తుల విశ్వాసం. అందుకే గణపయ్య ఆగమనం కన్నా వీడ్కోలు అంత సంబరంగా జరుగుతుంది. 

Also Read: సముద్ర నురుగుతో గణేషుడు.. దర్శించుకున్నారా ఎప్పుడైనా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

APPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP DesamSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ | ABPSLBC Tunnel Collapse Incident | శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ టన్నెల్ ను పరిశీలించిన మంత్రి ఉత్తమ్Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు 2 పరీక్షలు యథాతథం- వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటన
Ideas Of India: అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
అమెరికాకు మానవత్వం లేదు - ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో శశిథరూర్
SLBC Tunnel Accident: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ - సాయానికి సిద్ధమని హామీ 
APPSC Group 2 Exams 2025: గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచనలు- తప్పుడు ప్రచారంపై సీరియస్‌
Hyderabad Metro Rail :హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణపై కీలక ప్రకటన - కొత్త కారిడార్‌లు, స్టేషన్ల వివరాలు ఇవే!
 ICC Champions Trophy Aus Vs Eng Result Update: ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం
TSRTC Special Buses:4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
4 రోజులు, 43 శైవక్షేత్రాలు, 3 వేల బస్‌లు- శివరాత్రికి తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు
BRS MLC Kavitha: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget